NEWS

NEWS

మాదక ద్రవ్యాలను తరిమేద్దాం !

గంజాయి, నల్లమందు, కొకైన్‌, మార్ఫిన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్‌, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్‌) వంటి వాటిని  మాదకద్రవ్యాలు అంటారు. ఇవి శరీరంలోనికి పీల్చడం లేదా నోటిద్వారా లేదా ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటారు. వీటిని సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన  ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. ఎక్కువ శాతం సంపన్నవర్గాల యువత…

మౌలిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరగాలి!

ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ గురించి అన్వేషణ జరగా లన్నది జాతీయభావ నిష్ఠులు చెబుతున్న మాట.  నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ ‘ప్రత్యామ్నాయం’  ఆల్టర్‌నేటివ్‌  కాదు, ఇది మౌలికమైన  ఒరిజినల్‌  ఆర్థిక వ్యవస్థ. అనాదిగా ఈ వ్యవస్థ మన దేశంలో అలరారింది. ఈ వ్యవస్థ స్వభావం ఉత్పత్తిదారుల సమాజం అవసరాలను తీర్చడం. ఈ వ్యవస్థ స్వరూపం…

ముంచుకొస్తున్న పర్యావరణ విలయం!

ప్రపంచమంతటా విపత్కర పరిస్థితి మానవాళికి పెనుముప్పుగా కాలుష్య రసాయనాలు అడవుల పాలిట, వ్యవసాయ క్షేత్రాల పాలిట, జంతు జాలం పాలిట, సమస్త జీవజాలం పాలిట ప్రపంచీకరణ ‘గొడ్డలి’గా మారింది. ప్రపంచీకరణ, వాణిజ్య పారిశ్రామిక కేంద్రీకరణ పర్యావరణానికి ప్రబల శత్రువులుగా మారాయి. అడవులను ధ్వంసం చేయడం వల్ల, విచ్చలవిడిగా మాంసాహారాన్ని భుజించడం వల్ల ప్రపంచ పర్యావరణ సమతుల్యత…

‘అసలే పితృస్వామ్యం, ఆపై మద్యం…

(గత సంచిక తరువాయి) ‘‘పెరుగుతున్న కుటుంబ హింస’ – సారా వ్యతిరేక, మద్య నిషేధ ఉద్యమంలో రాజ్య నిర్భందాన్ని, గుండాల దాడిని ఎదుర్కొన్న ‘పీవోడబ్ల్యూ’ కార్యకర్తలు’’ సజయ : అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో జరిగిన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రమంతా వుధృతంగా వ్యాపించటంలో ‘పీవోడబ్ల్యూ’ పాత్ర చాలా కీలకమైనదిగా చెబుతారు. మీరు ఎక్కడెక్కడ క్రియాశీలకంగా…

వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా ముందుకు…

 గత పదేళ్ల అనుభవం.. సభ్యుల సహకారంతో ప్రజలకు సేవ  రాజ్యాంగానికి అనుగుణంగా పాలన ˜140 కోట్ల ప్రజల ఆకాంక్షలు గుర్తెరిగి పనిచేస్తా  విపక్షాలు కూడా ప్రజల పక్షాన బలంగా నిలబడాలి  పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్యలు న్యూదిల్లీ, జూన్‌ 24 : వికసిత్‌ భారత్‌ సంకల్పం, కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు…

రాష్ట్రంలో భారీ ఎత్తున 44 మంది ఐఎఎస్‌ల బదిలీ

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలి   విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా రొనాల్డ్‌ రోస్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 24  : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలిని నియమించింది. ఈ మేరకు సీఎస్‌…

కీలక ఖనిజాల రంగంలో విస్తృత అవకాశాలున్నాయి

ఈ రంగంలో సంస్కరణలతో ముందుకెళ్తున్నాము 4వ విడత క్రిటికల్‌ మినరల్‌ బ్లాకుల వేలం సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి న్యూదిల్లీ,ప్రజాతంత్ర, జూన్‌ 24: కీలకమైన, తక్కువగా లభించే ఖనిజాల వెలికితీతలో అద్భుతమైన ఫలితాలు సాధించేందుకు విస్తృతమైన అవకాశాలున్నాయని.. అందుకే ఈ రంగంలో విడతలవారిగా సంస్కరణలు తీసుకొస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల…

చెప్పకుండానే.. ఎమ్మెల్యే షేక్‌ హ్యాండ్‌

బిత్తర పోతున్న జగిత్యాల బీఆర్‌ఎస్‌ శ్రేణులు…ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం అధిష్టానంపై ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి గుస్సా.. ఎమ్మెల్సీ పదవికి జీవన్‌ రాజీనామా? జీవన్‌ ఆధిపత్యానికి బ్రేకులు పడినట్టేనా..! జగిత్యాలలో మారుతున్న రాజకీయ సమీకరణాలు జగిత్యాల, ప్రజాతంత్ర, జూన్‌ 24 : జగిత్యాల నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. జగిత్యాల నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే…

హుస్నాబాద్ మెగా జాబ్ మేళ విజయవంతం..

నిరుద్యోగ యువత నుండి విశేష స్పందన.. 60 కి పైగా కంపెనీలు 5225  మందికి ఉద్యోగాలు నిరుద్యోగులు కల నెరవేర్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ,జూన్ 24:  హుస్నాబాద్ నియోజకవర్గంలో యువజన సర్వీసుల శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు నిర్వహించిన మెగా జాబ్ మేళ కు విశేష స్పందన…

అవయవ దానాలపై అవగాహన అవసరం

సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం  నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా అధికం అవుతున్నది. అన్ని దానాల…