Day March 17, 2026

తీరని వేదన మిగిల్చిన బలిమెల ఘటన

– ఘటనలో అమరులైన పోలీస్ కుటుంబీకులకు ఇళ్ల స్థల పట్టాలు – అందజేసిన డిజిపి శివధర్ రెడ్డి హైదారాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 17: బలిమెల రిజర్వాయర్ లో మావోయిస్టులు దాడి చేసి 38మందిని హత్య చేసిన ఆనాటి దారుణ మారణకాండ పోలీస్ యంత్రాంగానికి తీరని వేదనను మిగిల్చిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి.శివధర్ రెడ్డి…

ట్రంప్‌కు మ‌రో షాక్‌

– కౌంట‌ర్ టెర్ర‌ర్ ఉన్న‌తాధికారి రాజీనామా – సంబంధం లేని యుద్ధంలో త‌ల‌దూర్చాం – ఇజ్రాయెల్ లాబీకి లొంగిన ప్ర‌భుత్వం – జోకెంట్ వ్యాఖ్య‌లు ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్,  మార్చి 17: ఇరాన్ యుద్ధంపై తన వ్యతిరేకతను, ట్రంప్ పరిపాలన విధానాలపై ఇజ్రాయెల్ ప్రభావం ఉందని పేర్కొంటూ యునైటెడ్ స్టేట్స్ అగ్రశ్రేణి ఉగ్రవాద నిరోధక…

కూకట్‌పల్లి కోటి రూపాయల దోపిడీ

– కళ్లల్లో కారం చల్లి దోచుకున్న దుండగులు – వివరాల ఆధారంగా రంగంలోకి పోలీసులు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి17: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో భారీ దోపిడీ కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దుండగులను పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి. సోమవారం రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో స్కూటీపై…

సిక్స్ ‌ప్యాక్‌ ‌ఫైల్‌ ఎక్కడ పోయింది?

– సీఎం సంతకానికే దిక్కలేకపోతే ఎలా – హామీలను తుంగలో తొక్కింది నిజం కాదా – గవర్నర్‌ ‌ప్రసంగంలోనే తప్పులు దొర్లితే ఎలా – ఐటి సెక్రటరీ ఎవరో వారిని తొలగించండి – దిల్లీకి వెళ్లి నిధులు ఇచ్చి వస్తున్నారు – 420 వరల్డ్ ‌కప్‌ ‌పెడితే కాంగ్రెస్‌ ‌ఫస్ట్ ‌వస్తుంది – ధన్యవాద తీర్మానంపై…

ద‌ళితుల‌కు కేటాయింపులు కాగితాలకే పరిమితమా?

– చేవెళ్ల డిక్ల‌రేష‌న్ అమ‌లు చేయ‌లేదు – ఎస్సీల‌కు ఒక్క ప‌థ‌కం అమ‌లు కాలేదు, 18% రిజ‌ర్వేష‌న్ మాటేంటి? – ఈ ఏడాది ఎస్సీల‌కు ఒక్క‌రూపాయి ఖ‌ర్చు పెట్ట‌లేదు – ఎస్టీల అభివృద్ధి నిలిచిపోయింది – హైద‌రాబాద్ ప‌బ్లిక్ స్కూల్‌కు రూ.32కోట్ల బ‌కాయిలు – కులాంత‌ర వివాహాల జంట‌ల‌కు ర‌క్ష‌ణ‌లేదు        …

ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి ఓంకార్

– ప్రజా ఉద్యమాల్లో ఆరితేరారు – ఓంకార్ శతజయంతి కార్యక్రమంలో మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: నిరంతరం ప్రజల కోసం పరితపించిన ఓంకార్ లేని లోటు నర్సంపేటకే కాదు.. యావత్ తెలంగాణకు తీరని లోటు అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. ఓంకార్ లాగే తాను కూడా తుపాకీ…

రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయానికి బాటలు

– 61 వేల మంది రైతులకు ఫార్మర్ కిట్ల పంపిణీ ప్రారంభం – ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని రైతులకు పిలుపు – 20 నుండి 22 వరకు రైతు మహోత్సవం : మంత్రి తుమ్మల హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌లో భాగంగా రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం…

మజ్లిస్ ‘వందేమాతరం’ ఉల్లంఘనపై చర్యలేవి?

– మీరు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారనేది మ‌రిచారా? – స్పీకర్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 17: పవిత్రమైన అసెంబ్లీ వేదికగా మజ్లిస్ నేతలు వందేమాతరం గేయాన్ని అవమానిస్తే స్పీకర్ ప్రేక్షక పాత్ర వహించడాన్ని కేంద్ర హోం శాఖ‌ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆక్షేపించారు. వందేమాతరం గేయం…

సంక్షేమ పథకాలపై విమర్శలు అనవసరం

– ప్రభుత్వ హామీలు పక్కాగా అమలవుతున్నాయి – 53 లక్షల మందికి ఉచిత విద్యుత్ – ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా – రైతు భరోసా, మహిళలకు ఉచిత ప్రయాణం – వరి బోనస్తో రైతులకు రూ.25,000 ఆదా – మహిళలకు రూ.57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు – బీఆర్ఎస్ నేతలకు ఆడబిడ్డలపై…