Day April 10, 2026

ఇస్లామాబాద్‌లో రేపు శాంతి చర్చలు

– రెడ్ అలర్ట్ ప్రకటించిన పాక్ – భారీగా బందోబస్తు ఏర్పాటు ఇస్లామాబాద్, ఏప్రిల్ 10: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించినా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తొలగిపోలేదు. సీజ్‌ఫైర్ వేళ శాంతి చర్చలకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. ఇస్లామాబాద్‌లో శనివారం ఈ చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ హై అలర్ట్‌లోకి వెళ్లిపోయింది. ప్రభుత్వ భవనాలు,…

జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా

– కాలిన నోట్ల కట్టల వ్యవహారంలో.. న్యూదిల్లీ, ఏప్రిల్ 10 : అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. దిల్లీలోని తన నివాసంలో కాలిన నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆయనను తొలగించేందుకు అభిశంసన ప్ర‌క్రియకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.…

విద్యా రంగం బలోపేతానికి కేంద్రం కృషి

– కేంద్ర, రాష్ట్ర విభాగాలతో ‘దిశ’ సమావేశం – పౌర సేవలపై సమీక్ష నిర్వహించాం – మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, పాఠ్య పుస్తకాలు, యూనిఫాం, అలాగే స్మార్ట్ క్లాసులు, డిజిటల్ క్లాసులు వంటి సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం మరింత బలోపేతం చేయడానికి…

ఆటోలో యువకుడి మృతదేహం

– ఉరేసుకున్నట్లుగా రాడ్‌కు మృత‌దేహం – హత్య చేశారని కుటుంబీకుల ఆరోపణ – అనుమానాస్పద మృతిగా పోలీసుల దర్యాప్తు సూర్యాపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10 : సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది.  రత్నావత్ మణి భార్గవ్ అనే యువకుడి మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం అటుగా వెళ్తున్న ప్రయాణికులు ఆటోలో…

మావోయిస్టు అగ్రనేత కేశాలు లొంగుబాటు

– మరో 41మంది కూడా.. – పునరావాసం కల్పిస్తాం: డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: తెలంగాణ పోలీసుల ఎదుట మావోయిస్టు అగ్రనేత, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్ సోడిమల్ల కేశాలు లొంగిపోయారు. అతనితోపాటు మొత్తం 42మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ఛత్తీస్‌గఢ్- తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్టల నుంచి వచ్చి…

ఏఐ, పర్యవేక్షణతో పెరిగిన ఆదాయం

– త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యంగా ఆదాయం పెర‌గాలి – ఆయా శాఖలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం – రెవెన్యూ జనరేషన్ & రిసోర్స్ మొబిలైజేషన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ఏఐ వంటి ఆధునిక టెక్నాలజీ వినియోగం, వివిధ శాఖల్లో పన్నుల ద్వారా వస్తున్న…

ప్రతిపక్షాలది బురద రాజకీయం

– వారి బురదను మాకు అంటించే యత్నం – రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మం/హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రతిపక్షానికి చెందిన కొంతమంది తమకు అంటిన బురదని అధికార పార్టీకీ, అధికార పార్టీ నాయకులకు అంటించాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని కారుకూతలు కూసినా భవిష్యత్తులో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని ప్రజలు మళ్లీ దీవించడానికి…

తెలంగాణకు రెండు కొత్త ప్రాజెక్టులు

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పదకొండేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటునందిస్తోందని, ముఖ్యంగా రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. తాజాగా సేతు బంధన్…

చికిత్స కంటే నివారణే మేలు

– ప్రజల్లో ఆరోగ్యకర జీవనశైలిని ప్రోత్సహిస్తున్నాం – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య వారోత్సవాలు – యోగా సెషన్స్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా.. చికిత్స కన్నా నివారణే మేలు అనే థీమ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగా సెషన్స్‌ను గచ్చిబౌలి స్టేడియం…