గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు

– ముగ్గురి మృతదేహాలు లభ్యం – భద్రాద్రిలో విషాదం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గురువారం ఉగాది సెలవు సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో స్నానాలకు దిగారు. గోదావరిలో దిగిన సమయంలో…








