Day April 3, 2026

అయిదూళ్ళిచ్చిన చాలును..!

ఆంధ్రప్రదేశ్‌లో కల్పిన అయిదూళ్ళను తిరిగి తెలంగాణరాష్ట్రంలో కలపాలన్న డిమాండ్‌ ‌మరోసారి పార్లమెంటు వేదికగా తెలంగాణ వినిపించింది. రాజ్యసభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు-2026 పై చర్చ జరుగుతున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర మరోసారి ఈ ప్రస్తావనను లేవనెత్తారు. రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయి నేటికి దాదాపు పన్నెండున్నర ఏండ్లు గడుస్తున్న ఈ విషయాన్ని…

సోషల్ మీడియా నిషేధం సాధ్యమా?

social media ban in AP

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో దాడులు, కేసులు ముదిరి చివరకు “ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు” కొందరు సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి, వేటాడి మరీ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ లను తప్పుపట్టడమేకాక  సోషల్  మీడియాభావప్రకటనా స్వేచ్ఛను  అడ్డుకోరాదని స్పష్టంగా చెప్పింది.…

తమిళనాట 27మందితో బిజెపి జాబితా

– అన్నామలైకి దక్కని స్థానం – పార్టీతో దూరం పెరిగిందన్న ప్రచారం చెన్నై, ఏప్రిల్ 3: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 27 మంది పార్టీ అభ్యర్థులను బీజేపీ శుక్రవారంనాడు ప్రకటించింది. కీలక నేతలైన పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్ మురుగన్, తమిళసై సౌందరరాజన్కు పార్టీ టిక్కెట్ దక్కిన…

​ప్రమాద సంకేతాలు మోగిస్తున్న ప్యారాక్వాట్ గడ్డి మందు: రాష్ట్ర శాసనసభ చారిత్రాత్మక తీర్మానం.. కేంద్రం ముందున్న నిర్ణయాత్మక అడుగు

రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్…9440595494 ఆధునిక వ్యవసాయ రంగంలో ఉత్పాదకతను పెంచే క్రమంలో భాగంగా ప్రవేశపెట్టిన రసాయన మందులు నేడు మనిషి మనుగడకే సవాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కలుపు నివారణ కోసం రైతాంగం విరివిగా ఉపయోగిస్తున్న “ప్యారాక్వాట్ డైక్లోరైడ్” (Paraquat Dichloride) అనే గడ్డి మందు ఇప్పుడు…

గూడేలను పంచాయతీలుగా మార్చింది కేసీఆరే

– సేవాలాల్ మహరాజ్ జయంతిని అధికారికంగా జరిపించాం – ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను 6నుంచి 10శాతానికి పెంచాం – కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాల హామీ బోగస్ – కార్పొరేషన్లకు నిధులివ్వడంలేదు – గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడిన కేసీఆర్ – తిమ్మారెడ్డిపల్లి బావోజీ జాతరలో మాజీ మంత్రి హరీష్ రావు కొడంగ‌ల్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3:…

న్యూ స్వదేశీ విజన్‌కు శ్రీకారం

– గ్లోబల్ సప్లై చైన్‌లో నేతన్న యజమానిగా ఎదగాలి – ఏషియన్ టెక్స్‌టైల్ కాన్ఫరెన్స్‌లో మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: గతాన్ని విస్మరించొద్దు. భవిష్యత్తుకు ఇంజిన్‌లా మార్చుకున్నప్పుడే అద్భుతాలు ఆవిష్కృతమవుతాయి.. ఆ దిశగానే తెలంగాణలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఈ ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోంది అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల…

శాసనసభ… ప్రజాసమస్యల వేదిక నుంచి వ్యక్తిగత వేదికగా మారిందా?.

“శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నలకు గంభీరంగా సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో, నన్ను హైదరాబాదుకు పిలిపించి, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన సమస్యలను సమగ్రంగా చర్చించి, వాటిని సమాధానాల రూపంలో సభలో ప్రస్తావించారు. అది కేవలం ఒక సంఘటన కాదు… అది శాసనసభ గౌరవానికి, బాధ్యతకు ఒక ప్రతీక. పేర్లు చెప్పకపోయినా… ఆ విలువలు మాత్రం స్పష్టంగా కనిపిస్తాయి..”…

రైతు భరోసా జమకు రంగం సిద్దం 

– పంపిణీ కోసం సుమారు రూ. 2,650 కోట్లు అవసరం – నిధులు సమకూర్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌రాష్ట్రంలోని సాగునీటి అవసరాలు, పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్న రైతులకు రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. యాసంగి సీజన్‌ ‌పెట్టుబడి సాయం కింద అందించే ’రైతు భరోసా’…

మంత్రి జూపల్లిని కలిసిన పర్యాటక శాఖ ఎండి గౌతమి

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 3: పర్యాటక, సాంస్క తిక శాఖ స్పెషల్ సీఎస్ గా ఇటీవల నియమితులైన వాణి ప్రసాద్, అలాగే పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన పి.గౌతమిలు డాక్ట‌ర్‌ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి…