Day March 26, 2026

నిలకడగా సోనియా ఆరోగ్యం

– గంగారాం ఆస్పత్రి వైద్యుల వెల్లడి న్యూఢిల్లీ, మార్చి 26: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మార్చి 24వ తేదీ రాత్రి జ్వరం కారణంగా ఆమె న్యూఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో చేరారు.…

రేపు శ్రీరామనవమి వేడుకలు

– నగరంలో శోభాయత్రకు భారీగా ఏర్పాట్లు – యాత్ర మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా హైదరాబాద్ నగరంలో శుక్రవారం ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు శోభాయాత్ర జరగనుంది.…

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు

– ప్రజలు ఆందోళనకు గురి కావద్దు – పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26 :రాష్ట్రంలో ఇంధన నిల్వలు ఉన్నాయని.. దీనిపై ఆందోళన అవసరం లేదని ప్రజలకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ బుధవారం 2,123 ట్యాంకర్స్ పెట్రోల్ సరఫరా…

సిద్దిపేట ఐటీ టవర్‌ పై నిర్లక్ష్యం

– కంపెనీలు వెనక్కి.. యువతకు ఉద్యోగ సంక్షోభం – బీఆర్‌ఎస్ హయాంలో 18 కంపెనీలు ఇప్పుడు 11 మాత్రమే – ఇంటర్నెట్, నిర్వహణ లోపాలతో వెనుదిరుగుతున్న‌ సంస్థలు – 4 నెలలుగా సెక్యూరిటీ, సిబ్బందికి జీతాలు బకాయి – అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డ హరీష్ రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 26: సిద్దిపేట ఐటీ టవర్‌పై…

శాసనసభ్యులకు క్రీడా పోటీలు

– 28 29 తేదీల్లో రెండ్రోజుల పాటు నిర్వహణ – మంత్రులు జూపల్లి, వాకిటి శ్రీహరి వెల్లడి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 26: రాష్ట్రంలో విద్యార్థులు యువకులు అన్ని వర్గాలకు క్రీడల ప్రాముఖ్యత తెలియజేసే విధంగా శాసన సభ్యుల క్రీడోత్సవాలు  నిర్వహించబోతున్నామని రాష్ట్ర మంత్రులు జూపల్లి క ష్ణారావు, వాకిటి శ్రీహరి లు తెలిపారు. ఈనెల…

భద్రాద్రిలో రేపే సీతారాముల కల్యాణం

– రామదాసు చేయించిన ఆభరణాల అలంకరణ – సర్వం సిద్ధం చేసిన యంత్రాంగం – భద్రాద్రికి భారీగా చేరుకున్న భక్తులు భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 26 : యావత్ భారత్ దేశంలోనే పవిత్ర పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణం శుక్రవారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటలవరకు మిథిలా స్టేడియం…

శక్తి స్వరూపిణి అమ్మవారి పూజ

– పాల్గొన్న గవర్నర్ దంపతులు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర, మార్చి 26: శ్రీరామ నవమిని పురస్కరించుకుని చైత్ర నవరాత్రి మహాష్టమి వేడుకలు దివ్యశక్తి ఆరాధనకు ప్రతీక అని రాష్ట్ర గవర్నర్  శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. గురువారం లోక్ భవన్ అధ్వర్యంలో తెలంగాణలో తొలిసారిగా సంస్క తి కమ్యూనిటీ హాల్‌లో చైత్ర నవరాత్రి మహాష్టమి  ఫలహార వేడుకలు ఘనంగా…

కడియం, సంజయ్‌లపై విచారణ 16కు వాయిదా

హైదరాబాద్,ప్ర‌జాతంత్ర, మార్చి26 : పార్టీ మారలేదని పేర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, సంజయ్‌ల వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. కడియం శ్రీహరి, సంజయ్ పార్టీ మారలేదని అసెంబ్లీ స్పీకర్ ఇటీవల తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బీఆర్ఎస్…

ఇరాన్‌కు మరో ఎదురుదెబ్బ

– ఇజ్రాయిల్ దాడిలో నేవీ చీఫ్ అలీరెజా దుర్మరణం టెహ్రాన్, మార్చి 26 :ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ చీఫ్ అలీరెజా తంగ్సిరిని ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్ తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్‌పై జరిపిన…