Day March 23, 2026

హామీలను విస్మరించినందునే అసెంబ్లీ ముట్టడి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మారి్చ 23ః కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 26 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను పూర్తిగా విస్మరించిందని, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈరోజు బీజేపీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు తెలిపారు. అసెంబ్లీ ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళలకు…

సీఎం వ‌ద్ద‌కు జీవిత ఖైదీల విడుద‌ల ఫైల్‌

– హ‌ర్షం వ్య‌క్తం చేసిన మాన‌వ‌ హ‌క్కుల వేదిక‌ – నాలుగు నెల‌ల‌కోసారి అర్హుల జాబితా రూపొందించాలి – ప్ర‌భుత్వాన్ని కోరిన సంస్థ అధ్య‌క్ష‌, కార్య‌ద‌ర్శులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 23: రాష్ట్ర‌ ప్రభుత్వ హోం శాఖ సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ముందస్తు విడుదలకు అర్హులైన జీవిత ఖైదీల జాబితాను ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ…

ఉద్రిక్తంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడి

– పోలీసుల కళ్లుగప్పి ఆటోలో వెళ్లిన రామచందర్ రావు – అసెంబ్లీ గేటు వద్ద నిరసన హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: కాంగ్రెస్ సర్కార్ వైఖరికి వ్యతిరేకంగా బీజేపీ అసెంబ్లీ ముట్టడికి సోమవారం పిలుపునిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటా విఫలమైందంటూ కాషాయ సేన గర్జించింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు…

ఉద్యోగులకు ప్రమాద బీమా చరిత్రాత్మకం

– ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే ప్రాధాన్యం – విద్యుత్ ఉద్యోగ కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: విధి నిర్వహణలో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే కార్యక్రమం చరిత్రాత్మకమని, ఇలాంటి పథకం దేశంలో మరెక్కడా లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి…

మాది ఉద్యోగుల సంక్షేమ ప్ర‌భుత్వ‌మే

– మీలా కాక ఫ‌స్ట్‌కే జీతాలిస్తున్నాం – బకాయిల క్లియరెన్స్‌ను రూ.వెయ్యి కోట్లకు పెంచే యోచన – బీఆర్ఎస్ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో…

ఫిలిప్పిన్స్‌కు బియ్యం .. అదో పెద్ద స్కాం

– అడ్వైజర్ సలహాతో నష్టం జరిగిందా లేదా? – సమాధానం చెప్పాలన్న మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: సీబీఐ, ఈడీ కేసుల్లో ఉన్న ప్రేమ్‌చంద్ గార్గ్ అనే వ్యక్తిని బియ్యం ఎగుమతులకు అడ్వైజర్‌గా పెట్టుకున్నది నిజమా కాదా చెప్పండంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీశారు.…

ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

– అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల రూ.9,200…

పెండింగ్ డీఏల చెల్లింపు ఎపుడో?

– ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన హరీష్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్‌లో పెట్టారు.. వాటిని ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు అసెంబ్లీలో ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్ర…