NEWS

NEWS

మోదీ-3 సర్కార్‌ ఆర్థిక బ్లూప్రింట్‌ను రూపొందించుకుంటుందా?

PM Modi

పబ్లిక్‌ పాలసీ థింక్‌ బ్యాంక్‌ తక్షశిల సంస్థ కో-ఫౌండర్‌ నితిన్‌ పాయ్‌ ఈ అంశం మీద వ్యాఖ్యానిస్తూ  మన దేశంలో నిరుద్యోగ మహమ్మారిని పారదోలాలంటే కనీసం  సాలీనా 20 మిలియన్ల ఉద్యోగాలను కల్పించాలి. ఎకానమీ అభివృద్ది చెందుతుందనుకుంటున్నాం.  కాని నిరుద్యోగం వృద్ధిరేటు తీవ్రంగా ఉంది. పీరియడ్‌ లేబర్‌ఫోర్స్‌ సర్వే  ఆఫ్‌ ఇండియా గణాంకాల ప్రకారం 15…

పదవుల కోసం పడిగాపులు

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులతోపాటు కొత్తగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉన్నత పదవులను దక్కించుకునేందుకు నాయకగణమంతా క్యూ కడుతున్నారు. తమకు అనుకూలురైన రాష్ట్ర, కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.  కొందరైతే ఏకంగా కొద్ది రోజులుగా దిల్లీలోనే మకాం పెట్టినట్లు తెలుస్తున్నది. పదేళ్ళ తర్వాత తమ…

హైదరాబాద్ లో పర్యటనకు 10 దేశాల మీడియా ప్రతినిధులు

తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెస్తున్న పర్యాటక, సాంస్కృతిక, పారిశ్రామిక, విద్యా కేంద్రాలను సందర్శించటానికి 21 మంది విదేశీ మీడియా ప్రతినిధులు బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. వారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు, ప్రోటోకాల్ విభాగం అధికారులు స్వాగతం పలికారు. ఈస్ట్ ఆసియా, యూరేసియా, మిడిల్ ఈస్ట్…

ఎన్‌హెచ్‌ఎం బకాయిలు రూ.693.13 కోట్లు విడుదల చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డాకు  సీఎం రేవంత్‌ రెడ్డి వినతి  వైద్యారోగ్య రంగంపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5,159 బస్తీ దవాఖానాలు  కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25 : జాతీ య ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) కింద తెలంగాణకు రావల్సిన…

డ్రగ్స్‌ నిర్మూలనకు కఠిన చర్యలు

జలవిహార్‌ వద్ద ర్యాలీని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనకు తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరి స్తోందని తెలంగాణ డిప్యూ టీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ విషయంపై ఏ స్థాయిలో అయినా నిర్ణయాలు తీసుకునేం దుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులో…

ఎన్డీఏకు షాక్‌..

స్పీకర్‌ పదవికి పోటీని పెట్టిన కాంగ్రెస్‌ ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్‌ సురేశ్‌ నామినేషన్‌ దేశ చరిత్రలో తొలిసారిగా నేడు స్పీకర్‌ ఎన్నికకు వోటింగ్‌ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25: దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్‌డిఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్‌సభ స్పీకర్‌ పదవికి…

కాంగ్రెస్‌ గూటికి గూడెం మహిపాల్‌ రెడ్డి

సిఎం రేవంత్‌ వెంట దిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌25: బీఆర్‌ఎస్‌ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ లో చేరగా.. తాజాగా పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ చేరేందుకు సిద్ధమయ్యారు.  సీఎం రేవంత్‌ వెంట…

సద్దుమణిగిన వివాదం

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధినాయకత్వం బుజ్జగింపు ఫోన్‌ చేసి మాట్లాడిన పార్టీ జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జీవన్‌ ఇంటికి వెళ్లి చర్చించిన భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు రాజీనామా అంశాన్ని ఉప సంహరించుకున్న జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌…

బాలికను గంజాయి మత్తులో దింపి అత్యాచారం

నేరెడ్‌మెట్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు…

తొందరపడకండి!

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అత్యవసర భేటీ హాజరైన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిటీ ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌ అపాయిమెంట్‌ కోరిన జగదీష్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 25: అధికారం కోల్పోవడంతో  బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కారు…