Day March 27, 2026

రాష్ట్రంలో సమృద్ధ్దిగా పెట్రో నిల్వలు

– గణాంకాలు విడుదల చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 27: రాష్ట్రంలో ఇంధన సరఫరాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ప్రభుత్వం తాజా నివేదికను విడుదల చేసింది. 27వ తేదీ నాటి అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌నిల్వలు డిమాండ్‌ ‌కంటే అత్యధికంగా అందుబాటులో ఉన్నాయని స్పష్టమైంది. సాధారణంగా…

కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలి

– మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌న్యూదిల్లీ, మార్చి 27 : కోర్టుల్లో ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని, ప్రధానంగా మహిళా జడ్జిల పదోన్నతిపై దృష్టి సారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌పేర్కొన్నారు. ఈ మేరకు సిజెఐ గత వారం 25 హైకోర్టుల…

రూ.351కోట్లతో భద్రాద్రి ఆల‌య‌ విస్తరణ పనులు

– తొలి దశ పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27 : భద్రాచలం రామాలయం అభివృద్దికి  ముఖ్యమంత్రి రేవంత్‌రడ్డి రూ.586 కోట్లు ప్రకటించారు.అందులో మొదటి విడతగా రూ.351 కోట్లతో పనులు ప్రారంభించేందుకు శ్రీ సీతారాముల కల్యాణానికి శుక్ర‌వారం భద్రాచలం  వచ్చిన సందర్బంలో భూమి పూజ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి సతీసమేతంగా కళ్యాణ మహోత్సవంలో…

మహాశక్తి అమ్మవారి ఆలయం కిటకిట

– అట్టహాసంగా సీతారాముల కల్యాణోత్సవం కరీంనగర్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 27: కరీంనగర్‌లోని మహా శక్తి అమ్మవారి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం జరిగిన రామయ్య పెళ్లి వేడుకలకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. భక్త జన సందోహంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బంది లేకుండా చల్లని నీళ్లు, మజ్జిగ సరఫరా చేశారు. ఎండ నుండి ఉపశమనం…

ఆయిల్‌ ధరల తగ్గింపు సాహసోపేతం

– ప్రధాని నిర్ణయంపై రామచందర్ రావు హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: భారత ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు అందించిన తీపి కబురు పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరుగుతున్నప్పటికీ సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలే…

30న బిహార్ సీఎం పదవికి నితీశ్ రాజీనామా

పాట్నా, మార్చి 27: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఈనెల 30న తన పదవికి రాజీనామా చేయనున్నారు. అలాగే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయనున్నారు. ఈనెల 16న రాజ్యసభకు నితీశ్ ఎన్నికైన విషయం విదితమే. రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకేసారి రెండు సభల్లో పదవులు నిర్వహించరాదు. ఒక పదవిని 14 రోజుల్లోపు వదులుకోవాల్సి…

గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో భారీగా చమురు తెట్టు

– సముద్ర జీవులపై తీవ్ర ప్రభావం మెక్సికో, మార్చి 27: గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో 600 కి.మీ మేర భారీ స్థాయిలో చమురు తెట్టు ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. చమురు తెట్టు విస్తరించి సముద్ర జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు మెక్సికో అధికారులు వెల్లడించారు. దీనివల్ల ఏడు ప్రకృతి సంరక్షణ ప్రాంతాలు సహా సముద్రంలోని…

లోక్‌ భవన్‌లో శ్రీరామనవమి ఉత్సవం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: శ్రీరామనవమి సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి లోక్ భవన్ కమ్యూనిటీ హాల్ (సంస్కృతి)లో లోక్ భవన్ ఉద్యోగుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అక్కడి అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం భాగ్యనగర్ శ్రీరామనవమి…

అంగరంగ వైభవం.. సీతారాముల కల్యాణం

– పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు – లక్షలాదిగా విచ్చేసిన భక్తులు – కిక్కిరిసిన మిథిలా స్టేడియం – రేపు మ‌హా ప‌ట్టాభిషేకం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 27: దక్షణ అయోధ్య‌గా పిలుచుకునే భద్రాచలంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు స్వామి,…