Day April 3, 2026

వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంపై ఏసీబీ దాడి

– ఇద్దరు సబ్‌రిజిస్ట్రార్ల అక్రమాలపై ఆరా – తనిఖీల్లో అక్రమ లావాదేవీలు, లంచాలు గుర్తింపు – భారీగా నగదు, నగలు, డాక్యుమెంట్లు స్వాధీనం వరంగల్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌వరంగల్‌ ‌సబ్‌ ‌రిజిస్ట్రార్‌ ‌కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నగదు, డాక్యుమెంట్లు ఇద్దరు సబ్‌ ‌రిజిస్ట్రార్ల నుంచి స్వాధీనం చేసుకున్నారు.…

బీఆర్‌ఎస్‌లో ఇంటి గొడవలు

– బీజెపిలో రాముడి రాజకీయం – ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లింది – ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వంద సీట్లు సాధిస్తాం – టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కమార్‌ ‌గౌడ్‌ ‌మంచిర్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌రాష్ట్ర రాజకీయాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ ‌కమార్‌ ‌గౌడ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ ఉనికి…

గిరిజనుల రిజర్వేషన్లు పెంచాం

– తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చాం – ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ‌కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం – బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శలు నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3:‌ గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్‌ని 10 శాతానికి పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ ‌రావు…

మాఫియా చేతుల్లోకి ఇసుక ఆదాయం

– నిజాలు బయటపెట్టి లెక్కలు చెప్పాలి – బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 3:‌రాష్ట్రంలో ఇసుక తవ్వకాల ఆదాయంపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని బీఆర్‌ఎస్‌ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్‌ ‌విమర్శించారు. రాష్ట్రం ఏర్పడక ముందు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ కాలంలో ఇసుక తవ్వకాల…

మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ మృతి

రాంచీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: దశాబ్దాల కాలంపాటు అణగారిన వర్గాల విముక్తి కోసం, శ్రామికవర్గ రాజ్య స్థాపన కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత కమ్యూనిస్టు నాయకుడు, సిపిఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రశాంత్ బోస్ (75) అలియాస్ కిషన్ దా జార్ఖండ్‌లోని రాంచీలో జైలు కస్టడీలో ఉండగా అనారోగ్యంతో శుక్ర‌వారం…

కార్బైడ్‌ ‌మామిడి పండ్లను గుర్తించండి

– పోలీస్‌ ‌కమిషనర్‌ ‌సజ్జానార్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌మామిడి పండ్ల సీజన్‌ ‌ప్రారంభం అయ్యింది. నగరంలో నోరూరించే పండ్లు క‌నిపిస్తున్నాయి. ఇదే అదనుగా కొందరు వ్యక్తులు  మామిడిని అక్ర‌మ ప‌ద్ధ‌తుల్లో మాగ‌బెట్టి విక్రయాలకు పాల్పడటం ఆందోళనకు గురిచేసే విషయం. మామిడి పండ్లను కాల్షియం కార్బైడ్‌ ‌రసాయనాలతో కృత్రిమంగా పండించి విక్రయిస్తున్న వ్యాపారుల పట్ల…

ఫీజుల నియంత్రణ చట్టం చేయాలి

– ఆనాడు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట్లాడడం లేదు – టిఆర్ ఎస్ పేరు ఖాళీగా ఉంది.. ఎవరైనా వాడుకోవచ్చు –  జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్రŠ, ఏప్రిల్ 3: రాష్ట్రంలో స్కూల్ ఫీజుల గొడవ నడుస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం  మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో…

ఆగివున్న లారీని ఢీకొన్న కారు

– అక్కడికక్కడే ఇద్దరి మృతి కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ -పెద్దపల్లి బైపాస్‌లో బొమ్మకల్‌ ఫ్లై ఓవ‌ర్‌ వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు పక్క నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని వారిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో…

యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీపై వేటు

– ఎప్‌స్టీన్ వ్యవహారంలో సరిగా వ్యవహరించలేదన్న ఆరోపణ వాషింగ్టన్, ఏప్రిల్ 3 : యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బోండీని ఆ పదవి నుండి ట్రంప్ యంత్రాంగం గురువారం తొలగించినట్లు వైట్‌హౌస్ తెలిపింది. అంతర్జాతీయంగా వివాదాస్పదమైన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన దర్యాప్తు పత్రాల నిర్వహణ సహా పలు అంశాలపై ట్రంప్ అసహనం వ్యక్తం…