నిర్వహణ వ్యయాల్లో కేంద్రం భాగస్వామి కావాలి

– కేంద్ర మంత్రి వీడియో కాన్ఫరెన్స్లో పీ అండ్ ఆర్ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించేందుకు తాము అనేక ప్రతిపాదనలు పంపామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క…



