NEWS

NEWS

న్యాయవ్యవస్థలో సమూల మార్పులు రావాలి!

న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో భారతీయీకరణ జరగాల్సి ఉంది. ఇటీవల మన ఐపిసి స్థానంలో కొత్త చట్టాలు ప్రవేశ పెట్టిన దరిమిలా దీనిపై చర్చ చేయాలి. ఎందుకంటే పెరుగుతున్న నేరాలు, కొత్తకొత్త మోసాలు, ఐటి, ఆన్‌లైన్‌ మోసాలు, అత్యాచారాలు వంటి వాటిని పరిశీలించి చట్టాలను మార్పు చేసుకోవాల్సి ఉంది. మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

పిల్లల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులతోనే….

నేడు విద్యా వ్యవస్థ ఒక రకంగా గాడి తప్పిందని చెప్పవచ్చు. దానికి కారణాలు చాలానే ఉన్నాయి దానిలో ముఖ్యంగా పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అదే విధంగా పశ్చాత్వ సంస్కృతికి అల్లావాటు పడటం. పిల్లలకు ప్రాజెక్టు వర్క్ పేరుతో కంప్యూటర్ సెంటర్లు తిరుగుతున్నారని అదే విధంగా ఆన్ లైన్ క్లాస్ ల నిమిత్తము పిల్లలకు తల్లిదండ్రులు…

ఉపాధ్యాయుల బాధ్యత గొప్పది..!

మాజీ రాష్ట్రపతి’భారతరత్న’డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సి ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా…

ఉపాధ్యాయుల బాధ్యత గొప్పది..!

మాజీ రాష్ట్రపతి’భారతరత్న’డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి,ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సి ఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్04: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అధ్యాపకులు అందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి ‘భారతరత్న’ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం గర్వకారణమన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతూ, సమాజాన్ని ఉన్నతంగా…

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ…

మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ

కేంద్ర కమిటీ సభ్యుడు ఏసేబు అలియాస్ జగన్ మృతి మృతి భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 04 : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ బుధవారం జరిగిన ఎన్ కౌంటర్ లో మరో అగ్ర నాయకుడు మృతి చెందాడు. ఇటీవల కాలంలో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈ తరహాలోనే మావోయిస్టు పార్టీ…

ప్రకృతి విపత్తులో కేంద్రం నుంచి తెలంగాణ‌కు పూర్తి స‌హ‌కారం..

వ‌ర‌ద స‌హాయ చ‌ర్య‌ల్లో బిజెపి శ్రేణులు నిమ‌గ్నం.. భారీ వ‌ర్షాల దృష్ట్యా స‌భ్య‌త్వ న‌మోదు ప్ర‌క్రియ వాయిదా.. కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 3 :  భారీ వర్షాల‌తో ఇబ్బందులు ప‌డుతున్న బాధితుల‌కు బిజెపి కార్యకర్తలందరూ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారని  కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్…

చట్టాలను కఠినతరం చేసుకోవాలి!

కోత్‌కతా ఘటన ఓ గుణపాఠం కావాలి! మనదేశంలో మహిళను  గౌరవంగా చూసుకునే ఆచారం నుంచి ఇప్పుడు అత్యాచారం వైపుకు వెళుతున్నాం. నిజంగానే మన చట్టాలను కఠినతరం చేసుకోవాల్సి ఉందని వరుస  ఘటనలు మనలను హెచ్చరిస్తున్నాయి.  అత్యాచారాలకు పాల్పడినవారిని వారంలోగా బహిరంగంగా ఉరితీయాలి. అత్యాచారాలకు ఉరిశిక్షే సరైనదన్న అభిప్రాయం ఇప్పుడు సర్వత్రా వినిపిస్తోంది. మహిళల దగ్గర నుంచి…

ఒలింపిక్ కలలను సాకారం చేస్తున్న “ఖేలో ఇండియా”

పారిస్ ఒలింపిక్స్ లో సాధించిన విజయాలు మొత్తం మీద భారత బృందం ప్రదర్శన మరింత మెరుగుపడిందనే విషయాన్నిసూచిస్తున్నాయి. మన క్రీడాకారుల్లో ఆరుగురు పతకాలు సాధించడమే కాక, మరో 8 మంది విజయానికి వెంట్రుకవాసి దూరంలో నాలుగో స్థానంలో నిలిచారు. వారిలో ఐదుగురికి ఇవే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం. 15 మంది అథ్లెట్లు క్వార్టర్ ఫైనల్…