Day March 26, 2026

బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

– ఏపీ అధికారులతో మాట్లాడాలని సీఎస్‌కు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: మార్కాపురం బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. పలువురు మృతిచెందడం, కొందరికి తీవ్ర గాయాలవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఏపీ అధికారులతో మాట్లాడి…

ఉట్టికెక్కలేక స్వర్గం గురించి పగటికలలు!

“ఆకర్షణీయమైన, ప్రశంసాపూర్వకమైన శీర్షికలు వాస్తవరూపం ధరిస్తాయా, ఈ ప్రగల్భాల అంకెలు నిజంగా అమలవుతాయా అనే మామూలు ప్రశ్నలు బడ్జెట్ వార్తలు రాసిన విలేఖరులకు గాని, అచ్చువేసిన పత్రికా సంపాదకులకు గాని వచ్చినట్టు లేదు. “బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలు కాదు, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు. బడ్జెట్ ప్రజల జీవన స్థితిగతుల మార్పుకు…