Day March 28, 2026

బీజెపి పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవు

– మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవైందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు…

కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యం దారుణం

– డిమాండ్‌ ‌బుక్స్‌లో అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌ముద్రించారు – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే జగదీష్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 28: కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నిర్లక్ష్యంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ ‌రెడ్డి మండిపడ్డారు. బడ్జెట్‌కు సంబంధించి డిమాండ్‌ ‌బుక్‌, అవుట్‌ ‌కమ్‌ ‌బడ్జెట్‌ ‌బుక్‌ ఒకేలా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం…

బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకు ఛిద్రం చేసుకోవద్దు

– ఐపిఎల్‌ ‌ప్రారంభంతో యువతకు సిపి సజ్జన్నార్‌ ‌హెచ్చరిక హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి28: బెట్టింగ్‌ ఊబిలో పడొద్దు.. బతుకును ఛిద్రం చేసుకోవద్దని హైదరాబాద్‌ ‌నగర పోలీస్‌ ‌కమిషనర్‌  ‌వీసీ సజ్జనార్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా యువతను హెచ్చరించరు. ఐపీఎల్‌ ‌సీజన్‌ ‌మొదలవుతున్న తరుణంలో క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్‌ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం…

ఇరాన్‌ ‌నేత మొజ్తబా ఖమేనీ కూడా మరణించే ఉంటాడు

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు – తదుపరి తమ టార్గెట్‌ ‌క్యూబా అంటూ హెచ్చరిక వాషింగ్టన్‌,‌ మార్చి 28: ఇరాన్‌ ‌కొత్త సుప్రీం లీడర్‌ ‌మొజ్తబా ఖమేనీ మరణించి ఉండొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైనిక దాడులు ఇరాన్‌ అ‌గ్ర నాయకత్వాన్ని తుడిచిపెట్టాయని, దీంతో ఆ…

గోదావరిలోకి దూకి తల్లీబిడ్డల ఆత్మహత్యాయత్నం

– కాపాడిన స్థానిక యువకులు, డిడిఆర్ఎఫ్ బృందం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 28 : కుటుంబ కలహాలతో భద్రాచలం బ్రిడ్జిపై నుండి శనివారం తల్లి కుమారుడు దూకిన సంఘటన చోటుచేసుకుంది. గ‌మ‌నించిన స్థానికులు హటాహుటిన బ్రిడ్జి కిందకు వెళ్లి తల్లీకొడుకుల‌ను.కాపాడి సురక్షితంగా పైకి తీసుకువచ్చారు. పాల్వంచ మంచికంటి నగర్ కు చెందిన స్వరూప అనే మహిళ…

కాళేశ్వరం అవినీతికి కేసీఆర్ బాధ్యుడు

– అవినీతిని పట్టుకోవడంలో సీఎం రేవంత్ విఫలం – కవితకు ప్రజాదరణ ఉంటే ఆదరిస్తారు – మీడియాతో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 28: కాళేశ్వరం ప్రాజెక్ట్ వైఫల్యానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మరోసారి రాష్ట్ర‌ ప్రభుత్వం, మాజీ సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో…

అయోధ్య యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం

– అగ్నికి ఆహుతి అయిన పందిళ్లు – ప్రాణ నష్టం లేదన్న యూపీ మంత్రి అయోధ్య, మార్చి 28: అయోధ్యలోని యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాజఘాట్ లో బట్ బాబా ఆశ్రమం సమీపంలో ఉన్న మహాలక్ష్మి నారాయణ యాగ‌శాలలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద పెద్ద పందిళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీ ఎత్తున…

మంటలు చెలరేగి కారు దగ్ధం

యాదాద్రి భువనగిరి, మార్చి 28: బీబీనగర్ మండలం పరిధిలో జైన్ కంపెనీ సమీపంలో కేపాల్ వద్ద ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ కారు వరంగల్ నుంచి హైదరాబాద్ వైపు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కారు ఇంజిన్ నుంచి మంటలు రావడాన్ని గమనించిన కారు యజమాని అప్రమత్తమై వాహనం ఆపి,…

అందుబాటులోకి మరో అంతర్జాతీయ విమానాశ్రయం

– నోయిడా జేవర్లో దేశంలోనే అతిపెద్ద విమనాశ్రాయం – ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ – పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడకుండా చర్యలు న్యూదిల్లీ, మార్చి 28: మరో అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చింది. జెవర్ నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని సరేంద్రమోదీ ప్రారంభించారు. ఈసందర్భంగా మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు రాజకీయ నేతలు…