Day April 11, 2026

తృణమూల్‌కు ఓటమి భయం

– అందుకు బీజేపీపై దాడులు – బెంగాల్ సభలో ప్రధాని మోదీ కోల్‌కతా, ఏప్రిల్ 11: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి పెరుగుతున్న ప్రజా మద్దతును చూసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) భయాందోళనలో ఉన్నదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శనివారం ఒక బహిరంగ సభలో పాల్గొన్న మోదీ ప్రస్తుత…

ఎలక్ట్రానిక్స్ తయారీలో‘గ్లోబల్ హబ్‌గా తెలంగాణ

– ఆ దిశగా రాష్ట్రంలో ఎకో సిస్టం అభివృద్ధి – కోటి టీవీలను ఉత్పత్తి చేసిన హైదరాబాద్ కంపెనీ రేడియంట్ – ప్రత్యేకంగా అభినందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచస్థాయి కేంద్రం(గ్లోబల్ హబ్)గా తెలంగాణను తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

పారదర్శకంగానే మేడారం గద్దెల నిర్మాణం

– అవినీతిపై ఆధారాలు ఉంటే చూపాలి – సెల్‌ఫోన్ కొనుగోళ్లపైనా కువిమర్శలు తగవు – మంత్రి సీతక్క మరోమారు గట్టిగా జవాబు ములుగు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11:మేడారం సమ్మక్క- సారక్క అమ్మవార్ల గద్దెల పునర్నిర్మాణ పనుల్లో ఎక్కడా అవినీతి జరగలేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్దదెల పునర్మిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని అంటున్నారని ఆధారాలు…

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల

– అధికారికంగా ప్రకటించిన బోర్డు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఆదివారం విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18…

హర్మూజ్ దాటిన మరో భారతీయ నౌక

– కాల్పుల విరమణ తరవాత ఇదే తొలి ప్రయాణం న్యూదిల్లీ, ఏప్రిల్ 11: యూఎస్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాక తొలిసారిగా ఒక భారత రిజిస్టర్డ్ నౌక హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటింది. ఎల్‌పీజీ గ్యాస్‌తో బయలుదేరిన జగ్ విక్రమ్ నౌక శుక్రవారం రాత్రి జలసంధిని దాటినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.…

చర్చలు విఫలమైతే..

– ఇరాన్‌పై మరిన్ని దాడులు – మరోమారు హెచ్చరించిన ట్రంప్ న్యూయార్క్, ఏప్రిల్ 11: ఇరాన్, అమెరికా దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ శనివారం పాకిస్థాన్‌లో రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జేరెడ్ కుష్ననర్‌లు…

13 నుంచి ‘అరైవ్-అలైవ్’

– డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అరైవ్-అలైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని…

సామాజిక మార్పునకు కేంద్రంపై ఒత్తిడి

– పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకం – ఫూలే జయంతి కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక మార్పునకు దక్షిణాది రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ఉనికే ప్రశ్నార్థకంగా…

ఫూలేకు సీఎం ఘన నివాళి

దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: సామాజిక విప్ల‌వ‌కారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే జయంతి సందర్భంగా దిల్లీలోని తన నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూల మాలలు వేసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ‌నివారం పుష్పాంజలి ఘటించారు. స‌మాజానికి ముఖ్యంగా మ‌హిళా విద్య‌కు ఆయ‌న, ఆయ‌న స‌తీమ‌ణి చేసిన సేవ‌ల‌ను కొనియాడారు.సీఎంతోపాటు పార్లమెంటు సభ్యుడు మల్లు రవి…