Day March 19, 2026

అనువుకాని సమయంలో అనవసర వ్యాఖ్యలు!

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి జ‌గ్గారెడ్డి అన్నివిధాలా అర్హుడంటూ రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు టీ క‌ప్పులో తుపానును రేకెత్తించేవిగా ఉన్నాయి. అస‌లే బ‌డ్జెట్ స‌మావేశాల్లో త‌ల‌మున‌క‌లుగా ఉన్న  ముఖ్య‌మంత్రి త‌దిత‌ర మంత్రుల‌కు ఈ వ్యాఖ్య‌లు కొత్త త‌ల‌నొప్పి తెచ్చిపెట్టాయ‌నుకోవాలా లేక బీఆర్ ఎస్ విమ‌ర్శ‌ల దాడుల‌నుంచి ప్ర‌జ‌ల దృష్టిని…

ఏడాది పర్వాలకు ఆది పండుగ ఉగాది

“తెలంగాణలో కొన్ని ప్రాంతాలలో ఈనాటి సాయంత్రం ఊరిలోని బండ్లను అలంకరించి మంచి ఎడ్లను పూన్చి కొంతదూరం ఊరేగిస్తారు. చైత్ర శుద్ధ పాడ్యమినాడు విద్యా, పౌరుష, ప్రతిపత్ తిలక, ధనావ్యాప్తి, సర్వాప్తి, చతుర్యాగ, చతుర్మూర్తి దేవమూర్తి, నదీ, లోక, శైల, సముద్ర, ద్వీప, సప్త మూర్తి, సప్తసాగర మున్నగు ప్రతాలను అచరించా లని చతుర్వర్ణ చింతామణిలో పేర్కొనబడింది.”…

ఒక నిస్సహాయ గానం

పలకరించే పక్షులు పచ్చని చెట్లు అలాయ్ బలాయ్ అరుచుకునే ముచ్చట్లు అన్నీ కరువై ఊరుమ్మడి బతుకుల్లో కలహభోజనుల మందెక్కిన సందడి అసలు కాకులే కరువైనని ఆ ఇంటిమీది కాకి ఈ ఇంటిమీద ఎక్కడ వాలుతుంది కనుక పక్షుల సంగీత కచేరీలో సైతం శృతి లేని తీరొక్క తీరు గాత్రo మన తత్వం మరిచి మనస్తత్వం చంపుకొని…

అబద్ధాలతో, ప్రగల్భాలతో మూసీ అభివృద్ధి!!

 “మూసీ అభివృద్ధి భాగస్వాములతో సమావేశం అనే పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభావిత ప్రజలు లేరు. అంతర్జాతీయ, దేశీయ రుణదాతల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులు, నగర ప్రణాళికావేత్తలు, భవన నిర్మాణ నిపుణులు, నిర్వాహకుల దృష్టిలో మేధావులు వగైరా ఎందరో ఉన్నారు గాని మూసీ అభివృద్ధి ఎవరికి…

దిగుమతులు తగ్గించేందుకు నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి న్యూదిల్లీ, మార్చి 18: క్రిటికల్ మినరల్స్ విషయంలో మనం ప్రస్తుత పరిస్థితుల్లో 90 నుంచి 95% వరకు దిగుమతులపై ఆధారపడుతున్నామని, దీన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. లోక్‌సభలో…