Day April 1, 2026

శుభ్రత, నాణ్యత ఎక్కడ?

– ఇందిరమ్మ క్యాంటీన్ల నిర్వహణలో వైఫల్యం – రూ.5కే భోజనం.. కానీ నాసిరకం – ఎక్కువగా తినేది నిరుపేదలు, వలస కూలీలే – అధికారుల పర్యవేక్షణ లేక నీరుగారుతున్న పథకం – పీపుల్స్ పల్స్ సమగ్ర సర్వేలో బహిర్గతమైన లోపాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: రాజధాని నగరంలో ప్రభుత్వం నిరుపేదలకు రూ.5లకే టిఫిన్, భోజనం…

సదుద్దేశమే కావచ్చు, దురుద్దేశంతో అమలు చేస్తే?

prajatantra news

“దేశంలో చట్టాల తయారీలో ఉన్న పద్ధతి ప్రకారం ఒక బిల్లు మీద శాసనసభలో చర్చ జరిగి, మార్పులు, చేర్పుల సూచనలు జరిగి, తుది ప్రతి ఆమోదం పొందాక, అది గవర్నర్ ఆమోదానికి, సంతకానికి వెళ్తుంది. గవర్నర్ సంతకం అయ్యాక చట్టం అయి, గెజెట్ లో ప్రకటన జరుగుతుంది. ఒకవేళ ఆ చట్టం రాజ్యాంగం ఉమ్మడి జాబితాలోని…

క్షీణిస్తున్న ఆత్మీయ అనుబంధాలు

– కుటుంబ విలువల పతనంతో అశాంతి – మంత్రి జూపల్లి ఆవేదన వనపర్తి,  ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: సమాజంలో పెరుగుతున్న అంతరాలు, కు టుంబ బంధాల క్షీణతపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలోని కొల్లాపూర్ నియోజకవర్గం లోని చిన్నదగడ గ్రామంలో గ్రామస్తుల sqrt(5) ముచ్చటించారు. ఆధునిక యుగం లో మనిషి నింగిలోకి…

సాహితీ లోకంలో హర్షాతిరేకాలు

– అవార్డు అందుకున్నవేళ సిధారెడ్డికి అభినందనల వెల్లువ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: ప్రముఖ కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మ న్స్ డాక్టర్ నందిని సిధారెడ్డికి ఇటీవల ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రదానం చేయడంతో తెలుగు సాహితీ లోకంలో ఉత్సాహం నెలకొంది. 2025 సంవత్సరానికి గాను ఆయన రచించిన ‘అనిమేష’…

ఆరు గ్యారెంటీలపై నిలదీయండి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్1: కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ఆరు గ్యారంటీల అమలులో అనుసరిస్తున్న నిర్లక్షవైఖరిపై నిరసన తెలుపుతూ నిలదీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు పార్టీ కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముందుగా ఆరు…

ఓటర్ మ్యాపింగ్ వేగవంతంగా చేపట్టాలి

– జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా కరీంనగర్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1 : ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలనీ, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యసాధనకు బిఎల్ఓ సూపర్వైజర్లు, సూపర్వైజర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. అప్పగించిన విధులను సిబ్బంది సమర్థవంతంగా నిర్వర్తించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్…

కాజీపేట రైల్వే డివిజ‌న్‌ను ఏర్పాటు చేయాలి

-పెద్ద‌ప‌ల్లి-నిజామాబాద్ సెక్ష‌న్ ను బ‌దిలీ చేయొద్దు – రైల్వే మంత్రి అశ్వ‌నీ వైష్ణ‌వ్‌కు లేఖ రాసిన కేటీఆర్‌ – మంత్రికి అంద‌చేసిన బీఆర్ ఎస్ ఎంపీలు – సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: సికింద్రాబాద్ డివిజన్‌పై ఉన్న భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నందున‌ కాజీపేట…

భూకంప ప్ర‌మాదాల‌పై ఆందోళ‌న‌

– వ‌రంగ‌ల్ జిల్లాలో ఆధునిక వ్య‌వ‌స్థ‌లు అవ‌స‌రం – విప‌త్తు నిర్వ‌హ‌ణకు తీసుకున్న చ‌ర్య‌లేమిటి – పార్ల‌మెంట్‌లో ఎంపీ కావ్య ప్ర‌స్తావ‌న‌ న్యూదిల్లీ, ప్ర‌జాతంత్ర‌, ఏప్రిల్ 1: వరంగల్ జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి నేపథ్యంలో భూకంప సంబంధిత ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం…