Day March 20, 2026

గోదావరిలో ఐదుగురు యువకుల గల్లంతు

– ముగ్గురి మృతదేహాలు లభ్యం – భద్రాద్రిలో విషాదం భద్రాచలం, ప్రజాతంత్ర, మార్చి 20 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పరిధిలో గోదావరి నదిలో జరిగిన విషాద ఘటనలో ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతయ్యారు. గురువారం  ఉగాది సెలవు సందర్భంగా స్నేహితులతో కలిసి వచ్చి సరదాగా నదిలో స్నానాలకు దిగారు. గోదావరిలో దిగిన సమయంలో…

సాంకేతిక లోపంతో నిలిచిన మెట్రో సర్వీసులు

– కార్యాలయాలకు వెళ్లే సమయంలో ఇబ్బంది హైదరాబాద్‌,‌ప్రజాతంత్రర,మార్చి 20: నగరవాసులకు అత్యంత వేగవంతమైన ప్రయాణాన్ని అందించే హైదరాబాద్‌ ‌మెట్రోలో మరోసారి సాంకేతిక సమస్య తలెత్తింది. అమీర్‌పేట్‌ -‌రాయదుర్గం (బ్లూ లైన్‌) ‌మార్గంలో శుక్రవారం ఉదయం సాంకేతిక కారణాల వల్ల రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాయదుర్గం వైపు వెళ్తున్న మెట్రో రైలు జూబ్లీహిల్స్ ‌చెక్‌పోస్ట్…

రేపు రంజాన్ పండగ

– ముగిసిన ఉపవాసాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20 : పవిత్ర రంజాన్ మాసం ముగిసింది. చివరి శుక్ర వారం దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. గురువారం నెలవంక దర్శనం లేకపోవడంతో శుక్రవారం నెలవంక ఆధారంగా శనివారం రంజాన్ పండగను నిర్ణయించారు. దీంతో నెల రోజుల ఉపవాస దీక్షలను విరమించి పండగను జరుపు కోబోతున్నారు. ఇస్లామిక్…

తాగు నీటి సమస్యలు తలెత్తొద్దు

– మిషన్ భగీరథపై సమీక్షలో మంత్రి సీతక్క ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: వేసవి కాలంలో తాగునీటి అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో మిషన్ భగీరథ పనితీరుపై మంత్రి సీతక్క సచివాలయంలో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.…

అంతర్జాతీయ ప్రమాణాలతో విపత్తుల శిక్షణ కేంద్రం

– ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌న్న‌ మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అంతర్జాతీయ ప్రమాణాలతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ శిక్షణ కేంద్రం (ఎస్‌ఐడీఎం) ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత విభాగాల నుంచి ఉన్నతస్ధాయి కమిటీని ఏర్పాటు…

సమగ్ర సంక్షేమ బడ్జెట్‌

– మంత్రి సీతక్క హర్షం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ప్రజల అవసరాలను అర్థం చేసుకుని రూపొందించిన సమగ్ర సంక్షేమ బడ్జెట్‌గా నిలిచిందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే దిశగా కీలకంగా ఉంటుందని…

డాలర్‌తో రూపాయి మారకం 93.15 కు చేరిక

– మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యం న్యూదిల్లీ, మార్చి 20: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ శుక్రవారం ట్రేడింగ్‌ ఆరంభంలో రికార్డు స్థాయిలో పతనమైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తొలిసారిగా 93.15 వద్దకు చేరింది. గల్ఫ్ ‌దేశాల్లో ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం రూపాయి మారకం విలువపై…

ఇది ఫ్యూచరిస్టిక్ బడ్జెట్

Kokapet Sharada Peetham Land Issue

– అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. బడ్జెట్‌పై అసెంబ్లీలో ఆయన చిట్‌చాట్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధిని దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడ నిధుల కేటాయింపు జరిగిందన్నారు.…

ఫెయిల్డ్, ఫాల్స్, ఫ్యాన్సీ బడ్జెట్

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజనకంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు విమర్శించారు. బడ్జెట్‌పై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బహుశా పొరపాటున గత ఏడాది బడ్జెట్‌నే చదివారేమో…