Day April 11, 2026

కంబోడియా యాత్రలో రెండోరోజు

“ఒకప్పుడు కంబోడియా రాజధాని ఉడోoగ్ (Oudong). అక్కడినుంచి రాజధానిని ఫ్నోo పెన్ కు మార్చినపుడు ఆ రాజభవనం నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెపుతోంది. రెండునదుల సంగమంలో ఉన్న ఆ ప్రదేశం శత్రువుల రాకను అడ్డుకుంటుందని అక్కడికి మార్చినట్లు గైడ్ టామ్ చెప్పాడు. చాలా పెద్ద ప్రాంగణం. దాదాపు లక్షా డెబ్భైనాలుగు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో…

బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం

– ఫూలే ఆశయ సాధనలో ప్రతివారూ భాగస్వాములు కావాలి – జయంతి కార్యక్రమంలో మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థానిక శ్రీశ్రీ సర్కిల్…

దేశాల ఆర్థిక పరిపుష్టికి అసలైన రహదారి నౌకాయానం

జీవకోటి మనుగడకు నీరు ప్రాణాధారం , ఆధునిక ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సముద్ర నౌకాయానం అంతే  కీలకమైన జీవనాధారం . భూగోళం మీద ఒక జీవి జీవించాలంటే జలం అవసరం, అలాగే ఒక దేశం ఆర్థికంగా పరిపుష్టి చెందాలన్నా, పౌరుల అవసరాలు తీరాలన్నా అంతర్జాతీయ వర్తక వాణిజ్యాలు సజావుగా సాగాలి. దేశం ఎంత స్వీయ సమృద్ధి…

పూలే ఆశయాలకు ప్రతిరూపం మోదీ పాలన

– మహిళా రిజర్వేషన్ బిల్లుతో నవ శకానికి నాంది – బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: నాడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఏ సామాజిక మార్పు కోసం పరితపించారో నేడు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ ఆశయాలను అక్షరాలా అమలు చేస్తూ మహిళల సాధికారతే లక్ష్యంగా ముందుకు సాగుతోందని బీజేపీ¾…

పంట కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం

– సిద్దిపేట యార్డులో రైతుల ఆందోళన – సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం…

ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది

– మహిళా బిల్లు ఆమోదంతో రాజకీయ అధికారం – మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: పార్లమెంట్‌లో నారీ శక్తి వందనం బిల్లును ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన ప్రవేశపెట్టనున్నారని బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా ఈ బిల్లు కోసం మహిళలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.…

వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన ఫూలే

– మాజీ సీఎం కేసీఆర్ ఘన నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర,ఏప్రిల్ 11: వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన సామాజిక విప్లవకారుడు, సమసమాజ స్థాపన మార్గదర్శి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని బీఆరఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆయన జయంతి సందర్భంగా ఫూలే జాతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో వర్ణ,…

20న మోతెలో భారీ బహిరంగ సభ

– సభాస్థలిని పరిశీలించిన బీఆర్ఎస్ నేతలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల11: జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావ…

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు

– ఇద్దరి మృతి, ఒక‌రికి తీవ్ర గాయాలు కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ…