NEWS

NEWS

తెలంగాణలో రైతు రుణ మాఫీ

హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ పోస్ట్‌ న్యూ దిల్లీ, జూలై 31 : తెలంగాణలో మరో ఎన్నికల హావిూని నెరవేర్చామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఎక్స్‌ వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌…

జనరల్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌లపై 18 శాతం జిఎస్టీయా?

ఇది వ్యక్తి కష్టం, ఆరోగ్యాలపై పన్ను విధించడమే సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించిన కేంద్ర మంత్రి గడ్కరీ వెంటనే దృష్టి సారించాలంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ న్యూ దిల్లీ, జూలై 31 : పేద, మధ్య తరగతి ప్రజలు చెల్లిస్తున్న జీవిత, వైద్య బీమా ప్రీమియంలపై 18 శాతం వస్తు సేవల పన్ను జిఎస్టీని…

అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు

సబితా ఇంద్రారెడ్డిపై సిఎం తీవ్ర వ్యాఖ్యలు తమ్ముడని ఆశీర్వదిస్తే అవమానిస్తావా అంటూ సబిత ఆవేదన   అసెంబ్లీలో గందరగోళం                    మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి హైదరాబాద్‌, జూలై 31 : బుధవారం నాటి రాష్ట్ర శాసనసభ సమావేశాలు చాలా వాడిగా వేడిగా…

సబితక్కపై అనుచితంగా మాట్లాడలేదు

నేనెవరి పేర్లు అసెంబ్లీలో ప్రస్తావించలే గతంకన్నా మిన్నగా ..ప్రజాస్వామ్యంగా సమావేశాలు విూడియా చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు మధ్య ఒక మినీ యుద్ధమే నడిచింది. ఈ క్రమంలో.. అసెంబ్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి విూడియాతో…

అనిశ్చితి నుంచి అభివృద్ది దిశగా మా పదేళ్ల పాలన

అప్పులే కాదు..సంపద సృష్టించి ఇచ్చాం కొరోనాతో కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం బట్ట కాల్చి విూద వేసేలా కాంగ్రెస్‌ పాలన ద్రవ్య వినిమయ చర్చలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కెటిఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించిందని, బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని…

ఆగస్ట్‌లో హైదరాబాద్‌కు భారీ వర్ష ముప్పు

రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు మాసాంతంలోనూ అతి వర్షాలు ఐఎండీ అధికారుల హెచ్చరిక హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : భాగ్యనగరానికి వరదల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. జులైలో భారీ వర్షాలతో అల్లాడిన హైదరాబాద్‌ వాసులకు మరో గండం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఆగస్ట్‌ నెలలో సాధారణం…

మసిపూసి మారేడు కాయ…బడ్జెట్‌

ఎన్నికలకు ముందు రజనీకాంత్‌..తరువాత గజనీకాంత్‌ అశోక్‌నగర్‌ వెళ్లి ఒక్క ఉద్యోగం అయినా వొచ్చిందా అడుగుదాం కాంగ్రెస్‌ ఉద్యోగం ఇచ్చిందంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా బిఆర్‌ఎస్‌ హయాంలో ఇచ్చిన ప్రకటనల మేరకే ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలం ప్రభుత్వ తీరు అధ్వాన్నంగా ఉందని అసెంబ్లీలో కెటిఆర్‌ విమర్శలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై…

కేటీఆర్‌ వంద పర్సెంట్‌ ఆర్టిఫీషియల్‌

సున్నా పర్సెంట్‌ ఇంటిలిజెన్స్‌ బతుకమ్మ చీరల పేరుతో సూరత్‌ చీరల్లో కమిషన్‌ నిఖత్‌ జరీన్‌కు ఉద్యోగం అంటూ మోసం సమగ్ర ప్రణాళికతో హైదరాబాద్‌ అభివృద్ది స్కిల్‌ వర్సిటీ..స్పోర్ట్స్‌ వర్సిటీల ఏర్పాటు యువతను తీర్చిదిద్దేలా ప్రణాళికలు ముచ్చర్లను మరో నగరంగా అభివృద్ధి ఫార్మా విలేజీలను తీర్చిదిద్దుతాం కెసిఆర్‌ చీల్చి చెండాడుతానంటే బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌తో వొచ్చా అసెంబ్లీలో…

రాష్ట్ర గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

చేయించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : రాష్ట్ర నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే..ఆయనతో ప్రమాణం చేయించారు. బుధవారం రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్‌ శాంతి…

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 31 : తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, ఉప చర్చల అనంతరం సభ బిల్లను ఆమోదించింది. తొలుత బిల్లను డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టగా, కెటిఆర్‌ దీనిపై…