Day April 8, 2026

జస్టిస్ ఘోష్ కమిషన్ పై తీర్పు 22కు వాయిదా

హైదరాబాద్, ఏప్రిల్ 8: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ భవితవ్యంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తన తీర్పును ఈ నెల 22కు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం, నిర్వహణల్లో అవకతవకలపై…

పైలట్‌ ‌శిక్షణకు వచ్చిన యువతిపై అత్యాచారం

– ఇన్‌‌స్ట్రక్టర్‌ ‌అఘాయిత్యం – ఫిర్యాదుతో నిందితుడిని అరెస్ట్ ‌చేసిన పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌8: ‌బేగంపేట పోలీస్‌ ‌స్టేషన్‌ ‌పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ఏవికన్స్ ‌పైలట్‌ ‌శిక్షణ సంస్థలో శిక్షణ తీసుకుంటున్న యువతిపై  ఇన్‌‌స్ట్రక్టర్‌ గా పనిచేస్తున్న కేరళకు చెందిన నసిముద్దీన్‌ ‌అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసులో నసీముద్దీన్‌ ‌కు దమ్మాయిగూడకు చెందిన మరొక …

వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌పై దుండగుల రాళ్ల దాడి

– గస్తీ పోలీసులు రావడంతో ముఠా పరార్‌ ‌- ముఠాలో పోలీసులకు చిక్కిన ఇద్దరు మహిళలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఒడిశా, బిహార్‌ ‌రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ రైలుపై దాడి జరగడం కలకలం రేపింది. తిమ్మాపూర్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌సపంలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ ‌లక్ష్యంగా దుండగులు రాళ్లతో దాడికి తెగబడ్డారు. గస్తీలో ఉన్న పోలీసులు…

తాగుబోతు ర్యాష్‌ ‌డ్రైవింగ్‌కు ముగ్గురు బలి

– ఇద్దరు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, మరో యువకుడు  హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌8: ఓ ‌తాగుబోతు డ్రైవర్‌ ‌సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. మూడు కుటుంబాల్లో కడుపుకోత పెట్టాడు. ముగ్గురు యువకులు దర్మరణం చెందారు. భవిష్యత్‌పై ఎంతో కలలతో ఇంజనీరింగ్‌లో అడుగుపెట్టిన ఇద్దరు విద్యార్థులు అసువులు బాసారు. సాగర్‌ ‌రోడ్డు హస్తినాపురం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం…

భవానీపూర్‌ ‌లో మమత నామినేషన్‌

-‌ భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్‌ ‌దాఖలు – నా జీవితం ఇక్కడే ప్రారంభం అయ్యిందని వెల్లడి కోల్‌కతా, ఏప్రిల్‌ 8: ‌పశ్చిమ బెంగాల్‌ లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి నెలకొంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సొంత నియోజకవర్గం భవానీపుర్‌ ‌నుంచి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. తన జీవితం ఇక్కడినుంచే మొదలైందని…

వనపర్తిలో హరీష్‌రావు సభకు అనుమతి రద్దు

– హైకోర్టుకు వెళతామన్న మాజీ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ‌కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌ప్రజాపాలనలో అప్రజాస్వామిక విధానాలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ ‌నేతలు మండిపడుతున్నారు. పరిగి రైతుల పరామర్శకు వెళ్తున్న‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టు చేసిన సర్కార్‌ ‌వనపర్తిలో హరీష్‌ ‌రావు బహిరంగ సభకు అనుమతులను రద్దు చేసింది. వనపర్తి నియోజకవర్గం…

2బిహెచ్‌కె కాలనీల్లో దుకాణాల విక్రయాలు

– నేటినుంచి బహిరంగ వేలం ప్రక్రియ షురూ – అందుబాటులో 1400కుపైగా షాపులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: హైదరాబాద్ పరిసరాల్లోని ‘క్యూర’ పరిధిలోని డబుల్ బెడ్ రూం కాలనీల్లోని 1400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించే ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానున్నది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని…

వచ్చే రెండు నెలలు కీలకం

– తాగునీటి సరఫరాలో అంతరాయం ఉండొద్దు – ‘ఉపాధి’ పనుల బకాయిలను కేంద్రం విడుదల చేయాలి – పెసా చట్టం అమలుకు త్వరలో శిక్షణ – పంచాయతీ, గ్రామీణాభివృద్ది శాఖపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: వేసవి నేపథ్యంలో వచ్చే రెండుమూడు నెలలు అత్యంత కీలకమని, ఈ సమయంలో ఎక్కడా తాగునీటి…

ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడండి

– భారత ప్రజలకు కేంద్రం అడ్వయిజరీ న్యూదిల్లీ, ఏప్రిల్ 8 : ఇరాన్‌లోని భారత పౌరులకు కేంద్రం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే ఆ దేశం నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ బుధవారం ఈమేరకు ఎక్స్‌లో పోస్టు పెట్టింది. అవసరమైతే భారత రాయబార కార్యాలయం సహాయం తీసుకోవాలని…