Day March 16, 2026

ముంద్రా పోర్టుకు చేరుకున్న ‘శివాలిక్’

– ఖతార్ నుంచి గ్యాస్‌తో వచ్చిన నౌక – భారత్‌కు దక్కనున్న భారీ ఊరట ముంద్రా, మార్చి 16: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారత్‌కు ఊరటనిచ్చే వార్త అందింది. ఖతార్ నుండి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో బయలుదేరిన భారీ ట్యాంకర్ ’శివాలిక్’ గుజరాత్‌లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. దీర్ముజ్ జలసంధి వద్ద…

ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రం

– దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి – ఇంధన ట్యాంకర్ వద్ద చెలరేగిన మంటలు టెహ్రాన్, మార్చి 16 : ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. తన పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడులు…

మధ్య ప్రాచ్యంలో యుద్దం వేళ చైనా దూకుడు

– తైవాన్ దిశగా యుద్ద నౌకలు, విమానాల మోహరింపు తైపీ, మార్చి 16: మధ్య ప్రాచ్యంలో యుద్దంతో అంతా అటువైపు దృష్టి పెట్టగా చైనా మరోమారు తైవాన్‌పై దృష్టి సారించింది. రెండు వారాలుగా కొంత నిశ్శబ్దంగా ఉన్న చైనా సైన్యం మళ్ళీ తైవాన్ సరిహద్దుల్లో తన ప్రాబల్యాన్ని చాటుకోవడం మొదలుపెట్టింది. తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ…

కటక్ ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్ర‌మాదం

– ఐసీయూలో చెలరేగిన మంటలు – పదిమంది రోగుల దుర్మరణం భువనేశ్వర్, మార్చి 16 : ఒడిషా రాష్ట్రం కటక్ సిటీలోని ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పదిమంది రోగులు దుర్మరణం చెందారు. మరో 11మంది సిబ్బందికి కూడా కాలిన గాయాలయ్యాయి. కటక్‌లోని ఎస్‌సీబీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ట్రామా…

ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం

– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ – గన్‌పార్క్ వద్ద అమరులకు పార్టీ ఎమ్మెల్యేల‌ నివాళి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఠంచనుగా పడేదని గుర్తుచేశారు. అదే కాంగ్రెస్ పాలనలో…