Day March 18, 2026

ఆదివాసీ అభివృద్ధిపై శ్రద్ధ లేని బీజేపీ సర్కార్

-ఆదివాసీ హక్కుల పరిరక్షణలో విఫలం – మంత్రి సీతక్క న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 18: ఆదివాసీ ప్రాంతాల సహజ వనరులపై బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఆసక్తి ఆ ప్రాంతాల ప్రజల అభివృద్ధిపై కనిపించడం లేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆరోపించారు. దిిల్లీలోని ఇందిరా భవన్‌లో లోక్‌సభలో ప్రతిపక్షనేత…

బ్రాహ్మణ పరిషత్‌కు కార్యవర్గం నియమించాలి

– మంత్రి శ్రీధర్‌బాబుకు బ్రాహ్మణ ప్రతినిధుల విన్నపం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తుకు చైర్మన్, సభ్యులను నియమించడంతోపాటు నిధులు కేటాయించాలని బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్(బాస్) ప్రతినిధులు బుధవారం ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధs బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ‘బాస’ చీఫ్ కో ఆర్డినేటర్…

బురద చల్లడం ఆపాలి

– బీఆర్‌ఎస్‌కు మంత్రి శ్రీధర్‌బాబు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 18: మేం బురద చల్లుతాం.. మీరు తుడుచుకోండి అన్నట్టుగా మొదటి నుంచీ బీఆర్‌ఎస్ వైఖరి ఉంటోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అసహనం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రశ్రోత్తరాల సమయంలో బుధవారం కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. మూసీ పునరుజ్జీవన…

ఎస్‌ఐ ‌భార్య ఆత్మహత్య

కరీంనగర్‌,‌ప్రజాతంత్ర,మార్చి 18:కరీనంగర్‌ ‌జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరీంనగర్‌ ‌టూ టౌన్‌ ఎస్‌ఐ ‌చంద్రశేఖర్‌ ‌భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్యను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, చంద్రశేఖర్‌, ‌దివ్య దంపతులకు…

దిల్లీ అగ్నిప్రమాదంలో 9మంది మృతి

– నాలుగు అంతస్థుల భవనంలో ఘ‌ట‌న‌ న్యూదిల్లీ, మార్చి 18: దిల్లీలోని పాలెంలో అగ్నిప్రమాదం జరిగిన ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. రామ్‌ ‌చౌక్‌ ‌మార్కెట్‌లో ఉన్న 4 అంతస్తుల భవనంలో ఉదయం 7 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆ సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ భవనం…

తండ్రీకూతుళ్లను హత్య చేసిన అల్లుడు

– ఆపై పెట్రోల్‌ ‌పోసి తగులబెట్టాడు హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 18:హనుమకొండ జిల్లాలో ఘోరం జరిగింది. అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవదహనమై కనిపించారు. కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్‌ ‌గృహకల్పలో బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మృతులను రాజశేఖర్‌ (54), ‌రాజశ్రీ (24)గా గుర్తించారు. కాగా, రాజశ్రీకి…

యూరియా యాప్‌తో రైతులకు నానా యాతన

– అసెంబ్లీలో బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: కాంగ్రెస్‌ ‌సర్కారు యూరియా యాప్‌ ‌పేరుతో రైతులను వేధిస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. రాష్ట్రంలో 50 శాతం మంది రైతుల దగ్గర స్మార్ట్‌ఫోన్‌లు…

ఎస్సీ ,ఎస్టీల బడ్జెట్ కేటాయింపులపై చర్చించాలి

– ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల జేఏసీ హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 18: ఎస్సీ, ఎస్టీల సంక్షేమ అభివృద్ధి రక్షణల పై అసెంబ్లీ చర్చించాలని ఎస్సీ ఎస్టీ ప్రజాసంఘాల జేఏసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  జేఏసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్కు వద్ద దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ అధ్యక్షతన బుధవారం ధర్నా…

ప్రజాసేవలో పదవీ విరమణ లేదు

– రాజ్యసభ ఓ ఓపెన్‌ ‌యూనివర్సిటీ – సీనియర్‌ ‌సభ్యుల సేవలు ఇతరులకు ఆదర్శం – రిటైర్‌ అవుతున్న సభ్యుల వీడ్కోలులో ప్రధాని మోదీ – మాతో ప్రేమాయణం.. మోదీతో అనుబంధం – దేవెగౌడపై ఖర్గే చ‌తురోక్తులు న్యూదిల్లీ, మార్చి 18: పదవీకాలం ముగిసినంత మాత్రాన ప్రజాసేవ ముగిసినట్టు కాదని రాజ్యసభలో పదవీ విరమణ చేస్తున్న…