Day March 24, 2026

ట్రంప్ వెనకడుగు ..ఇరాన్ దూకుడు ..!

ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచాన్ని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. అమెరికా  అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వెనకడుగు, అదే సమయంలో ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని 4000 కిలోమీటర్ల మేర పెంచుకుంటూ దూకుడు ప్రదర్శించడం గల్ఫ్ ప్రాంతాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి…

వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదు

– బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డికి మంత్రి సీతక్క కౌంటర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 24: పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న బీజేపీ గత పదేళ్లుగా వికలాంగులు, వితంతుల పెన్షన్లు పెంచలేదని, వ్యవసాయంపై నల్ల చట్టాలు తెస్తే రాహుల్ గాంధీ పోరాటంతో వెనక్కి తీసుకున్నారని పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క విమర్వించారు. 16…

అభివృద్ధిలో డీఎంఎఫ్‌ల పాత్ర కీలకం

– కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24: నీతి ఆయోగ్, భాస్కరాచార్య ఇన్‌స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్, రాష్ట్రాలు కలిసి డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (డీఎంఎఫ్)లను మరింత బలోపేతం చేసేందుకు సహకార సమాఖ్య స్ఫూర్తిగా కలిసికట్టుగా పనిచేస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రెండు…

అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకంతో 2వేల మందికి లబ్ది

– అసెంబ్లీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ ‌వెల్లడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ అన్నారు. 2023 నుంచి ఇప్పటి వరకు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ ‌పథకం ద్వారా సుమారు 2వేల మంది విద్యార్థులకు విదేశీ విద్య ద్వారా ఉపకార…

దివ్యాంగులను మోసం చేసిన కాంగ్రెస్‌

‌- వారికి రూ.6వేల పెన్షన్‌ ‌హామీ ఏమయ్యింది – దివ్యాంగులకు మద్దతుగా రేపు ధర్నా – ప్రభుత్వ తీరుపై మండిపడ్డ  ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: దాదాపు ఆరున్నర, ఏడు లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్‌ ‌పార్టీ చాలా వాగ్దానాలు ఇచ్చింది. 100 రోజుల్లోనే రూ.6 వేల పెన్షన్‌ అని చెప్పింది.  ఆ పెన్షన్‌…

ఆందోళన కలిగిస్తోన్న క్షయ వ్యాధి విజృంభ‌ణ‌

– వ్యాధి లక్షణాలు గుర్తించి చికిత్స తీసుకోండి –  ఉచితంగా వైద్యం అందిస్తోన్న ప్రభుత్వం – నాపా ప్రతినిధుల అవ‌గాహ‌న‌ కార్యక్రమం అభినందనీయం – వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: క్షయ వ్యాధిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ హెచ్చరించారు. ఇది సమాజానికి పట్టిన…

విజయవాడ హైవేలో ఎలివేటెడ్‌ ‌కారిడార్‌

– అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అధికా ప్రాధాన్యం ఇస్తోందని ఎల్బీనగర్‌ ‌నుంచి హయత్‌నగర్‌ ‌వరకు ఎలివేటెడ్‌ ‌కారిడార్‌ ‌నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ వార్షిక ప్రణాళికలో చేర్చిన తర్వాత డీపీఆర్‌ ‌తయారు చేస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.…

జిహెచ్‌ఎం‌సి అభివృద్ధికి ప్రణాళికలు

– రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు – మేడ్చెల్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్న మల్లారెడ్డి – అసెంబ్లీలో సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 24: బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం మొదలుపెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మున్సిపల్‌ ‌శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం…

దృష్టి మ‌ళ్లించేందుకే తెర‌పైకి ఫార్ములా కేసు

– సీఎం సంతకం చేసిన తొలి ఫైలు మాయం – బ‌య‌ట‌పెట్ట‌డంతో ఇర‌కాటంలో ప్ర‌భుత్వం – సంస్థ ఖాతాలో భ‌ద్రంగా వున్న మొత్తాన్నివెన‌క్కి తెప్పించ‌వ‌చ్చు క‌దా – ఫుట్‌బాల్ మ్యాచ్ పేరుతో రూ.100 కోట్లు వృధా – ప్ర‌ణాళిక లేకుండా మూసీ ప్రాజెక్టుపై ముందుకు – అసెంబ్లీ సీట్లు పెరిగితే స్వాగ‌తిస్తాం – టీడీఆర్ పెద్ద…