Day March 31, 2026

హర్మూజ్‌పై ఇరాన్ పట్టు బిగింపు

– ఇటు వెళ్లే నౌకలకు గరిష్ఠంగా రూ.18.90 కోట్ల టోల్ టెహ్రాన్, 31: చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేయడానికి ఆ దేశ పార్లమెంట్ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. హర్మూజ్ మేనేజ్‌మెంట్ ప్రణాళికకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో…

శ్రీశైలంలో అక్రమంగా విద్యుదుత్పత్తి

– నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఏపీ ప్రభుత్వం – మండిపడ్డ మంత్రి జూపల్లి  కృష్ణారావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వేసవిలో నీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్ప‌త్తి చేయొద్దని నిబంధన…

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

– 4న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 29న సమ్మక్క సారక్క జాతర దగ్గర జరిగిన గొడవలో కరీంనగర్ కమిషనర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును సీఐడీకి…

యువతలో నైపుణ్యాభివృద్ధికి ఉచిత శిక్షణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ శాఖ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఉచిత స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ తెలియజేశారు. ఏదైనా డిగ్రీ, డిప్లొమా, పీజీ, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన లేదా…

ప్రజాస్వామ్య పద్ధతిలో మూసీ పునరుజ్జీవం

– 15 రోజులపాటు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటాం – విలువైన సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ భేటీ – మూసీ సబ్ కమిటీ సభ్యులు 24/7 అందుబాటులో – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: మూసీ పునరుజ్జీవ పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయని డిప్యూటీ సీఎం, మూసీ…

గ్రామ సభలు ప్రజల స్వరం ప్రతిబింబించే వేదికలు

– 2నుంచి వాటి నిర్వ‌హ‌ణ‌కు ఏర్పాట్లు చేయండి – జిల్లాల అధికారులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను…

భార్యాపిల్లలను రోకలితో మోదిన తాగుబోతు

– భార్య, కుమారుడి మృతి – ప్రాణాపాయ స్థితిలో కూతురు ప్రణీత ఆమనగల్లు, ప్రజాతంత్ర, మార్చి 31 : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధి పులిగోనిపల్లి తండాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా మద్యం మత్తులో ఉన్న సభావట్ రాందాస్ అనే వ్యక్తి తన భార్య కవిత(29), కుమారుడు హర్షవర్ధన్(5), కూతురు…