Day March 31, 2026

తూతూ మంత్రంగా అసెంబ్లీ స‌మావేశాలు

– ఆరు గ్యారంటీల‌పై స్ప‌ష్ట‌త ఏదీ? – కేర‌ళ ఎన్నిక‌ల కోసం అర్థాంత‌రంగా ముగింపు – ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌కుండా పారిపోయారు – పొంగులేటి అవినీతిని బ‌య‌ట‌పెట్టాం – డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ లో భాగ‌మే మా ఎమ్మెల్యేల స‌స్పెన్ష‌న్‌ – కాళేశ్వ‌రంపై కేంద్ర‌ మంత్రి పాటిల్ వ్యాఖ్య‌లు అభ్యంత‌ర‌క‌రం – మ‌ల్ల‌న్న సాగ‌ర్‌లో ఇప్ప‌టికీ 25…

ల‌క్ష్య‌సాధ‌న‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌తో శ్ర‌మించాలి

– ఎంచుకున్న రంగంలో ఉత్త‌మంగా రాణించాలి – సైబ‌ర్ ఉచ్చులో ప‌డ‌కుండా విద్యార్థులు జాగ్ర‌త్త వ‌హించాలి – త‌ల్లిదండ్రులే నిజమైన హీరోలు – మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 31:  విద్యార్థులు పాఠశాల దశ నుంచే లక్ష్యాలను ఏర్పరచుకొని క్రమశిక్షణతో వాటిని సాధించే దిశగా శ్రమించాలని పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి…

మహావీరుని బోధనలు అందరికీ ఆదర్శం

– హైదరాబాద్ మత సామరస్యానికి ప్రతీక – మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ – ఉత్సాహభరితంగా శోభా యాత్ర – వైభవంగా భగవాన్ మహావీర్ జయంత్యుత్సవాలు – జైన్ సమాజం సామజిక సేవలు ప్రశంసనీయం – బీఆర్ఎస్ నేత‌ హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: అహింస, సత్యం, మరియు ఆత్మనిగ్రహం వంటి…

ఎల్‌డీఎఫ్‌తో బీజేపీ కుమ్మక్కు

– అందుకే శబరిమలపై మాట్లాడడం లేదు – మరోమారు విమర్శలు గుప్పించిన రాహుల్‌ ‌ – కేరళంలో ఉధృత ప్రచారం తిరువనంతపురం, మార్చి 31: కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్‌ ‌ప్రచారం ఉధృతం చేశారు. వరుసగా రెండోరోజు ఆయన వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. అధికార అధికార లెప్ట్ ‌డెమోక్రటిక్‌ ‌ఫ్రంట్‌, ‌బీజేపీపై కాంగ్రెస్‌ అ‌గ్రనేత…

బెంగాలీలను బీజేపీ అవమానిస్తోంది

– నా ముఖం చూసి మాత్రమే వోటేయండి -సెంటిమెంట్‌ ‌మాటలతో మమత ప్రచారం కోల్‌కతా, మార్చి 31: బీజేపీపై పశ్చిమ బెంగాల్‌ ‌ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. బీజేపీని అనాగరిక పార్టీగా అభివర్ణించారు. దేశంలోని బెంగాలీ మాట్లాడే వలస కార్మికులను టార్గెట్‌ ‌చేస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వారిని వేధింపులు, అవమానాలకు…

ఉచిత ప్రయాణాలతో రూ.10 వేల కోట్ల ఆదా

– 290 కోట్ల ప్రయాణాలు చేసిన మహిళలు – మహిళలకు అభినందనలు తెలిపిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: సోనియా, రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేల ఆలోచనలకనుగుణంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఆర్టీసీలో మహలక్ష్మి పథకం…

ఇరాన్‌పై యుద్దం 31వ రోజుకు

– సెకనుకు సుమారు 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా న్యూదిల్లీ, మార్చి 31: ఇరాన్‌పై  భీకరంగా దాడి చేస్తూ విధ్వంసకర పేలుడు పదార్దాలు, క్షిపణులను అమెరికా వినియోగిస్తున్నది. చాలా ఖరీదైన ఆ ఆయుధాల వల్ల.. అమెరికా అనూహ్య రీతిలో యుద్ధం కోసం ఖర్చు చేస్తున్నది. ఇరాన్‌ ‌వార్‌ ‌కోసం అమెరికా ఖర్చు చేస్తున్న గణాంకాలను…

ప్రేమ పెళ్లి.. పెద్దల నిరాకరణ

– ఆత్మహత్యాయత్నం.. యువకుడి   మృతి సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 31: ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట పెద్దల నిరాకరణతో ఆత్మహత్యకు యత్నించింది. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాలలో చోటుచేసుకుంది. ముస్త్యాలకు చెందిన అనుముల రాకేశ్(30) కారు డ్రైవ‌ర్. అదే గ్రామానికి చెందిన ఓ యువతి హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తోంది.…

2న హనుమాన్ జయంతి

– హైదరాబాద్‌లో భారీగా శోభాయాత్ర – సమీక్షించిన వివిధ శాఖల అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 31: ఏప్రిల్ 2వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో గత 22 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ భారీ శోభాయాత్ర…