Day March 21, 2026

డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు

– అభిషేక్‌ ‌సింగ్‌ను అదుపులోకి తీసుకున్న అధికారులు రంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 21: సంచలనం సృష్టించిన మొయినాబాద్‌ ‌డ్రగ్స్ ‌కేసులో ‘సిట్‌’ ‌దూకుడు పెంచింది. ఈ కేసు తాజాగా కీలక మలుపు తిరిగింది. డ్రగ్‌ ‌పెడ్లర్‌, ‌సాప్ట్‌వేర్‌ ఇం‌జనీర్‌ అభిషేక్‌ ‌సింగ్‌ను ‘సిట్‌ ‘ అదుపులోకి తీసుకుంది. నిందితుల్లో ఒక్కరైన కౌశిక్‌ ‌రవి ఇచ్చిన సమాచారంతో…

ఐటి రంగంలో భారీగా తగ్గిన ఉద్యోగాలు

– ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: రాష్ట్రంలోని ఐటీ రంగంలో భారీగా ఉద్యోగాలు తగ్గిపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగాలు తగ్గాయని ప్రభుత్వం ఒక్క వారంలోనే రెండుసార్లు ఒప్ప్పుకోవడం ఆందోళనకరమైన విషయమని అన్నారు. 2023లో హైదరాబాద్‌లోని ఐటీ రంగంలో 9.46లక్షల…

జీవన్‌రెడ్డితో శ్రీధర్‌బాబు, అడ్లూరి చర్చలు

– పార్టీ మారే ఆలోచన విరమించుకోవాలని వినతి – అవమానం జరుగుతుంటే ఎలా అని జీవన్ నిలదీత – భవిష్యత్ కార్యాచరణను రేపు చెబుతాననన్న జీవన్ రెడ్డి జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 21 : పార్టీ మారతానన్న మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఆయనతో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు,…

రాష్ట్రంలో రంజాన్ సందడి

– ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు – హైదరాబాద్ మీరాలం ఈద్గా వద్ద ఏర్పాట్లు హైదరాబాద్, మార్చి 21: దేశవ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అల్లాహ్‌ను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే రాష్ట్రంలోనూ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల్లో ముస్లింలు వివిధ ఈద్గాల వద్ద ప్రార్థనలు…

యుద్దం విరమించే ఆలోచనలో ఉన్నాం

– ఇరాన్‌పై యుద్దంలో తుది దశకు చేరుకున్నాం – సైనిక చర్యలను తగ్గించే విషయం పరిశీలిస్తున్నాం – ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ – ఇరాన్ చమురు అమ్మకాలపై ఆంక్షలు ఎత్తివేత వాషింగ్టన్, మార్చి 21 : పశ్చిమాసియాలో కొనసాగుతోన్న యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆయిల్, గ్యాస్ నిల్వలు తగ్గడం, రవాణా ఆగిపోవడంతో…

యుఎన్ఐ కార్యాలయం స్వాధీనం

– జర్నలిస్టులను బయటకు పంపిన పోలీసులు – హైకోర్టు ఆదేశాలతో కేంద్రం నిర్ణయం న్యూదిల్లీ, మార్చి 21 : దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తా ఏజెన్సీ కార్యాలయాన్ని శుక్రవారం రాత్రి మూసివేశారు. పారామిలిటరీ దళాలు, దిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆ కార్యాలయంపై దాడి చేశాయి. సుమారు 50 మంది…

కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మ‌హ‌త్య‌

– మొన్న భార్య.. నేడు భర్త.. కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 21: కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల 18న ఆయన భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. సీతంపేటకు చెందిన దివ్య(30)కు 2016లో దేసు చంద్రశేఖర్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరు కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఉంటుండగా చంద్రశేఖర్ టూ…

శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్‌ది

– బీఆర్‌ఎస్ కట్టిన భవనాలకు రిబ్బన్ కటింగ్ – సిద్దిపేట అభివృద్ధిపై రాజకీయ కక్ష – రూ.1070 కోట్ల అభివృద్ధి పనుల రద్దు – ఏమి చెప్పుకోడానికి ఇక్కడికి వస్తున్నారు.. – సీఎం రేవంత్‌ను నిలదీసిన ఎమ్మెల్యే హరీష్‌రావు సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సగం పనులు జరిగిన సిద్దిపేట వెటర్నరీ కాలేజీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి…