prajatantra_news

prajatantra_news

దేశీ ప‌సుపు గ్లోబ‌ల్ మార్కెట్ల‌లో పోటీప‌డాలి

– గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత బోర్డుదే – ముడి స‌ర‌కే అమ్మ‌కుండా విలువ జోడింపుపై దృష్టి పెట్టాలి – రైతు సంక్షేమానికి టర్మరిక్‌ సమ్మిట్‌ బాటలు వేయాలి – టర్మరిక్‌ వాల్యు చెయిన్‌ సమ్మిట్‌ -2025లో మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: దేశంలో పండే పసుపును ప్రపంచ మార్కెట్లలో పోటీ పడే…

యాప్‌ ఉంటే చాలు.. యూరియా ఇంటివద్దకే

– కాంప్లెక్స్‌ ఎరువులను పాత విధానంలోనే కొనుక్కోవచ్చు – వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: యూరియా పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌ రాబోతోందని, ఇప్పటికే వాట్సప్‌ ఛానల్‌ ద్వారా రైతులకు సమాచారం ఇస్తున్నామని, భూమి ఉన్నదాన్ని బట్టి యూరియా సరఫరా చేస్తామని వ్యవసాయ శాఖ మంతి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

సైనికుల సేవ నిస్వార్థమైనది

– గోల్కొండ కోటలో ‘విజయ్‌ దివస్‌’ వేడుకలు – పాల్గొన్న మంత్రి జూపల్లి హైదరాబాద్‌, డిసెంబర్‌ 16: విజయ్‌ దివస్‌ సందర్భంగా 1971లో పాకిస్థాన్‌తో పోరాడి ధైర్యం, త్యాగంతో భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించిన వీర సైనికులను పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్మరించుకున్నారు. విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని చారిత్రక గోల్కొండ కోటలో…

గుమ్మ‌డిద‌ల స‌ర్పంచ్‌కు హ‌రీష్‌రావు అభినందన

– నీతిగా గెలిచిన మీ విజ‌యం గొప్ప‌దంటూ ప్ర‌శంస‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16: డబ్బు, ప్రలోభాలు లేకున్నా, పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ బలపరిచి విజయం సాధించిన నలుగురు సర్పంచులు వీరారెడ్డిపల్లి బుద్ధుల…

సిడ్నీ దాడి ఉగ్రవాది సాజిత్‌కు భారత పాస్‌పోర్టు

– హైదరాబాద్‌ ‌వాసిగా పేర్కొన్న పోలీసులు – స్టూడెంట్‌ ‌వీసాపై వెళ్లి ఆస్ట్రేలియాలోనే నివాసం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ఆ‌స్ట్రేలియాలోని సిడ్నీలో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది. బోండీ బీచ్‌లో కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకడైన సాజిద్‌ అ‌క్రమ్‌ (50) ‌వద్ద భారత పాస్‌పోర్ట్ ఉన్నట్లు  ఆస్ట్రేలియా…

ఇంటర్‌ ‌పరీక్షలో స్వల్ప మార్పు

– మార్చి 3 నాటి పరీక్ష 4కు వాయిదా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌తెలంగాణ ఇంటర్‌ ‌పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. మార్చి 3న జరగాల్సిన ఇంటర్‌ ‌సెకండియర్‌ ‌మ్యాథ్స్ 2ఏ, ‌బోటనీ, పొలిటికల్‌ ‌సైన్స్ ‌పరీక్షలను మరుసటి రోజు అంటే మార్చి 4న నిర్వహించనున్నట్లు ఇంట‌ర్ బోర్డు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.…

జనవరి 3 నుంచి టెట్‌ ‌పరీక్షలు

హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16:‌ రాష్ట్ర టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ ‌జనవరి -2026 పరీక్షల షెడ్యూల్‌ను సంబంధిత అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షలు జనవరి 3 నుంచి జనవరి 20 వరకు ఆన్‌లైన్‌ ‌విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 9 రోజుల్లో 15 సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో…

సింగ‌రేణి సీఎండీగా కృష్ణ‌భాస్క‌ర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబ‌ర్ 16:  సింగరేణికి  కొత్త సీఎండీ (ఎఫ్ఏసీ)గా  దేవరకొండ కృష్ణ భాస్కర్ మంగళవారం సాయంత్రం సింగరేణి భవన్ లో  బాధ్యతలు స్వీకరించారు. సింగరేణి సంస్థ ప్రస్తుత సీఎండీ ఎన్.బలరామ్ ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ అనంతరం మాతృ విభాగానికి తిరిగి వెళుతున్న నేపథ్యంలో ఆయ‌న స్థానంలో కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం…

19, 20 తేదీల్లో దిల్లీలో జాతీయ చింతన్‌ శిబిరం

– రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డికి ఆహ్వానం – ప్రధాన రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంపై చర్చ – ఫెడరలిజం భావం పెంపొందిస్తుందన్న కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఈనెల 19,20 తేదీల్లో దిల్లీలో నిర్వహించనున్న జాతీయ చింతన్‌ శిబిరం-2025కు…

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పంచాయతీ ఎన్నికలు

– 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం – పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి సీతక్క  హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 16: ‌రాష్ట్రంలో రెండు విడతల్లో 8,566 పంచాయతీల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బీసీ కులగణన ఆధారంగా 42 శాతం రిజర్వేషన్‌ ‌లక్ష్యంతో కేంద్రంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుంద‌న్నారు. గ్రామాలకు…