సంక్షేమం దిశగా బడ్జెట్

– విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ …

– విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ …

– వ్యవసాయానికి పెద్దపీట, అభివృద్ధికి భారీ కేటాయింపులు – వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వనపర్తి, ప్రజాతంత్ర మార్చి 20: రాష్ట్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రజా ఆమోద బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో శుక్రవారం ప్రవేశపెట్టారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి…

– మంత్రులు, ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనయుడు సూర్య- సాక్షిల రిసెప్షన్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుదిళ్ల శ్రీధర్బాబు, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు రాష్ట్రాల రాజకీయ ఉద్దండులు, ప్రముఖులు,…

– హరీష్ రావుకు ట్యాపింగ్లో ఊరట అబద్దం – పదో తరగతి పరక్షలు లేకుండా 12 తరగతులు – విద్యారంగంలో కీలక మార్పులకు కసరత్తులు – కమిటీ అధ్యయనం తరవాత విస్తృతస్థాయిలో ప్రజాభిప్రాయం – మేం వచ్చాక రూ.3.47 లక్షల కోట్లు అప్పులు చేశాం – రూ.3.30 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పులకు చెల్లించాం…

– సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20:రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు…

– నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతే నాన్ బెయిలబుల్ కేసులు – అరైవ్-అలైవ్ కార్యక్రమంపై ఉన్నతస్జ్థాయి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా అరైవ్-అలైవ్ కార్యక్రమంపై రోడ్లు, భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్లో శుక్రవారం…

– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రతిష్ఠాత్మక ఎస్ఎల్బీసీ ఇన్లెట్ తవ్వకాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దేవరకొండ నుండి ఔట్లెట్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పుడు ఇన్లెట్ పనులు కుడా ప్రారంభమయ్యాయని, తవ్వకాలు వేగవంతం…

– మూడు దశల్లో దేవస్థానం అభివృద్ధి పనులు – మాస్టర్ ప్లాన్పై చర్చించిన మంత్రులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20: ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా…

– రైతుల సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు – శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 20:రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజును చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు బోనస్…