NEWS

NEWS

పర్యావరణ-పరిరక్షణం

అనంత విశ్వం అందు ఎన్నో గ్రహాలు మనం నివసించేందుకు ఆవాసం ఈ భూగోళం ఇందు చెట్లు, జంతువులు, క్రిమి-కీటకాలకు నిలయం, అందరి మనుగడ కు కావాలి స్వచ్ఛమైన నీరు-గాలి, కానీ సమస్తం నేడు కల్తీమయం.. చెట్లను పెంచక ఉన్న చెట్లను నరికేసి ప్రకృతి వినాశనానికి పురి గొలపుతున్నాం.. వర్షాభావం,అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టి లకు దారినిస్తున్నాం.…

ఒడిదొడుకులలో స్టాక్‌ ‌మార్కెట్లు

పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్‌ ‌మార్కెట్‌ ‌గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్‌ ‌మార్కెట్‌ ‌లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది.…

విచారణ కమిషన్ల తంతు

మనలో బ్రాహ్మణీయ అవగాహన ఎంతగా దిగిపోయి ఉందంటే, ఆచారాలు, క్రతువులు తంతులు ముఖ్యమనీ, మనుషులు ముఖ్యం కాదనీ బ్రాహ్మణ్యం అనుకుంటుంది. మనుషులను పక్కకు తోసేసి, ఆచార వ్యవహరాలకు, మూర్ఖపు పద్ధతులకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు మన ప్రభుత్వాలు కూడా వేర్వేరు ఆచారపు తంతులు నడుపుతూ ఉంటాయి ­. ప్రజలు తిరగబడకుండా, ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేసేది…

వైసీపీ నూతన ఎంపీ పై నాన్‌బెయిలబుల్‌ ‌కేసు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 03 : ‌వైస్సార్సీపీ పార్టీ నుండి రాజ్యసభకు ఎన్నికైన ఆర్‌. ‌కృష్ణయ్యపై హైదరాబాద్‌లో నాన్‌బెయిలబుల్‌ ‌కేసు నమోదు అయ్యింది. రౌడీలు, గూండాలతో బెదిరిస్తున్నారంటూ రవీందర్‌రెడ్డి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాతో పాటు హత్యకు యత్నించాడని ఆర్‌. ‌కృష్ణయ్యపై పిర్యాదు చేసాడు. ఈ ఫిర్యాదు తీసుకున్న రాయదుర్గం పోలీసులు ఆర్‌…

భారత్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం

గ్లోబల్‌ ‌రిటైల్‌ ఇం‌డెక్స్‌లో రెండో స్థానంలో యూపిలో పెట్టుబడిదారుల సదస్సులో ప్రధాని మోడీ దేశానికి యూపి రోల్‌ ‌మాడల్‌ ‌కాబోతుందన్న ప్రధాని ఆదాని, అంబానీ తదితర వ్యాపార దిగ్గజాల హాజరు లక్నో, జూన్‌ 3 : ‌భారత సామర్థ్యాన్ని ప్రపంచం చూస్తుందని..జీ 20 ఆర్థిక వ్యవస్థలలో తాము వేగంగా అభివృద్ధి చెందుతున్నట్లు భారత ప్రధాన మంత్రి…

శ్రీ‌వారిని దర్శించుకున్న హరీష్‌ ‌రావు

తిరుమల,జూన్‌3: ‌పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం రాత్రి అలిపిరి నుంచి కాలినడక తిరుమల చేరుకున్న ఆయన ఉదయం తలనీలాలు సమర్పించుకుని శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజు సందర్భంగా తనను అభినందించడానికి ఎవరూ కూడా…

కుల రాజకీయాలకు తోడు శవ రాజకీయాలు…  

ఒకవైపు ఒంగోలులో తెలుగుదేశం మహానాడుకు తోడు తెలంగాణాలో ఎన్టీఆర్‌ ‌శత జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌ ‌వద్ద పోటెత్తిన టీఆర్‌యస్‌ ‌రాజకీయ, కుల సమీకరణ నివాళులు ఏ పునరేకీకరణకో తెలంగాణ ఉద్యమకారులు గమనిస్తున్నారు. ఎన్టీఆర్‌ ‌తెలుగుదేశం పార్టీ ఏ విలువలను, అభివృద్దిని, సామాజిక సమీకరణలను తెలంగాణాలో నెలకొల్పిందో భిన్నాభిప్రాయాలతోనైనా చరిత్రగా మిగిలినందున ఆయనకు శ్రద్దాంజలి ఘటించడం…

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతోనే బాల్యానికి స్వేచ్చ

నేడు అంతర్జాతీయ పీడిత బాలల దినోత్సవం ఇష్టం లేని పనిని వివిధ కారణాల వల్ల బలవంతంగా చేయిస్తూ శ్రమ దోపిడీకి గురి చేయడమే బానిసత్వం. పిల్లలవద్ద బలవంతంగా పని చేయించుకోవడం, బలవంతపు పెళ్ళిళ్ళు, ఇళ్ళల్లో వెట్టి చాకిరి, వ్యవసాయ కూలీలు, పిల్లలను అమ్మడం, ఇటుక బట్టీలు, బలవంతపు పడుపు వృత్తి, పిల్లల అక్రమ రవాణా లాంటి…

కేసీఆర్‌ ‌మరోసారి గమ్యం ముద్దాడేనా..?

‘‘‌మరోవైపు ప్రాంతీయ పార్టీల నేతల మధ్య ఐక్యతను తీసుకురావడం అనుకున్నంత ఈజీ కూడా కాదు. విపక్ష పార్టీల బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుని ప్రజల ముందుకు వెళ్లడం, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం, ప్రజలను సంఘటిత పరచడం కేసీఆర్‌ ‌ముందున్న పెద్ద సవాల్‌. అన్నిటికీ మించి దేశానికి తెలంగాణ దిక్సూచి అంటూ ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చిన పరిస్థితి…

డేంజర్‌ ‌పాలిటిక్స్..!

అధిక సంఖ్యాక వోట్లు టార్గెట్‌ – ‌దూకుడు పెంచిన కమల నాధులు భారతీయ జనతా పార్టి దక్షిణాది లో కర్నాటక తర్వాత ప్రధానంగా రెండు తెలుగు రాష్ట్రాలలో తన దృష్టిని కేంద్రీక రించింది. ఆంధ్ర ప్రదేశ్‌ ‌లో కన్నా తెలంగాణ లో బిజెపీకి మంచి ఆదరణ ఉందని గట్టిగా శ్రమిస్తే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చిన…