Day March 31, 2026

 ‘అనిమేష’కు సాహిత్య అకాడమీ అవార్డు

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 31: తెలంగాణ సాంస్కృతిక స్వరానికి ప్రతినిధిగా నిలిచిన ప్రముఖ తెలుగు కవి నందిని సిద్ధా రెడ్డి తన కవితా సంకలనం ‘అనిమేష’కు  ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డు 2025కు ఎంపికయ్యారు. ఈ సంవత్సరం దేశంలోని వివిధ భాషల నుంచి ఎంపికైన 24 మంది రచయితల్లో ఆయన ఒకరు. తెలంగాణ భాషా మాండలికంలో…

ఒంటిపూట పనిచేయనున్న అంగన్వాడి కేంద్రాలు

–  I మేలో వేసవి సెలవులు హైదరాబాద్, మార్చి 31: రాష్ట్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌లో అంగన్‌వాడీ కేంద్రాలను ఒంటిపూట పద్ధతిలో నిర్వహించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి…

నగరంలో కల్తీ నూనె దందా

– వాడేసిన నూనె ప్యాకెట్లలో నింపి అమ్మకం – ముఠాను గుర్తించి పట్టుకున్న పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31:హైదరాబాద్‌లో కల్తీ వంట నూనె దందా తీవ్ర కలకలం రేపుతోంది. హైటెక్‌ ‌సిటీలో కల్తీ వంట నూనె విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. హోటళ్లలో వాడిన వంటనూనెను కిలోకు రూ.20కు సేకరిస్తున్న ముఠా… దాన్ని వీధి వ్యాపారులకు…

ఇప్పపూవు సారాకు వేల ఏళ్ల చరిత్ర

– దీనిపై మాట్లాడితే దుష్ప్రచారమా? – మీడియా సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31: తను ఇప్పపూవు సారా గురించి చెబితే తనపై  కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి ఆరోపించారు. కల్తీసారా తాగకండి అంటే తనను బద్నాం చేస్తారా అంటూ  ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ…

ఆటో సర్వీసులకు గ్యాస్‌ ‌కొరత

– తక్షణమే సమస్య పరిష్కరించండి – కేంద్ర మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ కి మంత్రి ఉత్తమ్‌ ‌లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి31: హైదరాబాద్‌లో ఎల్‌పీజీ ఆటోరిక్షాలు ఎదుర్కొంటున్న గ్యాస్‌ ‌కొరతపై కేంద్ర మంత్రి హరిదీప్‌ ‌సింగ్‌ ‌పూరికి రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖ రాశారు. ఆటో కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే అదనపు…

రాష్ట్రంలో ముదరుతున్న ఎండలు

– సాయంత్రాలు పలుచోట్ల వర్షాలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31:రాష్ట్రంలో ప్రస్తుతం భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. పగలంతా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉక్కపోత, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాయంత్రం ఆకాశం మేఘాలు కమ్ముకొని ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తున్నది. హైదరాబాద్‌ ‌వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.సోమవారం…

అసోంలో మహిళలకు రూ.3 వేల తాయిలం

– 31 హామీలతో బిజెపి మేనిఫెస్టో విడుదల గౌహతి,మార్చి31: త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మంగళవారం బిజెపి సంకల్ప పాత్ర పేరుతో 31 హాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ హాల్లో కీలకంగా ఉమ్మడి పౌరస్మ•తి (యుసిసి), మహిళలకు అరుణోదరు పథకం కింద నెలకు మూడువేల రూపాయల్ని నేరుగా తమ బ్యాంకు అకౌంట్లలో జమ చేయడం…

కాంబోడియా ప్రయాణం – గిరియానం 16

 సాధారణంగా వియత్నాం కాంబోడియా దేశాలకు ఒకేసారి వెళుతుంటారు. నేనూ చాలా రోజులుగా అలాగే వెళ్లాలనుకున్నాను. కానీ నా ప్రయాణాల అనుభవం వల్ల విడి విడిగా వెళ్ళడమే మంచిదనిపించింది. ఎందుకంటే అలా కలిపి వెళ్ళడం వలన ఆయా దేశాలలోని అన్ని ప్రదేశాలు చూడడానికి వీలుపడదు. అలా వెళ్ళినట్లయితే కంబోడియాలో సెo రిప్ ( SIEM REAP ) ఒక్కటే…

మంచిరేవులలో నాగిరెడ్డి కుంట కబ్జా

– రంగంలోకి దిగి ఫెన్సింగ్‌ ‌వేసిన హైడ్రా హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 31: భాగ్యనగరంలో ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేస్తున్న వారిపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది.  ప్రజల ఫిర్యాదుల మేరకు స్పందిస్తూ, రియల్‌ ఎస్టేట్‌ ‌మాఫియా , అక్రమ కట్టడాల నుంచి కీలక ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. రాజేంద్రనగర్‌ ‌పరిధిలోని మంచిరేవుల నాగిరెడ్డి కుంట చెరువు…