Day March 14, 2026

ఆయిల్‌ ‌పామ్‌కు ఉజ్వల భ‌విష్య‌త్తు

-‌ రైతులు దండిగా సాగు చేయాలి – నర్మెట్ల ఆయిల్‌ ‌పామ్‌ ‌సందర్శించిన మంత్రులు – 22న సిఎం చేతుల మీదుగా ప్రారంభం – వెల్లడించిన వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల సిద్దిపేట, ప్రజాతంత్ర, మార్చి 14: రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తోందని వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులకు పెట్టుబడి,…

అర్ధరాత్రి భార్యాభర్తల హత్య

– ఇంద్రేశం మున్సిపాలిటీలో ఘటన పటాన్ చెరు, ప్రజాతంత్ర, మార్చి 14: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీలో కలకలం రేగింది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాచ్‌మ‌న్ దంపతులను హత్య చేశారు. దొంగతనాలకు కేరాఫ్ గా మారిన ఈ ప్రాంతంలో బతుకుదెరువు కోసం వలస వచ్చిన బడుగుల ప్రాణాల్ని తీయడం పలు…

కోల్ గ్యాసిఫికేషన్‌తో విలువైన వనరుల ఉత్పత్తి

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి’ నాగ్‌పూర్, ప్రజాతంత్ర, మార్చి 14: కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ద్వారా అమోనియా, హైడ్రోజన్, అమోనియం నైట్రేట్ వంటి విలువైన వనరులను దేశీయంగా ఉత్పత్తి చేసుకునేందుకు వీలవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు కేవలం విద్యుత్ ఉత్పత్తికి…

టెన్త్ పరీక్షలు ప్రారంభం

– అరగంట ముందుగానే కేంద్రాలకు అనుమతి – ఒక్క అభ్యర్థి కోసం ఎగ్జామ్ సెంటర్ – ఇంట్లో శవం.. పరీక్ష హాలులో విద్యార్థి – గుండెపోటుతో టీచర్ మృతి.. కొడుకు పరీక్షకు హాజరు హైదరాబాద్,ప్రజాతంత్ర, మార్చి 14: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యా యి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు…

కాంగ్రెస్ ది మూసీ భూముల ఆక్రమణ పథకం

– ప్రజలకు నష్టం లేకుండా మూసీ సుందరీకరణ చేయొచ్చు – అవినీతి కోసమే లక్షన్నర కోట్లతో ప్రణాళిక – న‌ది అభివృద్ధికి మేం వ్యతిరేకం కాదు – ఇళ్లు కూలగొడతామంటే ఒప్పుకోం – మూసీ భూములపై రేవంత్ కన్ను – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం…

భారత్‌కు మరో రెండు ఎల్పీజీ నౌకలు

– హర్మూజ్‌ ‌దాటి భారత్‌ ‌వైపు రాక – ఇరాన్‌ ‌సహకారంతో సురక్షితంగా నౌకాయానం -వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం న్యూదిల్లీ, మార్చి 14: భారత్‌ ‌మరో విజయం సాధించింది. గల్ఫ్ ‌నుంచి రెండు ఇంధన నౌకలను అత్యంత సురక్షితంగా దేశానికి చేరుకునేలా చేసింది. హర్మూజ్‌ ‌జలసంధికి ఇరువైపులా వందలాది నౌకలు చిక్కుకుపోగా.. ఈ మార్గంలో భారత…

ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ బిల్లుల క్లియరెన్స్

– 99 రోజుల ప్రణాళికలో 2764 మందికి ప్రయోజనం – 1200మంది ఎల్-3 కేటగిరీ లబ్దిదారులకు ఊరట – హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 14: ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల క్లియరెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత వారం రోజుల్లో 2,764మంది లబ్దిదారులకు సంబంధించి…

ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలి

– యూత్ కాంగ్రెస్ నిరసనలో మంత్రి సీతక్క దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 14: ఇండో-అమెరికా ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ దిల్లీలోని ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన నిరసన దీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…

హాస్టళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయండి

– మరమ్మతుల బిల్లులు ప్రతి 15 రోజులకు క్లియర్ చేస్తాం – ఉపాధి హామీ కింద మెడిసినల్ ప్లాంట్స్ పెంచాలి – పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే ప్రజలు అడవిని కాపాడతారు – వారసత్వంగా ఉన్న ఆలయాలను అభివృద్ధి చేయండి – ప్రీ బడ్జెట్ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 19: సంక్షేమ…