Day March 13, 2026

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

‌- డిమాండ్లతో కూడిన నోటీస్‌ ఇచ్చిన జేఏసీ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్‌ ‌మోగ‌నున్న‌ది. టీజీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. బస్‌ ‌భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు శుక్రవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయంలో సమ్మె నోటీసు…

హైదరాబాద్‌ ‌వాసులకు మరో అర్బన్‌ ‌పార్క్

‌- గుర్రంగూడ అటవీ భూములు రిజర్వ్ ‌ఫారెస్ట్‌గా గుర్తింపు – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: నగరవాసులకు ప్రభుత్వం ఓ తీపి కబురు అందించింది. నగర శివార్లలో మరో భారీ పచ్చని ప్రదేశం ’అర్బన్‌ ‌ఫారెస్ట్ ‌పార్క్’ ‌రూపంలో అందుబాటులోకి రానుంది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న న్యాయ పోరాటానికి తెరదించుతూ…

భారీ జీఎస్టీ కుంభకోణం బట్టబయలు

– రూ.84.15 కోట్ల మోసం జరిగినట్లు గుర్తింపు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ భారీ జీఎస్టీ కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ.84.15 కోట్ల విలువైన ఐటీసీ మోసం జరిగినట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు, ఎస్‌కేజీ ట్రేడింగ్‌ ‌కంపెనీ ప్రొప్రైటర్‌ ‌సందీప్‌ను అధికారులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ ఇన్వాయిస్‌ల ద్వారా…

ఐఎస్‌టిడితో కిట్స్ ఎంవోయూ

వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13: కిట్స్ డబ్ల్యూ ఎంబీఏ విభాగం హైదరాబాద్‌లోని ఇండియన్ సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఎస్‌టీడీి)తో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి తెలిపారు. ఈ ఒప్పందం నూతన పరిశోధనలకు, మేనేజ్‌మెంట్, వ్యవస్థాపకత, ఏఐ సాంకేతిక విద్య వంటి పలు సేవల అభివృద్ధికి తోడ్పడుతుందని ఐఎస్‌టిడి…

బస్సు బోల్తా.. నలుగురు ప్రయాణికుల మృతి

– నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – క్షతగాత్రులను హాస్పిటల్‌కి తరలింపు – సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: నిజామాబాద్‌ ‌జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలోని గన్నారం శివారులో ఉన్న బ్రహ్మంగారి ఆలయం సమీపంలో 44వ జాతీయ రహదారిపై టూరిస్ట్ ‌బస్సు అర్ధరాత్రి 2…

రేప‌టి నుంచి పదో తరగతి పరీక్షలు

– భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు – హాల్‌ ‌టిక్కెట్‌ ‌చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం – సకాలంలో సెంటర్‌కు చేరుకోవాలన్న అధికారులు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ భారీగా ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఆర్టీసి ఉచిత ప్రయాణ…

అభివృద్ధి పేరు చెప్పి విధ్వంస‌కాండ‌

– మూసీ పేరిట లూటిఫికేష‌న్‌ను వ్య‌తిరేకిస్తున్నాం – చేప‌ట్టేది మూసీ ప్ర‌క్షాళ‌నా?  లేక సుంద‌రీక‌ర‌ణా? – ప్ర‌క్షాళ‌న అయితే పేద‌ల ఇళ్లు కూల‌గొట్టుడేంది? – ప్రజ‌ల అభిప్రాయం తెలుసుకోకుండా ప్ర‌ణాళికా ర‌చ‌న ఏంది? – మీ అధ్య‌య‌నం బ‌య‌ట‌పెట్టండి – బీఆర్ఎస్ నేత హ‌రీష్‌రావు డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: ఈరోజు మూసీ బ్యూటిఫికేషన్…

రేవంత్ బినామా లావాదేవీల‌పై విచార‌ణ జ‌ర‌పాలి

– దివాలా తీసిన కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులు – స‌ద‌రు కంపెనీపై ఇప్పటికే అనేక కేసులు – కేంద్ర హోమ్ మంత్రికి కేటీఆర్ లేఖ‌ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12:  రాష్ట్రంలో తీవ్రంగా దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీ కంపెనీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు…

గ్యాస్ సరఫరాపై గందరగోళం వద్దు

– బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత లేదు – బ్లాక్ చేస్తే ఉపేక్షించబోం – సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతోనే ఈ దుస్థితి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో హైలెవల్ కమిటీ – కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో మంత్రి ఉత్తమ్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో రాష్ట్రంలో…