prajatantra_news

prajatantra_news

19, 20 తేదీల్లో దిల్లీలో జాతీయ చింతన్‌ శిబిరం

– రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం – ప్రధాన రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ – ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న జాతీయ చింతన్‌ శిబిరం-2025కు…

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు

– 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం – పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌రాష్ట్రంలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌న్నారు. గ్రామాలకు…

నరేగా రద్దు.. పార్లమెంటు ముందుకు కొత్త చట్టం

– వికసిత్‌ ‌భారత్‌ ‌రోజ్‌గార్‌, ఆజీవికా హామీ మిషన్‌ ‌- బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి శివరాజ్‌ ‌సింగ్‌ ‌- బిల్లుపై భగ్గుమన్న విపక్ష సభ్యులు.. పోడియం వద్ద నిరసన – ప్రభుత్వ తీరును ఏకిపారేసిన కాంగ్రెస్‌ ఎం‌పి ప్రియాంక – గాంధీ పేరు మార్చడంపై మండిపడ్డ శశిథరూర్‌ ‌- ప్రభుత్వ తీరుకు నిరసనగా విపక్ష సభ్యుల…

మాదకద్రవ్యాల వినియోగంతో అనర్థాలు

– ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య – అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ డ్రగ్స్‌ ఫ్రీ జోన్‌ : వీసీ ప్రొ. చక్రపాణి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: మాదకద్రవ్యాలు యువత జీవితాలను నాశనం చేస్తాయని ఈగిల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండడమే అన్ని విధాల శ్రేష్ఠమని అన్నారు.…

గాంధీ అన్నా,పేదలన్నా మోదీకి నచ్చదు

– నరేగా రద్దుతో పేదల ఉపాధికి పెద్ద దెబ్బ – ఉద్యోగాలు ఇవ్వకుండా ఉపాధి కూడా ఎత్తేస్తారా – కేంద్రంపై మండిపడ్డ విపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ – పార్లమెంట్‌ ‌వరకు నిరసనలు తెలుపుతామని వెల్లడి న్యూదిల్లీ, డిసెంబర్‌ 16: ‌మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని రద్దు చేస్తూ దాని స్థానంలో…

సంక్రాంతికి బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ ప్రారంభం

– పార్కు పురోగతిపై మంత్రులు శ్రీధర్‌బాబు, తుమ్మల సమీక్ష – వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్‌ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్‌ పార్క్‌ మారనుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి…

రేపు మూడో విడత పంచాయతీ సమరం

– 163 సర్పంచి, 1443 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నిక‌లు మహేశ్వరం రూరల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: కందుకూరు డివిజన్ లో మహేశ్వరం, కందుకూరు మండలాలు, ఇబ్రాహీంపట్నం డివిజన్ లో యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్, మాడ్గుల మొత్తం ఏడు మండలాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్నాయి. 63 సర్పంచ్‌, 1443 వార్డు సభ్యుల…

దేశానికి ఆయువుపట్టు జీఎస్టీ సంస్కరణలు

– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ – జీఎస్టీ- సామాజిక న్యాయం’ గ్రంథావిష్కరణ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16 : దేశానికి  ఆయువుప‌ట్టు జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.   జీఎస్టీ సంస్కరణలపై లోతైన అధ్యయనంతో రచించిన సామాజిక న్యాయం- ఆర్థిక సమానత్వం- అభివృద్ధి దిశగా జీఎస్టీ…

‘కల్పలత’ అక్రమాలపై ఎమ్మెల్యే నాయిని ఆగ్రహం

– రికార్డులు సీజ్‌ చేయాలని అధికారులకు ఆదేశాలు – కమిటీని రద్దు చేసి విచారణ చేపట్టాలి : కలెక్టర్‌, ఆర్డీవోలకు సూచన హనుమకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: హనుమకొండ ది కో ఆపరేటివ్‌ స్టోర్స్‌ లిమిటెడ్‌ కల్పలత సూపర్‌ బజార్‌ కార్యాలయాన్ని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి మంగ‌ళ‌వారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.…

పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భంజ‌నం

– ఎవ‌రు స‌ర్పంచ్‌గా గెలిచినా న్యాయం చేస్తాం – అన్ని గ్రామాల‌ను స‌మానంగా అభివృద్ధి చేస్తాం – విజ‌న్ డాక్యుమెంట్‌తో రూ.5.75ల‌క్ష‌ల కోట్ల‌ పెట్టుబ‌డులు – 2047 నాటికి 1.39ల‌క్ష‌ల మెగావాట్ల విద్యుదుత్ప‌త్తికి ప్ర‌ణాళిక‌లు – స‌ర్పంచ్‌ల అభినంద‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం భట్టి  హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: పంచాయ‌తీ ఎన్నికల్లో ఇప్పటికే 85…