prajatantra News

prajatantra News

గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి

మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన సమావేశం గల్ప్ ‌ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, నిపుణులతో కీలక నిర్ణయాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 14 :  ‌గల్ఫ్ ‌కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధ్యక్షతన శనివారం సచివాలయంలో సమీక్ష సమావేశం జరిగింది. ప్రభుత్వ విప్‌, ‌వేములవాడ…

మోదీ ఇంట్లో కొత్త జీవి లేగదూడ ఫోటోను షేర్‌ ‌చేసి ప్రధాని

న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌మా ఇంట్లో కొత్త వ్యక్తి వచ్చి చేరిందంటూ ప్రధాని మోదీ వీడియో విడుదల చేశారు. దిల్లీలోని లోక్‌ ‌కల్యాణ్‌ ‌మార్గ్ ‌లో ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఉన్న విషయం తెలిసిందే. తన నివాసంలో ఉన్న ఓ ఆవు చిన్ని లేగ దూడకు జన్మనిచ్చింది  ఆ దూడకు మోదీ నామకరణం కూడా చేశారు. దూడ…

హ్యాట్రిక్‌ ‌విక్టరీతో ఆశీర్వదించండి

కురుక్షేత్రలో జరిగిన ర్యాలీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ న్యూదిల్లీ సెప్టెంబర్‌ 14: ‌కేంద్రంలో వరుసగా మూడోసారి ప్రజాసేవ చేసేందుకు తనను ఆశీర్వదించిన ప్రజలు హర్యానా  లోనూ బీజేపీ  కి ‘హ్యాట్రిక్‌’ ‌విజయాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ   కోరారు. హర్యానా ప్రజల ఉత్సాహాన్ని చూస్తే బీజేపీని తిరిగి గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్నట్టు…

ఎకెజి భవన్‌కు ఏచూరి భౌతిక కాయం

దివంగత నేతకు లెఫ్ట్ ‌నేతల నివాళి నివాళి అర్పించిన కాంగ్రెస్‌ ‌నాయుకురాలు సోనియా గాంధీ తదితర నేతలు న్యూదిల్లీ,సెప్టెంబర్‌14: ‌కమ్యూనిస్టు యోధుడు సీతారాం ఏచూరి భౌతికకాయాన్ని శనివారం ఉదయం 11 గంటలకు ప్రజల సందర్శనార్థం వసంత్‌ ‌కుంజ్‌లోని నివాసం నుండి మూడు దశాబ్దాలుగా పని చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం ఎకెజి భవన్‌కు తరలించారు. దివంగత…

జీఎస్టీపై హోటల్‌ ‌యజమాని వ్యాఖ్యలు

అతడితో బలవంతంగా నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు •బిజెపి తీరుపై మండిపడుతున్న రాజకీయ నేతలు •నిర్మలా సీతారామన్‌ ‌తీరుపై మండిపడ్డ స్టాలిన్‌ •బెదరించి క్షమాపణలు చెప్పించారన్న రాహుల్‌ •హోటల్‌ ‌యజమానులకు క్షమాపణలు చెప్పిన అన్నామలై చెన్నై,సెప్టెంబర్‌14:‌తమిళనాడుకు చెందిన అన్నపూర్ణ హోటల్‌ ‌మేనేజింగ్‌ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాసన్‌ ‌కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు క్షమాపణలు చెప్పిన వీడియోపై ప్రస్తుతం…

ప్రజాస్వామ్యంలో హక్కులే కాదు బాధ్యతలను కూడా గుర్తెరగాలి..

Today is International Democracy Day

(నేడు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం) ప్రాచీన మానవుడు వేట సమయంలో క్రూర మృగాల నుండి తనకు తాను రక్షించుకోడానికి సమూహాలుగా తిరిగేవాడు. ఈ సమూహంలో ఉన్న మానవులకు దిశా నిర్దేశం చేయడానికి బలవంతుడైన పెద్ద ఉండేవాడు. అప్పట్లో పేరు పెట్టకపోయినా ఆ పెద్దనే నాయకుడు. కాలక్రమేణా ఇటువంటి సమూహాలన్నీ గ్రామాలుగా, ఈ గ్రామాలు అన్నీ కలిసి…

జిట్టా జీవితమంతా పోరాటమే!

తెలంగాణ నేలలో జవము, జీవంగా నిలిచినది భువనగిరి ప్రాంతం. బహుజనులకు అధికార బాటలు పరిచిన సర్దార్ సర్వాయి పాపన్న నుండి మొదలుకొని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వాసనలు వెదజల్లబడి రావి నారాయణరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, భువనగిరి డిక్లరేషన్ పేరుతో ప్రొఫెసర్ జయశంకర్ సార్, జైనీ మల్లయ్య గుప్తా, గద్దర్, బెల్లి లలిత, సాంబశివుడు,…

చెప్పేవి నీతి సూత్రాలు.. చేసేది దౌర్జన్యాలు 

భారతదేశంలో మీడియా స్వేచ్ఛ గురించి విదేశాల్లో రాహుల్ గాంధీ దుష్ప్రచారం పత్రికల గొంతునొక్కడం నెహ్రూ కుటుంబం డిఎన్ఏ ఉందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి    విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాట్లాడే మాటలకు, చేసే చేతలకు సంబంధం ఉండదని మరోసారి నిరూపితమైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. విదేశీ గడ్డపై…

రాష్ట్రంలో శాంతిభద్రతలు శూన్యం

సీఎం రేవంత్‌ ‌డైరక్షన్‌లోనే మా ఎమ్మెల్యేలపై దాడి.. ఎమర్జెన్సీ కన్నా దారుణంగా పరిస్థితులు హౌజ్‌ అరెస్టులతో మా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది సిఎంపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు ధ్వజం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 13 : ‌రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బ తినడానికి సీఎం రేవంత్‌ ‌రెడ్డి కారణమని మాజీ మంత్రి ఎమ్మెల్యే…

జిఎస్‌టి గురించి అడిగితే బెదిరింపులా?

పేదవర్గాలకు పెనుభూతంలా జిఎస్‌టి నిర్మలా సీతారామన్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే తమిళనాడు రెస్టారెంట్‌ యజమాని క్షమాపణలపై అభ్యంతరం తన బిలియనీర్‌ వ్యాపారులకు రెడ్‌ కార్పెట్‌.. చిరువ్యాపారులకు అవమానమన్న రాహుల్‌ గాంధీ న్యూదిల్లీ, సెప్టెంబర్‌ 13 : జిఎస్‌టి గురించి ప్రశ్నిస్తే కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతుందా..అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లిఖార్జున్‌ ఖర్గే మండిపడ్డారు.…