Day March 21, 2026

ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు.. అభివృద్ధి సమాధి బడ్జెట్..!!

“ప్రభుత్వం బడ్జెట్ లో అంకెల గరాడీ ఎలా ఉందో రాష్ట్రంలో పెట్టుబడుల ముచ్చట అలాగే ఉంది.. భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్, మిస్ వరల్డ్ పోటీలు, దావోస్ లండన్ అమెరికా పర్యటనలతో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చామని కాంగ్రెస్ చెపుతుంది.. అందులో వాస్తవం ఏంటో ప్రభుత్వ ఐటీ అండ్ తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెబుతుంది..…

మరింత దిగిన బంగారం ధరలు

– 24 క్యారెట్‌ ‌పై రూ.2,940 తగ్గుదల న్యూదిల్లీ, మార్చి 21: అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దేశంలో బంగారం ధరలు రోజురోజుకు భారీగా తగ్గుతున్నాయి. గుడ్‌ ‌రిటర్నస్ ‌వెబ్‌సైట్‌ ‌ప్రకారం.. మార్చ్ 20‌న హైదరాబాద్‌ ‌బులియన్‌ ‌మార్కెట్‌లో 24 క్యారెట్‌ 10 ‌గ్రాముల బంగారం ధర రూ.1,48,910 రూపాయలు.. 22 క్యారెట్‌…

ఖమ్మం జిల్లాలో రెండు అగ్నిప్రమాదాలు

– భారీగా ఆస్తి నష్టం – సకాంల‌లో స్పందించిన అధికారులు ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 21: ఖమ్మం జిల్లాలో రెండు వేర్వేరు అగ్నిప్రమాద ఘటనలు  జరిగాయి. ఓలా ఎలక్ట్రి ‌బైక్‌ ‌షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నగరంలోని రోటరీ నగర్‌ ‌ప్రాంతంలో ఉన్న ఓలా ఎలక్ట్రి ‌బైక్‌ ‌షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మధిర మండలం…

స్పీకర్‌ ‌తీర్పుపై హైకోర్టులో పిటిషన్‌

– ఎమ్మెల్యే దానంకు క్లీన్‌ ‌చిట్‌పై బీజేపీ ఆగ్రహం ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21:తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానానికి చేరింది. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌ ఇటీవల ఇచ్చిన తీర్పును సవాల్‌ ‌చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌…

హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలి మృతి

– ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి – ప్రభుత్వం తరఫున రూ.30లక్షల పరిహారం ప్రకటన బెంగళూరు, మార్చి 21 : కర్ణాటకలో పెను విషాదం చోటుచేసుకుంది. హిప్పోపోటమస్ దాడిలో పశు వైద్యురాలు ప్రాణాలు కోల్పోయింది. గర్భంతో ఉన్న హిప్పోను పరీక్షించేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల సమీ…

గ్యాస్‌ ‌కొరత నివారణకు కేంద్రం చర్యలు

– 20శాతం అదనపు కమర్షియల్‌ ‌గ్యాస్‌ ‌సరఫరా న్యూదిల్లీ, మార్చి 21: వాణిజ్య గ్యాస్‌ ‌కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా 20శాతం కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. తాజా చర్యతో సంక్షోభ కాలానికి ముందున్న కేటాయింపుల్లో 50శాతానికి చేరినట్లయ్యిందని పేర్కొంది. అయితే, వీటిలో హోటళ్లు, రెస్టరంట్లు, దాబాలు,…

రేపు నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

– ప్రారంభోత్స‌వం చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి – ఏర్పాట్లపై మంత్రులు తుమ్మల, పొన్నం సమీక్ష – రైతు మహోత్సవాలకు భారీగా తరలి రావాలని పిలుపు – ఉత్తర తెలంగాణకుఈ కేంద్రం కీలకం సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 21: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనున్న…

స‌ర్పంచ్‌ల అభిప్రాయాల‌కు ప్రాధాన్యం

– 16 అంశాల‌పై వివ‌రాల సేక‌ర‌ణ‌ – తాగునీటి  స‌ర‌ఫ‌రాపై స‌ర్పంచ్‌ల సంతృప్తి – ప్ర‌తి ఫిర్యాదుపై త‌క్ష‌ణ‌మే స్పందించాలి – అధికారుల‌ను ఆదేశించిన మంత్రి సీత‌క్క‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 21: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ద‌నసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కార్యాలయం…

ఆరు గ్యారంటీల అమలుకు ప్రైవేటు బిల్లు

– ప్రవేశపెట్టనున్న బీఆర్ఎస్ – బిల్లును అనుమతించాలని స్పీకర్, మండలి చైర్మన్‌ను కోరతాం – స్పష్టం చేసిన బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. అధికారంలోకి వచ్చిన…