NEWS

NEWS

పార్లమెంట్‌లో వాయిదాల పర్వం..

నీట్‌ పేపర్‌ లీకేజీపై చర్చకు విపక్షం పట్టు చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్‌  తిరస్కరించిన స్పీకర్‌ ఓం బిర్లా.. గందరగోళం మధ్య జూలై 1కి వాయిదా న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 28: లోక్‌సభ సమావేశాలు వాయిదాలతోనే మొదలయ్యాయి. నీట్‌ పేపర్‌ లీక్‌పై చర్చించాలన్న విపక్షాల డిమాండ్‌ కారణంగా గందరగోళం మధ్య లోక్‌సభ సోమవారానికి…

ఎయిర్‌టెల్‌ ‌వినియోగదారులపై టారిఫ్‌ ‌దాడి

భారీగా పెరగనున్న రీఛార్జ్ ‌ధరలు జూలై 3నుంచి అమల్లోకి కొత్త ధరలు ముంబై,జూన్‌28:  ‌మొబైల్‌ ‌ఫోన్‌ ‌వినియోగదార్లకు వరుసగా రెండు షాక్‌లు తగిలాయి. ప్లాన్‌ ‌ధరలు పెంచుతూ రిలయన్స్ ‌జియో ప్రకటించిన వెంటనే, భారతి ఎయిర్‌టెల్‌ ‌కూడా రేట్లను పెంచింది. ఎయిర్‌టెల్‌ ‌సిమ్‌ ‌వినియోగించాలంటే యూజర్లు ఇకపై 10 శాతం నుంచి 21 శాతం ఎక్కువ…

నీట్‌పై చర్చకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధ్దమే

సమాచారం ఇస్తామన్నా విపక్షాల ఆందోళన విపక్షాల తీరుపై మండిపడ్డ మంత్రి కిరణ్‌ ‌రిజిజు న్యూదిల్లీ,జూన్‌ 28: ‌నీట్‌ అం‌శంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో తీవ్ర గందరగోళం మధ్య లోక్‌సభ జులై 1కి వాయిదా పడింది.  విపక్షాలు ఏ అంశం లేవనెత్తినా సమగ్ర సమాచారం ఇస్తామని తాము స్పష్టంగా చెప్పినా విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుపడటం విచారకరమని…

అవకతవకల ‘నీట్‌’ ‌మాకొద్దు

చెన్నై,జూన్‌ 28: ‌వైద్య విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత, ప్రవేశ పరీక్ష నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌పై దేశ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం పార్లమెంట్‌ను ఈ అంశం కుదిపేసింది. ఈ నేపథ్యంలో నీట్‌ ‌రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. నీట్‌ను రద్దు చేయాలని, నీట్‌ అమలుకు ముందు మాదిరిగా…

పల్లెల్లో ప్రబలుతున్న అతిసార – పడకేసిన ప్రజా ఆరోగ్యం

ఆరోగ్యము మనిషి ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యముగా ఉండాలి, ఆరోగ్యముగా ఉండడానికి ప్రయత్నించాలి, మంచి ఆరోగ్య పరిసరాలను కల్పించుకోవాలి. ఆరోగ్యంగా ఉండమని ఇతరులకు సలహా ఇవ్వాలి. అతిసార వ్యాధిని అంగ్ల భాషలో డయేరియా అంటారు. అతిసార వ్యాధి మామూలుగా వైరస్ వల్ల వస్తుంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన పిల్లలకు రోటా…

స్వయం సమృద్ధి స్వప్నాలు సాకారం అయ్యేనా!

సెమికండక్టర్‌(అర్థ వాహకం), కంప్యూటర్‌, మైక్రో లేదా ఇంటిగ్రేటెడ్‌ చిప్స్‌ రూపంలో ఇన్ఫర్‌మేషన్‌  కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసిటి) ఉపకరణాల ముఖ్య భాగాలుగా ప్రపంచ మానవాళి ముందు మరో ప్రపంచాన్ని నిలుపుతున్నాయి. నేటి అత్యాధునిక డిజిటల్‌ విప్లవంతో దేశ సరిహద్దులు రేఖలు/కంచెలు చెరిగి పోయి, దూరాలు అర్థరహితం కావడంతో భూగోళం ఓ కుగ్రామంగా మారిపోవడం చూస్తున్నాం. అరచేతిలో స్మార్ట్‌ఫోన్‌…

హరించుకు పోతున్న మన ఆర్థిక స్వాతంత్య్రం!

ప్రభుత్వపు ఆస్తులను మొత్తం అమ్మిపారేయాలన్న విధానం గత పాతికేళ్లకు పైగా అమలు జరుగుతోంది. ఈ అమ్మకాలు ఇటీవల మరింతగా పుంజుకొన్నాయి.  ప్రభుత్వ ఆర్థిక క్రియాకలాపాలలో అత్యంత ప్రధానమైనది ‘విక్రయించడం’  అన్న అభిప్రాయం అతార్కికం కాదు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వేతరులకు విక్రయించే కార్యక్రమం నిరంతరం వేగవంతం అవుతుండడం ఈ అభిప్రాయానికి ప్రాతిపదిక.  ‘ప్రభుత్వరంగ పారిశ్రామిక వ్యవస్థ’ పూర్తిగా…

సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన పి.వి.

మాజీ ప్రధానమంత్రి కి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నివాళులు  సంస్క‌ర‌ణ‌ల‌తో దేశ ఆర్థిక ప్ర‌గ‌తిని ప‌రుగులు పెట్టించిన ఘ‌నత మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావుకు ద‌క్కుతుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మాజీ ప్ర‌ధాన‌మంత్రి పి.వి.న‌ర‌సింహారావు జ‌యంతిని పుర‌స్క‌రించుకొని దిల్లీలోని త‌న అధికారిక నివాసంలో పి.వి. చిత్ర‌ప‌టానికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఉమ్మ‌డి…

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా.. సీఎం రేవంత్‌ ‌రెడ్డి దిల్లీ పర్యటన

నలుగురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు జాతీయ రహదారులు, వైద్యారోగ్య, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి సమస్యల పరిష్కారంపై దృష్టి.. లోక్‌సభలో తెలంగాణ ఎంపీల ప్రమాణస్వీకారానికి హాజరు సమాఖ్య స్ఫూర్తిని చాటుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, జూన్‌ 27: రాష్ట్రంలో ‌దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నడుం బిగించారు. ఈ…

పేదల‌కు మెరుగైన వైద్యం మా బాధ్య‌త‌

డిఎంహెచ్ఓలు ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా ఉండాలి.. ప్ర‌జారోగ్యాన్ని బ‌లోపేతం చేస్తున్నాం.. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 27 : రాష్ట్రంలో పేద‌ల‌కు మెరుగైన వైద్యం అందించ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌ని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేస్తున్నామని, డిఎంహెచ్ఓ లు ప్రజలకు జవాబుదారీతనం గా ఉండాలని, ప్రైవేటు…