Day March 25, 2026

“ఆశా” కార్యకర్తలను ఆదుకోవాలి

రాష్ట్ర  ఆరోగ్య ముఖచిత్రంలో ‘ఆశా’ (ASHA – Accredited Social Health Activists) కార్యకర్తలు ఒక విడదీయలేని భాగం. గ్రామాల్లో గర్భిణి నమోదు మొదలుకొని, టీకాలు వేయించడం, అంటువ్యాధుల నియంత్రణ వరకు వీరు అందించే సేవలు అమూల్యం. అయితే, వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న ఈ 28 వేల  మహిళా కార్యకర్తల జీవితాల్లో మాత్రం ‘ఆశ’ మృగ్యమవుతోంది.…

నారీ శక్తికి పట్టాభిషేకం! భారత పార్లమెంటులో చారిత్రక ప్రజాస్వామ్య విప్లవం

“2029 ఎన్నికలు భారత పార్లమెంటును ఒక సరికొత్త ‘నారీ శక్తి’ వేదికగా మార్చబోతున్నాయి. తెరపై కనిపించే గణాంకాల కంటే, విధాన నిర్ణయాల్లో మహిళలు పోషించబోయే క్రియాశీలక పాత్ర దేశ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సామాజిక సమస్యల పట్ల మహిళలకు ఉండే సహజమైన సున్నితత్వం, జవాబుదారీతనం చట్టసభల పనితీరును మరింత మెరుగుపరుస్తాయని ఆశించవచ్చు. రాజకీయ సంకల్పం, పారదర్శకమైన అమలు…

సమృద్ధిగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు

– మంత్రి ఉత్తమ్, సీఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనమండలి సమావేశపు హాలులో పౌర సరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి…

తప్పుడు సమాచారవ్యాప్తిని అరికట్టాలి

– ఇంధన నిల్వలు, సరఫరాపై కేంద్ర కార్యదర్శి వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25 : ఎల్‌పీజీ, సహజ వాయు, పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, సరఫరాపై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య కార్యదర్శులతో కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీరజ్ మిట్టల్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.…

తల్లిని చంపి ఇంట్లోనే పూడ్చిన కూతురు

– పోలీసుల దర్యాప్తులో అంగీక‌రించిన నిందితురాలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి25: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారానికి అడ్డుపడిందని తల్లిని ప్రియుడి సాయంతో కుమార్తె చంపేసింది. ఈ ఘటన నగరంలోని జవహర్‌నగర్‌ ‌పరిధి కౌకూర్‌ ‌భరత్‌నగర్‌లో జరిగింది. 10 నెలల క్రితం అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీనిపై జవహర్‌నగర్‌ ‌పీఎస్‌లో పెద్ద కుమార్తె ఫిర్యాదు చేసింది. కుటుంబ…

పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలపై పిటిష‌న్‌

– స్పీకర్‌ సహా ఏడుగురికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 25: పార్టీ మారలేదన్న ఏడుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అలాగే అసెంబ్లీ స్పీకర్‌కు సైతం కోర్టు నోటీసులు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని ఇటీవల అసెంబ్లీ స్పీకర్‌ ‌తీర్పు ఇచ్చారు. స్పీకర్‌ ‌నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్‌…

ఆశా వర్కర్ల జీతాలపై హామీ మరిచారా?

– అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 25: ఎన్నికల సందర్భంగా వోట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పై బీఆర్‌ఎస్‌ ‌సీనియర్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్‌…

సంక్షోభంలో సిరిసిల్ల వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌

– మాన‌వీయ కోణంలో విద్యుత్ బ‌కాయిలు ర‌ద్దు చేయాలి – అసెంబ్లీలో భ‌ట్టి, తుమ్మ‌ల‌కు విన‌తిప‌త్రాలు అంద‌జేత‌ – నేత‌న్న‌ల‌ క‌ష్టాల‌ను మంత్రుల‌కు వివ‌రించిన కేటీఆర్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 25: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను  విద్యుత్ సంక్షోభం నుంచి బ‌య‌ట‌ప‌డేసి, నేతన్నలను కాపాడాలని కోరుతూ మాజీ మంత్రి, బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక…

దమ్ముంటే సిద్దిపేటలో పోటీ చేయాలి

– రేవంత్‌ ‌రెడ్డి మళ్లీ సీఎం కావడం కల్ల – అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి – ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 25: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తిరిగి ఏర్పడి కేసీఆర్‌ ‌ముఖ్యమంత్రి కావడం ఖాయమని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌వ్యాఖ్యానించారు. రేవంత్‌ ‌రెడ్డి మళ్లీ సీఎం అవుతానని పగటి కలలు కంటున్నారని…