Day April 1, 2026

మంత్రి పొంగులేటిని సీఐడి ప్ర‌శ్నించ‌గ‌ల‌దా?

– ఆ విచారణలో తేలేదేమీ ఉండదు – కడియం ఏ పార్టీలో ఉన్నారో తెలపాలన్నాం – వీటి గురించి మాట్లాడితే కేసులతో వేధింపులా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ స్కామ్‌ను తమ పార్టీ నేత హరీశ్‌రావు అసెంబ్లీలో ఆధారాలతో బయటపెట్టారని,…

నెర‌వేర‌ని ప్ర‌త్యేక రాష్ట్ర ల‌క్ష్యం

– బీఆర్‌ఎస్ దోచుకుంటే కాంగ్రెస్ కూడా అదే చేస్తోంది – తెలంగాణ ప్రజలు జాగృతం కావాలి – రెండు రాష్ట్రాల అభివృద్ధికి మోదీ సహకారం – పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ బిల్లుపై చర్చలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, ఏప్రిల్ 1: సుదీర్థమైన పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్…

కేరళంలో సీఎం రేవంత్ రోడ్ షో

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: కేరళంలో ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. అక్కడి ఎస్ఎం లాక్ జంక్షన్ నుంచి ముట్టతార వరకు బుధవారం రోడ్ షోలో పాల్గొని స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీకి, పినరయ్ విజయన్‌కు తేడా ఏమీ లేదని, కేరళం ప్రజలు తెలివైన వారు, విద్యాధికులని, …

వేస‌వి మంట భ‌రించాల్సిందే

– మూడు నెలలు ఎండలు, వడగాడ్పులు – భారత వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయని వాతావరణ వాఖ హెచ్చరించింది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ…

కొత్తగా నమోదు చేసుకున్న రైతులకు ఊరట

–  వారికి కూడా ‘రైతుభరోసా’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలోని కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందిన రైతులకు రేవంత్ సర్కార్ భారీ ఊరటనిచ్చింది. ఇప్పటివరకు పాత లబ్దిదారులకే పరిమితమైన రైతు భరోసా పథకాన్ని కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పొందిన రైతులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా పట్టా…

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు 

– హర్షం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క న్యూదిల్లీ, ఏప్రిల్ 1 : గ్రామీణాభివృద్ధి, సుస్థిర పరిపాలనలో విశిష్ట ప్రతిభ కనబరిచిన తెలంగాణ పంచాయతీలకు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన ’దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కారాలు’ రాష్ట్రంలోని రెండు గ్రామ పంచాయతీలను వరించాయి.…

అసెంబ్లీ సాక్షిగా అక్షర సైనికులపై వివక్ష!

“ప్రభుత్వం ఇతర వర్గాలకు రక్షణ కల్పిస్తూ జర్నలిస్టులను విస్మరించడం వెనుక ఉన్న ప్రధాన కారణం వారిని అసంఘటిత శక్తిగా భావించడమే.న్యాయవాదులు లేదా ఇతర ఉద్యోగ సంఘాలు ఒక శక్తిగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు, వారి ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని పాలకులు తలొగ్గుతున్నారు.కానీ జర్నలిస్టులు వేర్వేరు యూనియన్లుగా చీలిపోవడం పాలకులకు వరంగా మారింది. ఈ…