Day March 24, 2026

గ్యాస్‌ ‌కొరతపై నిజాలు చెప్పండి

– అసెంబ్లీ గన్‌పార్క్ ‌వద్ద బీఆర్‌ఎస్‌ ఆం‌దోళన హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్‌ ‌కొరతపై బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు నిరసన తెలిపారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముందుగా గన్‌పార్క్ ‌వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్‌ ‌సభ్యులు గ్యాస్‌ ‌సిలిండర్ల ప్లకార్డులతో నిరసన తెలిపారు. పెరిగిన ధరలపై ఆందోళన వ్యక్తం చేశారు. అవే ప్లకార్డులతో అసెంబ్లీకి…

హరీష్‌ ‌రాణా కారుణ్య మ‌ర‌ణం

– సుప్రీం కోర్టు అనుమతితో చికిత్స నిలిపివేత న్యూదిల్లీ, మార్చి 24: సుప్రీం కోర్టు ద్వారా కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీష్‌ ‌రాణా మృతిచెందాడు. సుమారు 13 ఏళ్లపాటు కోమాలో ఉండి జీవచ్ఛవంలా మారిన 32 ఏళ్ల హరీష్‌ ‌రాణా కారుణ్య మరణానికి సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అతడికి చికిత్స…

అసెంబ్లీ ముట్టడికి బీఆర్‌ఎస్‌ యత్నం

– అడ్డుకున్న పోలీసులు.. పలువురి అరెస్ట్ ‌- ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌చెల్లించాలని డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24:అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి డిమాండ్‌ ‌చేస్తూ బీఆర్‌ఎస్వీ నాయకులు మంగళవారం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ఫీజు రియింబర్స్‌మెంట్‌ ‌నిధులు వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్‌ ‌చేస్తూ…

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణకు ప్రాధాన్యం ఇవ్వాలి

– ప్రాజెక్టు నివేదిక‌ను మూడు భాష‌ల్లో విడుద‌ల చేయాలి – ఎంజేఏ డిమాండ్ – బ‌హిరంగ లేఖ విడుద‌ల‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 24: మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్ట్‌పై సమగ్ర సమీక్ష, ఎటువంటి నిర్వాసితులు లేకుండా చర్యలు తీసుకోవ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ, అలాగే మూసీ నది పరివాహక ప్రాంత పర్యావరణ రక్షణకు కూడా మూసీ జన ఆందోళన్…

జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ఆమోదం

– మీడియా అక్రిడిటేషన్ కమిటీ సమావేశం – ఏప్రిల్ మొదటి వారంలో మరోసారి సమావేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: అక్రిడిటేషన్ కోసం జర్నలిస్టులు సమర్పించిన దరఖాస్తులను ఎఫ్‌డీసీ బోర్డు రూమ్‌లో మంగళవారం సమావేశమైన రాష్ట్ర మీడియా అక్రిడిటేషన్ కమిటీ (ఎస్‌ఎంఏసీ) సమావేశం పరిశీలించింది. మీడియా అకాడమీ చైర్మన్, ఎసఎంఏసీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, సమాచార,…

4,473 ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల విడుదల

– హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల విడుదలకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా 4,473 మందికి రూ.48.79 కోట్లను విడుదల చేసినట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరక్టర్ వి.పి.గౌతం తెలిపారు. ప్రతి వారం ఇండ్ల నిర్మాణ దశలనుబట్టి లబ్ధిదారులకు…

26న ‘కోవెల’ 90వ పుట్టిన రోజు వేడుకలు

కాళోజీ జంక్షన్, ప్రజాతంత్ర, మార్చి 24: ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 90 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందన సభను ఈ నెల 26న హనుమకొండ వడ్డెపల్లి పిఆర్‌రెడ్డి ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ఆచార్య సుప్రసన్నాచార్య నవతి పూర్తి అభినందన సభ కార్యదర్శి జి.గిరిజామనోహర్‌బాబు తెలిపారు. అభినందన సభ అధ్యక్షుడు, విశ్రాంతాచార్యులు బన్నా అయిలయ్య అధ్యక్షతన…

ఈవీలు వాడండి.. పర్యావరణాన్ని కాపాడండి

– ప్రభుత్వోద్యోగులకు ఈవీల్లో ప్రోత్సాహకం – ఈవీలకు బ్రాండ్ అంబాసిడర్ వారే – ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం, సిఎస్, డీజీపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) పాలసీ తీసుకొచ్చిందని, రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ టాక్స్ పూర్తిగా మినహాయింపు ఇవ్వడం ద్వారా పాలసీ ప్రారంభమైనప్పటి నుండి…

డిజిటల్ యుగంలోనూ ఆకాశవాణి పాత్ర సుస్థిరం

– ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్ కుమార్ జైన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: డిజిటల్ యుగంలోనూ ఆకాశవాణి వార్తలు తమకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయని ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ రాజీవ్‌కుమార్ జైన్ అన్నారు. సంప్రదాయ రేడియో వార్తా ప్రసారంతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకత చాటుకుంటున్న‌దని చెప్పారు. ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో…