బీజెపి పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవు

– మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 28: బీజేపీకి చెందిన 44 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అత్యాచార, లైంగిక వేధింపుల కేసుల్లో ఉన్నారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లో మహిళలకు రక్షణ కరవైందని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఆరోపించారు. పార్టీ హన్మకొండ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు…







