Day March 24, 2026

త్వరలో సాదాబైనామాల పరిష్కారం

– కొనుగోలుదారు అఫిడవిట్ ఇస్తే సరిపోతుంది – దరఖాస్తుదారులకు మేలు జరిగేలా జీవో 76 – శాసనమండలిలో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో 2020 నుంచి పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను వీలైంనంత త్వరగా పరిష్కరిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. శాసనమండలిలో…

అవసరం లేకున్నా మెడికల్ ఇన్‌వాలిడేషన్

– సింగరేణిపై అదనపు భారం – దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కమిటీ – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అవసరం లేకపోయినా మెడికల్ ఇన్‌వాలిడేషన్ మూలంగా సింగరేణిపై ఆర్థికంగా భారం పడుతున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పెద్ద సంఖ్యలో జరిగిన మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై ఏసీబీ, విజిలెన్స్ విచారణ జరిపిస్తున్నామన్నారు.…

చేయి దాటిపోయింది

-నాకు అన్యాయం జ‌రిగింది – పార్టీలో ఉండి స్వ‌ప‌క్షంతో యుద్ధం చేయ‌లేను – రేపు కార్య‌క‌ర్త‌ల‌తో భేటీ అవుతా – స్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ జీవ‌న్‌రెడ్డి – ఫ‌లించ‌ని పీసీసీ చీఫ్ దౌత్యం – పార్టీ మారొద్ద‌ని కోరామ‌న్న మ‌హేష్‌కుమార్‌ జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 24 తన పదేళ్ల ఒంటరి పోరును పార్టీ అధిష్ఠానం చిన్నచూపు…

నగరంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

– బంకుల వద్ద బారులు తీరవద్దు – సోషల్ మీడియా వ‌దంతులు నమ్మొద్దు: కమిషనర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వార్తలపై నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. నగరంలో ఇంధన నిల్వలు నిండుకున్నాయనేది అపోహ మాత్రమేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం…

ప్రభుత్వాల నిర్లక్ష్యానికి రిటైర్డ్ ఉద్యోగులు బలి!!

రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమకు న్యాయంగా రావలసిన గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.8200వేల కోట్ల నుంచి రూ.12వేల కోట్ల వరకు ఉన్నాయి. చాలా మంది ఉద్యోగులు రీయింబర్స్‌మెంట్ క్లయిమ్‌లు ఆలస్యం కావడం లేదా పెండింగ్‌లో…

గడప గడపకూ వచ్చి హామీలిచ్చారు.. గద్దెనెక్కాక పేదవాడిని విస్మరించారు!

  “అధికారంలోకి రాకముందు ‘ప్రజా ప్రభుత్వం’ అంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు, తీరా గద్దెనెక్కిన తర్వాత ప్రజల ప్రాథమిక అవసరాలను విస్మరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఒకవైపు భారీ ప్రాజెక్టుల పేరుతో, మరోవైపు అనవసరపు హంగుల కోసం కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని ధారపోస్తున్న ప్రభుత్వం, పేదవాడి సొంతింటికి వచ్చేసరికి మాత్రం ‘ఆర్థిక క్రమశిక్షణ’ ముసుగులో నిధుల…

ప్ర‌జ‌ల‌కే బ‌ల‌మైన విప్ల‌వ‌శ‌క్తిని నిర్మిచే శ‌క్తి!

“గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు క్రమంగా వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థల నియంత్రణలోకి తీసుకువచ్చేలా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 83.5 శాతం గ్రామీణ కుటుంబాల వద్ద 1 హెక్టారు కంటే తక్కువ భూమి ఉన్నది. దీంతో కొందరి వద్దనే భూమి కేంద్రీకరణ పెరిగి, ఉపాధి లేమితో ప్రజలు వలసపోతున్నారు.రైతు ఉద్యమం కేవలం చట్టాల రద్దుకు మాత్రమే…

బడ్జెట్ లో విద్యకు లోపించిన రాజకీయ సంకల్పం… సామాజిక న్యాయానికి విఘాతం!!

“తెలంగాణ విద్యా వ్యవస్థ ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు మౌలిక వసతుల కొరతతో సతమతమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న 24,692 పాఠశాలల్లో కేవలం 5,228 పాఠశాలలకే ఐదు తరగతి గదులు ఉన్నాయి. 2,582 పాఠశాలలు ఒక్క తరగతి గదితోనే నడుస్తుండగా, 5,697 పాఠశాలల్లో కేవలం…