Day March 20, 2026

ప్రజామోద బడ్జెట్

– వ్యవసాయానికి పెద్దపీట, అభివృద్ధికి భారీ కేటాయింపులు – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 20: రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రజా ఆమోద బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి…

భట్టి తనయుడి రిసెప్షన్‌కు సీఎం హాజరు

– మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడు సూర్య- సాక్షిల రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ఉద్దండులు, ప్రముఖులు,…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌పై చట్టప్రకారమే ముందుకు

– హరీష్‌ ‌రావుకు ట్యాపింగ్‌లో ఊరట అబద్దం – పదో తరగతి పరక్షలు లేకుండా 12 తరగతులు – విద్యారంగంలో కీలక మార్పులకు కసరత్తులు – కమిటీ అధ్యయనం తరవాత విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయం – మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం – రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులకు చెల్లించాం…

రేపు రంజాన్‌ ‌పండుగ

– సీఎం రేవంత్‌ ‌రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20:రంజాన్‌ (ఈద్‌-ఉల్‌-‌ఫితర్‌) ‌పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రంజాన్‌ ‌పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్‌ ఉద్భవించిన రంజాన్‌ ‌మాసంలో ముస్లింలు…

స్టేషన్ బెయిల్ చట్టాన్ని సవరించాలి

– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు – అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో శుక్రవారం…

ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ

– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎల్‌బీసీ ఇన్‌లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ‌ల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్‌లెట్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఇన్‌లెట్ పనులు కుడా ప్రారంభమయ్యాయని, తవ్వకాలు వేగవంతం…

భద్రాచలం ఆల‌య‌ అభివృద్ధికి మాస్టర్‌ ‌ప్లాన్‌

– మూడు దశల్లో దేవస్థానం అభివృద్ధి పనులు – మాస్టర్‌ ‌ప్లాన్‌పై చర్చించిన మంత్రులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి  ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా…

ఇది రైతు నామ సంవత్సరం

– రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు – శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌ ‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 20:రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్‌…