Day March 28, 2026

ఇంధన కొరత లేకుండా ప‌టిష్ట‌ చర్యలు

– అంతర్గత ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని పెంచుతున్నాం – మీడియాతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: వారం రోజులుగా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ పంపుల్లో ఇంధనం లేదని చెప్పడం, కొంతసేపు పంపులను మూసివేయడం వంటి ఘటనలు చోటుచేసుకోవడం ప్రజల్లో భయాందోళనలను కలిగించాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి…

సచివాలయంలో ‘ఎర్త్ అవర్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు నిర్వహించిన ‘ఎర్త్ అవర్’లో శనివారం రాత్రి 8:30 నుంచి 9:30 గంటల వరకు రాష్ట్ర సచివాలయంలో విద్యుత్ దీపాలను పూర్తిగా నిలిపివేశారు. అదేవిధంగా సచివాలయం ప్రధాన భవనంతోపాటు, సచివాలయంలోని వివిధ కార్యాలయ భవనాలు, హాళ్లలోనూ విద్యుద్దీపాలను ఆర్పివేశారు. గివ్ యాన్ అవర్…

భట్టి ‘పీపుల్స్‌మార్చ్’కు మూడేళ్లు

– 6న పిప్పిరిలో ముఖ్యమంత్రి బహిరంగ సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గత శాసనసభ ఎన్నికల ముందు చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మూడేళ్లు పూర్తి అయ్యాయి. 99 రోజుల ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా బోథ్ నియోజకవర్గం పిప్పిరిలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ…

పట్టాభిషిక్తుడైన రాములోరు

– వైభవోపేతంగా కార్య‌క్ర‌మం – పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్ భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచల క్షేత్రంలో వైభవంగా శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణం జరిగిన మరుసటి రోజైన శనివారంనాడు మిథిలా మండపంలో స్వామివారి పట్టాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరిగింది. ఈ వైభవాన్ని తిలకించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ప్రతి సంవత్సరం కళ్యాణం…

ప్రభుత్వ అధీనంలోకి హైదరాబాద్ మెట్రో

– అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదం – మెట్రో విస్తరణకు మార్గం సుగమం – తీర్మానం ప్రవేశపెట్టిన సిఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: హైదరాబాద్ మహానగర రవాణా వ్యవస్థలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. ఇప్పటివరకు ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టును పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవాలని రాష్ట్ర‌ ప్రభుత్వం…

బీఆర్‌ఎస్‌ ఆడే పోటీలను నిర్వహించలేం

– మత్తు వదిలించుకోవడానికే మైదానానికి రమ్మన్నాం – వారు ఆడలేమంటే వారి ఆటలు పెట్టలేం కదా – క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదన్న కెటిఆర్‌ ‌వ్యాఖ్యలపై వాకిటి కౌంటర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడా పోటీల్లో తాము పాల్గొనబోమంటూ బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌చేసిన వ్యాఖ్యలపై మంత్రి వాకిటి శ్రీహరి…

ఫుడ్ సెక్యూరిటీ ఉన్నా న్యూట్రిషన్ ఫుడ్ లేదు

– ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవేదన – అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీం ‘తొలి ముద్ద’ ప్రారంభం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: అంగన్‌వాడీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభోత్సవానికి ఒక మంచి నేపథ్యం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలో దేశంలో నిరక్షరాస్యతను తగ్గించేందుకు, వ్యవసాయ అభివృద్ధికి తొలి ప్రధాని ఎడ్యుకేషన్, ఇరిగేషన్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రస్తుతం…

సమన్వయంతో భద్రాద్రి వేడుకలు విజయవంతం

– జిల్లా యంత్రాంగానికి దేవాదాయ శాఖ కమిషనర్ అభినందన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : భద్రాచలంలో రెండు రోజులపాటు జరిగిన శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం వేడుకలు విజయవంతంగా నిర్వహించారని దేవాదాయ శాఖ కమిషనర్ హ‌నుమంత‌రావు జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. స్వామివారి వేడుకలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించుటలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విధులను సమర్థవంతంగా…

పెట్రోలియం, గ్యాస్‌పై ఒత్తిడిని నియంత్రించాం

– పిఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణలో కేంద్రంతో సమన్వయం – ప్రభుత్వ చర్యలతో సులభతరమైన గ్యాస్ సరఫరా – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: పెట్రోలియం ఉత్పత్తులతోపాటు ఎల్‌పిజి గ్యాస్ సరఫరాలో పెరిగిన ఒత్తిడిని ప్రభుత్వం సమర్థవంతంగా నియత్రించిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి…