Day March 21, 2026

లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

– 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి21: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్కు  చెందిన బస్సు ఓవ‌ర్ టేక్‌ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా…

హర్మూజ్‌ ‌జలసంధిని తెరవండి

-ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి న్యూదిల్లీ, మార్చి 21: హర్మూజ్‌ ‌జలసంధిని తెరవాలని ఇరాన్‌కు 22 దేశాలు విజ్ఞప్తి చేశాయి. దాడులు కూడా ఆపాలని కోరాయి. చమురు క్షేత్రాలు, వాణిజ్య నౌకలపై దాడులను ఖండించాయి. ఇరాన్‌ ‌చర్యల వల్ల అన్ని దేశాలపై దుష్ప్రభావం పడుతోందని పేర్కొన్నాయి. ఈమేరకు యూఏఈ, యూకే, ఫ్రాన్స్, ‌జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్,…

మరో భారీ సైబర్ మోసం

– మోసపోయిన మాజీ డీజీపీ మనవరాలు – నకిలీ వాట్సాప్ మెసేజ్ తో టోకరా – ఖాతా నుంచి రూ.1.20 కోట్లు మాయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: టెక్నాలజీ వినియోగం పెరుగుతున్నకొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. పెద్దపెద్ద కంపెనీల యజమానుల పేర్లతో అకౌంటెంట్లను, ఉద్యోగులను మోసం చేయడం ఇప్పుడు నేరగాళ్లకు పరిపాటిగా మారింది.…

ఇరాన్ యుద్ధంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు!

ఇరాన్, యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తుండటంతో, మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికిప్పుడు మనదేశానికి చమురు ఇబ్బంది లేనప్పటికీ, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఖతార్‌లోని ఎలఎన్‌జీ ఉత్పత్తి సంస్థపై ఇరాన్‌ చేసిన దాడితో మన దేశానికి గ్యాస్ సరఫరాకు…

ఇజ్రాయెల్ యుద్ధ విమానం కూల్చివేత

– ప్రకటించుకున్న ఇరాన్ టెహ్రాన్, మార్చి 21: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు అడ్డుకట్ట పడటం లేదు. తమ భూభాగంపై దాడికి దిగిన ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు ఇరాన్ మిలిటరీ శనివారంనాడు ప్రకటించింది. దీనికి ఒకరోజు ముందే ఆమెరికా ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాన్ని ఢీకొట్టామని ఇరాన్ ప్రకటించుకుంది.ఇజ్రాయెల్ యుద్ధవిమానంపై దాడి జరిగినట్టు ఇజ్రాయెల్ కూడా గుర్తించిందని…

దాడులతో దద్దరిల్లుతున్న పశ్చిమాసియా

– ఇరాన్ అణు కేంద్రంపై వైమానిక దాడులు – నష్టం లేదని తెలిపిన ఇరాన్ – అంతర్జాతీయ ఉల్లంఘనేనని ఆరోపణ టెహ్రాన్, మార్చి 21: దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. తాజా గా ఇరాన్ లోని నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడినట్టు స్థానిక మీడియా సంస్థ తస్నిమ్ తెలిపింది.…

మియాపూర్‌లో దారుణ ఘటన

– తను కోరుకున్న యువతికి మరొకరితో పెళ్లి – కోపంతో యువతిపై కత్తితో దాడి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21: మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తనని కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ యువకుడు యువ‌తిపై కత్తితో దాడి చేశాడు. తండ్రి, స్నేహితుడితో క‌లిసి ఆమె ఇంటికి వెళ్లి మరీ ఈ ఘోరానికి…

కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు

– కుళ్లిన గుడ్లతో ఎగ్‌ ప‌ఫ్స్‌తయారీ – పాత బస్తీ కుల్సుంపురాలో అధికారుల దాడి – నిర్వాహ‌కుడి అరెస్ట్ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 21: కుళ్లిపోయిన పదార్థాలతో సమోసాలు, పఫ్స్ ‌తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్న నిందితుడిని అధికారులు అరెస్ట్ ‌చేశారు. అబ్దుల్‌ అనే వ్యక్తి అపరిశుభ్ర వాతావరణంలో నాసిరకం పదార్థాలతో…

రామాయణ, భారత నాయకత్వ లక్షణాలు సమాజానికి మార్గదర్శకం

“ఈ ఇతిహాసాల సందేశం ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలకు కూడా ఎంతో ప్రాసంగికం. ఈరోజు మనం రాజ్యాల కాలంలో లేము. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వ వ్యవస్థీకృత పాలనలో జీవిస్తున్నాము. అయినప్పటికీ సమాజం స్థిరంగా ఉండాలంటే బాధ్యతాయుతమైన, స్పందించే, దూరదృష్టి గల నాయకత్వం అవసరం. ప్రజాస్వామ్యంలో పదవి మాత్రమే నాయకత్వాన్ని నిర్ధారించదు. ఆ…