Day April 8, 2026

జలవిహార్‌ ఆర్వో ప్లాంట్ లో పేలుడు

– ఇద్దరు కార్మికులకు గాయాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: జలవిహార్‌లో ఆర్వో ప్లాంట్ పేలుడు ఘటన కలకలం రేపింది. నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ ఒక్కసారిగా పేలడంతో సందర్శకులు భయాందోళనకు గురయ్యారు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. జలవిహార్‌కు నీటిని సరఫరా చేసే ఆర్వో ప్లాంట్ పేలింది. ఈ…

కాలుష్య కాసారంగా బంజారా లేక్

– రక్షణకు చర్యలు తీసుకుంటామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ – ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి పరిశీలన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా లేక్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారిందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ఫిర్యాదుతో రంగంలోకి…

ఎన్నికల తరవాత తెలంగాణపై ఫోకస్‌

– మోదీ ఏం ఆలోచిస్తారో ఎవరికీ తెలియదు – నితిన్‌ ‌నబీని అధ్యక్షుడిని చేస్తారని ఊహించలేదు – మీడియాతో బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ ‌సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 8: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణపై ఫోకస్‌ ‌చేస్తామని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ‌స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…

రైతుల దీక్షకు సంఘీభావం పేరిట రాజకీయమా?

– భూసేకరణపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకే యాత్రలు – రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవాలన్నదే ప్రధాన అజెండా – వికారాబాద్ జిల్లా అభివృద్ధి చూసి ఓర్వలేకే మొసలి కన్నీరు – బీఆర్ఎస్ నేతలపై మంత్రి శ్రీధర్ బాబు ఫైర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 : రైతుల దీక్షకు సంఘీభావం పేరిట పారిశ్రామికాభి వృద్ధిని అడ్డుకునేలా…

అబద్ధాలు ఆపండి

– కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు పద్దతి మార్చుకోవాలి – నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా – నాదర్ గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బిఆర్ఎస్ ప్రభుత్వమే – 2014 నుంచి వారి దోపిడీ 2023 వరకూ సాగింది – రాఘవ కన్‌స్ట్ర‌క్ష‌న్స్‌ మోచేతి నీరు తాగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్…

రైతుల జీవనాడితో ఆటలొద్దు

– ప్రాజెక్టుల మోటార్లతో ప్రభుత్వం చెలగాటం – నిబంధనలకు విరుద్ధంగా పదేపదే ఆన్ఆఫ్ -మోటార్లు పాడు చేసి ఆ నెపం మాపై నెట్టే కుట్ర – ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టులను నాశనం చేయొద్దు – మంత్రి ఉత్తమ్ కు ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8 కాళేశ్వరం, దేవాదుల వంటి…

డీజీపీ హెచ్చరించినా మారని తీరు

– ఏసీబీ ఉచ్చులో వరుసగా పోలీస్ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: “యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు.. శాంతిభద్రతలను కాపాడవలసిన వారు అక్రమ సంపాదనకు అలవాటు పడితే కఠిన చర్యలు తప్పవు” అంటూ బాధ్యతలు చేపట్టిన వెంటనే డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి రాష్ట్రంలోని పోలీసు సిబ్బందికి రాసిన లేఖలో…

సీఎస్ఆర్ నిధులను ఖర్చుగా భావించొద్దు

– అది భవిష్యత్ తరాల కోసం పెట్టుబడి – విద్య, వైద్యం, జల వనరుల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వండి – విద్యార్థులను ప్రపంచ స్థాయి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దుదాం – కార్పొరేట్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు.…

అమెజాన్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు

– ఖండించిన అమెజాన్‌ ‌సంస్థ న్యూదిల్లీ, ఏప్రిల్‌ 8:  ‌ముచ్చటగా మూడోసారి భారీగా ఉద్యోగాల కోతకు ప్రముఖ ఈ-కామర్స్ ‌సంస్థ అమెజాన్‌ ‌ప్రణాళికలు సిద్ధం చేస్తున్నదంటూ ఆన్‌ ‌ఫోరమ్స్, ‌టెక్‌ ‌పోర్టల్స్ ‌వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే రెండు దశల్లో భారీగా ఉద్యోగులను కొలువుల నుంచి ఈ సంస్థ తొలగించింది. తాజాగా ఈ ఏడాది…