Prajatantra News 1

Prajatantra News 1

ఆశయాల పరిపూర్తికై..!!

వాళ్ళెవరు..!? అందరూ బతకడంకోసం పోరాటం చేస్తూ అడుగడుగు ప్రజాక్షేత్రంలో అసువులుబాస్తూ సాగుతున్న వాళ్ళెవరు ! “యాభై వసంతాలుగా పరవళ్ళు తొక్కుతూ త్యాగాల చాళ్ళలో ప్రాణాల్ని నాటుతూ అరుణోదయతో కలిసిపాడుతూ కదులుతున్న వాళ్ళెవరు..!? ఏ అన్నకు తమ్ములాళ్ళు ఏ త్యాగాల ఆశయానికి వారసులు ! పది యుద్ధ కాల ప్రాయంలో వసంత వనానికి ఎర్రమందారాల శోభనిచ్చి మందారాల…

అంత‌రాగ్ని…

antharaagni

క‌విత్వ త‌త్వాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలంటే క‌వి క‌విత్వాన్ని అందించ‌డానికి ముందు ప‌డిన అంత‌ర్మ‌థ‌నాన్ని గురించి ఆలోచించి తీరాలి. కొన్ని నిరాశ‌లు, కాసిన్ని క‌న్నీళ్లు, ఇంకొన్ని అనుభూతులు, మ‌రికొన్ని అమృత భావాలు క‌ల‌గ‌లిసి క‌విత్వం  ప‌రివ్యాప్త‌మై మేధోసీమ‌కు చేరువవుతుంది. ఎన్నో అనుభూతుల సృజ‌న స‌మ్మేళ‌న‌మైన క‌విత్వంలోని ధ్వ‌నిని అర్థం చేసుకుంటే క‌విలోని అంతః చైత‌న్యం అర్థ‌మౌతుంది.…

పెరిగిన ప్రభుత్వ వ‌స‌తిగృహ విద్యార్థుల‌ డైట్, కాస్మోటిక్ చార్జీలు 

Telangana Gurukul Educational Institutions Society (TREIS)

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌స‌తిగృహాలు, తెలంగాణ గురుకుల విద్యా సంస్థ‌ల సొసైటీ (TREIS) ప‌రిధిలోని వ‌స‌తిగృహాల్లో డైట్ ఛార్జీలను పెంచుతూ ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. డైట్ చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథావిధిగా అమలు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ   విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా…

ప్రభుత్వ ఉద్యోగులకు దీపావ‌ళి కానుక‌

Orders for increase in DA issued

డీఏ పెంపున‌కు ఉత్తర్వులు జారీ హైదరాబాద్ ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : దీపావళి పండుగ సందర్భంగా ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ పెంపు 2022 జులై ఒకటో తేదీ నుంచి వర్తిస్తుందని తెలిపింది. నవంబరు జీతంతో కలిపి పెరిగిన డీఏ చెల్లింపులు…

స్థానిక ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లకు కమిషన్‌

 ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,అక్టోబర్‌30(ఆర్‌ఎన్‌ఎ): ‌స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బిసి రిజర్వేషన్లను త్వరగా తేల్చితే స్థానిక ఎన్నికల్లో లబ్ది ఉంటుందని పిటిషనర్‌ ‌వాదనతో ధర్మాసనం  ఏకీభవించింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ…

దీపావ‌ళి ప్ర‌జ‌ల జీవితాల్లో న‌వ్య‌ కాంతులు వెల‌గాలి..

రాష్ట్ర‌ ప్ర‌జ‌ల‌కు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి  దీపావళి శుభాకాంక్ష‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30:  ఈ దీపావ‌ళి పండుగ  ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతులు, స‌మృద్ధిని అందించాల‌ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిష‌న్ రెడ్డి ఆకాంక్షించారు. దీపావళి పర్వదినం సందర్భంగా హిందువుల‌కు శుభాకాంక్షలు తెలిపారు. రావణుడిని సంహరించిన తర్వాత విజయోత్సాహంతో రాముడు అయోధ్యకు వచ్చిన సందర్భంగా జరుపుకొనే…

”నంద‌నవ‌నం” ఆక్ర‌మ‌ణ‌దారుల‌పై చ‌ర్య‌లు త‌ప్ప‌వు

అర్హుల‌కు న్యాయం చేయాలి గృహ‌నిర్మాణానికి సంబంధించిన‌ ఫిర్యాదులకు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం.. మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : రంగారెడ్డి జిల్లా ఎల్‌బి న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని నంద‌న వ‌నంలో రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్మించిన ఇండ్ల‌ను అక్ర‌మంగా ఆక్ర‌మించుకున్న‌వారిని త‌క్ష‌ణమే ఖాళీ చేయించి అర్హులైన వారికి అందించాల‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల…

కుల‌గ‌ణ‌న ప‌రిశోధ‌న కేంద్రంగా తెలంగాణ‌

దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నాం.. ప్ర‌జ‌లంద‌రికీ సామాజిక న్యాయ‌మే ల‌క్ష్యం ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ గాంధీభ‌వ‌న్ లో కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో భేటీ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, అక్టోబ‌ర్ 30 : కుల గణన విష‌యంలో పరిశోధన కేంద్రంగా తెలంగాణ దేశానికి మోడల్ గా నిల‌వ‌బోతున్నామ‌ని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మ‌ల్లు తెలిపారు. కుల…

మ‌యోనైజ్ తో ప్రాణాల‌కు ముప్పు

త‌క్ష‌ణ‌మే నిషేధిస్తూ ఉత్త‌ర్వులు జారీ వెల్ల‌డించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాష్ట్ర వ్యాప్తంగా త‌నిఖీల‌కు ఆదేశం హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్ 30:  ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్‌ను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధ‌వారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉడకబెట్టని కోడిగుడ్లతో తయారు చేస్తున్న మయోనైజ్‌ను ఏడాది పాటు నిషేధిస్తున్నట్టు ఉత్తర్వుల్లో…

దేశ అభ్యున్న‌తికి ఇందిరాగాంధీ ఎన‌లేని కృషి

Indira Gandhi countless efforts

దివంగ‌త ప్ర‌ధానికి సీఎం రేవంత్ నివాళి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 :  ప్ర‌తి ర‌క్త‌పు బొట్టు దేశ ప‌టిష్ట‌త‌కు తోడ్ప‌డుతుంద‌ని ప్ర‌క‌టించిన మ‌హ‌నీయురాలు మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇందిరా గాంధీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాని ఇందిరా వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆమె సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి…