Day April 2, 2026

గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి

– పంచాయతీలకు నిధులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఇందులో భాగంగా 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2025-26 సంవత్సరం మొదటి విడతలో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ.619.85 కోట్లు విడుదల చేసిందని…

గ్యారంటీలపై సందేహాలా.. తెలంగాణకు రండి

– అవినీతి, కుటుంబ పాలనలో ఒకేలా కేసీఆర్, విజయన్ – కేంద్ర నిధులు మోదీ కరుణ కాదు.. ప్రజల హక్కు – యూడీఎఫ్ మేనిఫెస్టో విడుదలలో తెలంగాణ సీఎం రేవంత్ కొచ్చి, ఏప్రిల్ 2: యూడీఎఫ్ ప్రకటించిన గ్యారంటీలపై విమర్శలు చేస్తున్న వారు అవి ఎలా అమలవుతాయో తెలుసుకోవాలంటే తెలంగాణకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

‘ప్రగతి ప్రణాళిక’లో భాగస్వాములు కావాలి

– తుమ్మలూరు గ్రామ సభలో సీఎస్ రామకృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యాచరణ ప్రణాళిక)లో భాగంగా గురువారం నుంచి ప్రభుత్వం చేపట్టిన గ్రామ సభలు విజయవంతంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు రంగారెడ్డి జిల్లా మాహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామ సభలో…

గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణం వేగవంతం

– 6,261 భవనాలకు అనుమతులు – 5,017కు అంచనాలు సిద్ధం – సర్వేపల్లిలో తొలి భవనం ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారతకు బలమైన మౌలిక వసతులు కల్పించే దిశగా మహిళా సంఘాల (వీవో) భవనాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఈ కార్యక్రమం…