Day April 1, 2026

గ‌ల్ఫ్ కార్మికుడికి న‌ష్ట‌ప‌రిహారం కోసం విన‌తి

– ప్ర‌జావాణిలో సానుకూల స్పంద‌న‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: గ‌ల్ఫ్ లో ప‌నిచేస్తున్న ఒక కార్మికుడు అప‌స్మార‌క స్థితిలో ఇక్క‌డ‌కు వ‌చ్చి మ‌ర‌ణించ‌డంతో న‌ష్ట‌ప‌రిహారం అంద‌క ఇబ్బందులు ఎదుర‌య్యాయి. ప్రభుత్వం జి.ఓ. నెం.216 ప్రకారం గల్ఫ్ దేశాల్లో మరణించిన వలస కార్మికుల కుటుంబాలకు ₹5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేస్తోంది. అయితే ఈ కేసులో…

సోషల్ ‌మీడియా పోస్టులపై ఆంక్షలు

– బిల్లు తీసుకు రాబోతున్న కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 1:‌సోషల్ ‌మీడియా వేదికగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే ఇకపై చర్యలు తీసుకునేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అలాంటి పోస్టులు పెట్టే వారికి నేరుగా కేంద్రం నోటీసులు జారీ చేయనుంది. అలాగే ఆ పోస్ట్‌ను షేర్‌ ‌చేసే వారిపై సైతం కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర…

రేపు నగరంలో హనుమాన్‌ ‌శోభాయాత్ర

– 3వేల మంది పోలీసుల‌తో బందోబస్తు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: ‌నగరంలో నిర్వ‌హించ‌నున్న‌ హనుమత్‌ ‌జయంతికి భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. గురువారం హనుమాన్‌ ‌శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో…

ఉద్యోగులకు ఒరాకిల్ షాక్

– ప్రపంచవ్యాప్తంగా 30వేల మంది తొలగింపు – అందులో 12వేలమంది భారతీయులు న్యూయార్క్, ఏప్రిల్ 1: అమెరికా టెక్ దిగ్గజం ఒరాకిల్ మంగళవారం ఒక్కసారిగా భారీ లేఆఫ్స్‌కు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 1.62 లక్షల మంది సిబ్బందిలో 18 శాతం అంటే దాదాపు 30వేల మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో ఏకంగా 12వేల…

రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం

– 29మంది దుర్మరణం చెందినట్లు ధ్రువీకరణ మాస్కో, ఏప్రిల్‌ 1: ‌క్రిమియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. రష్యాకు చెందిన సైనిక విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఆంటోనోవ్‌- 26 ‌మోడల్‌కు చెందిన విమానం స్థానిక కాలమాన ప్రకారం  మంగళవారం సాయంత్రం 6 గంటలకు క్రిమియా ద్వీపకల్పం మీదుగా వెళ్తోంది.…

నేడు నిశ్చితార్థం.. అంతలోనే..

– కారు ఢీకొని యువకుడి దుర్మరణం ఖమ్మం, ఏప్రిల1 : తెల్లవారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఆ యువకుడిని మృత్యువులా దూసుకొచ్చిన కారు కబళించింది. ఈ సంఘటన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని మద్దులపల్లి గ్రామానికి…

కొండగట్టు ఆలయంలో అపశ్రుతి

– చలువ పందిరి కూలి 15మందికి గాయాలు జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజన్న ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. హనుమాన్ చిన్న జయంతి సందర్భంగా బుధవారం నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ…

భూభారతి పోర్టల్‌తో తొలి అడుగు

– రేపటి నుంచి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా.. – స్మార్ట్ ఫోన్‌తో ఇంటినుంచే భూ సేవల లభ్యత – రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం…

నీటి సమస్య లేకుండా పటిష్ట చ‌ర్య‌లు

– రోజూ నివేదికలు సమీక్షిస్తూ మంత్రి సీతక్క పర్యవేక్షణ – ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్‌’ ప్రారంభం – చేతి పంపుల మరమ్మతులు చేస్తున్న ‘భగీరథ’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర చర్యలు చేపడుతోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు…