లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
– 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మార్చి21: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ సమీపంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్కు చెందిన బస్సు ఓవర్ టేక్ చేయబోయే క్రమంలో ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో బస్సు ముందు భాగం పూర్తిగా…





