Day March 13, 2026

నిర్వహణ వ్యయాల్లో కేంద్రం భాగస్వామి కావాలి

– కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పీ అండ్ ఆర్ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు తాము అనేక ప్రతిపాదనలు పంపామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…

హైదరాబాద్ నుంచి 3 కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు

– తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి – ప్రధాని, రైల్వేశాఖ మంత్రికి ధన్యవాదములు న్యూదిల్లీ, మార్చి 13: ఆయా మార్గాలలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా, ప్రస్తుతం కొన్ని మార్గాలలో ప్రయాణికుల నుంచి వచ్చిన డిమాండ్కనుగుణంగా సేవలందిస్తున్న మూడు స్పెషల్ రైళ్లను రెగ్యులర్ రైళ్లుగా మారుస్తూ భారతీయ…

పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాలి

– టెన్త్ విద్యార్థులకు గవర్నర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఒక ప్రకటనలో తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను ఒత్తిడిగా భావించకుండా తమ జ్ఞానం, ప్రతిభను చూపించే మంచి అవకాశంగా భావించాలని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో, సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని…

సమయానికి సరఫరా జ‌రగాలి

– గృహ వినియోగ సిలిండ‌ర్ల‌పై సీఎస్ సమీక్ష హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13 : రాష్ట్రంలో గృహ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృ ష్ణారావు అధికారులను ఆదేశించారు. ఎల్‌పీజీ నిల్వలు, వినియోగదారులకు గ్యాస్ పంపిణీ, ప్రస్తుత పరిస్థితులపై డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఆయిల్…