NEWS

NEWS

33 రకాల వరి పంటలకు బోనస్‌

సన్నాలను పండిరచేలా ప్రోత్సాహకాలు క్వింటాలుకు రూ.500 బోనస్‌ చెల్లింపు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరరాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  అసెంబ్లీలో రాష్ట్ర…

భూమిలేని కూలీలకు ఏటా 12 వేల సాయం

బడ్జెట్‌ ప్రసంగం ఆర్థిక మంత్రి భట్టి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్రంలో భూమిలేని గ్రావిూణ ప్రజానీకం ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం గడుపుతోందని, వారికి ఎలాంటి ఆర్థిక భత్రత లేకపోవడంతో పనిదొరకని రోజుల్లో పస్తులు ఉండాల్సి వస్తున్నదని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అసెంబ్లీలో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెడుతూ…

తలసరి ఆదాయంలో మనమే మిన్న

కానీ జిల్లాల మధ్య తీవ్ర అంతరం రంగారెడ్డి జిలా తలసరి ఆదాయం రూ.9,46,862 ఉంటే…వికారాబాద్‌లో రూ.1,80,241 హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్‌ ప్రసంగం చేస్తూ..తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే రాష్ట్ర సగటు…

2024-25 సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు

వ్యవసాయానికి రూ.72,659 కోట్లు ఉద్యానశాఖకు రూ.737కోట్లు పశుసంవర్ధశాఖకు రూ.1,980కోట్లు రూ.500 గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి రూ. 723కోట్లు గృహజ్యోతికి రూ.2,418కోట్లు ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3836కోట్లు పంచాయతీ రాజ్‌, గ్రావిూణాభివృద్ధిశాఖకు రూ.29,816 కోట్లు రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు రూ.1,525 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమానికి రూ. 2,736 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ.33,124కోట్లు ఎస్టీ సంక్షేమం…

నిర్దుష్ట విధానం లేదు…

బడ్జెట్‌ ఒట్టి డొల్ల..అన్ని రంగాలను మోసం వ్యవసాయ, పారిశ్రామిక, ఐటీ పాలసీలపై అస్పష్టత బడ్జెట్‌పై మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌ తీవ్ర అసంతృప్తి…ప్రభుత్వంపై విమర్శలు ఓటమి తరవాత తొలిసారి అసెంబ్లీకి హాజరు…మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడిన కెసిఆర్‌ బడ్జెట్‌పై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతామని వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ, పారిశ్రామిక,…

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు, కాలనీల్లో వ్యర్థాలు పేరుకుపోవడంతో దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. డెంగీ, మలేరియా,…

ఆత్మస్తుతి..పరనింద

అంకెల గారడీ తప్ప మరోటి లేదు ఎన్నికల హావిూలకు ఎగనామం బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 25 : రాష్ట్ర అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆసాంతం ఆత్మస్థుతి, పరనింద తప్ప మరేవిూ లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శించారు. బడ్జెట్‌…

‌విద్యారంగ ప్రాధాన్యతను విస్మరించిన రాష్ట్ర బడ్జెట్‌

డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 25 :తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తీవ్ర నిర్లక్షానికి గురైన విద్యారంగం,నూతన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో నైనా అభివృద్ధి చెందుతుంది అనుకుంటే బడ్జెట్‌లో కేవలం 7.31శాతం నిధులు కేటాయించడం తీవ్ర నిరాశను కలిగించిందని డిటిఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య,ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు…

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ ‌వివరణ దేశం కోసమే తన నిర్ణయమని వివరణ వాషింగ్టన్‌,‌జూలై25:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్‌ ‌జో బిడెన్‌ ‌తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ…

విభజన హామీలు నెరవేర్చండి

ప్రధాని మోదీకి కాంగ్రెస్‌ ఎం‌పీలు లేఖ న్యూదిల్లీ,జూలై25: విభజన హామీలు నెరవేర్చాలని  ప్రధాని మోదీకి తెలంగాణ కాంగ్రెస్‌ ఎం‌పీలు గురువారం లేఖ రాశారు. కేంద్ర  బడ్జెట్‌  ‌లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. విభజన సందర్భంగా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని అన్నారు. పునర్విభజన చట్టం ప్రకారం.. ఐటీఐఆర్‌, ఐఐఎం,  ‌బయ్యారం…