Day March 13, 2026

దేశంలో గ్యాస్‌ ‌కొరత లేదు

– ప్యానిక్‌ ‌బుకింగ్స్ అవసరం లేదు – కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ న్యూదిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఎల్‌పీజీ కొరత ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ’ప్యానిక్‌ ‌బుకింగ్‌’ అవసరం లేదని తెలిపింది. సంక్షోభం లేదని వివరించింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా…

ఉరుగ్వే-ఆస్ట్రియా మధ్య వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ హాకీ

– ప్రారంభించిన మంత్రులు సీతక్క, అజారుద్దీన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: గచ్చిబౌలి హాకీ స్టేడియంలో ఉరుగ్వే, ఆస్ట్రియా జట్ల మధ్య మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌ను రాష్ట్ర మంత్రులు సీతక్క, అజారుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరై శుక్రవారం ప్రారంభించారు. అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలు తెలంగాణలో నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా…

‘ది హోప్ కోడ్’ యూట్యూబ్ ఛాన‌ల్ ప్రారంభం

– వైద్య నిర్ణ‌యాల‌పై నిపుణుల చ‌ర్చ‌ల ప్ర‌సారం – ప్రారంభించిన క్వాలిటీ ఇండియా గ్రూప్ ఎండీ వ‌రుణ్ ఖ‌న్నా హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13: క్వాలిటీ కేర్ ఇండియా లిమిటెడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ ఖన్నా తన వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ ‘ది హోప్ కోడ్’ ను ప్రారంభించారు. ఆరోగ్య రంగంలో నమ్మకం, సరైన…

అనారోగ్యంతో మాజీ డీజీపీ హెచ్‌జె దొర మృతి

– పోలీస్‌ ‌శాఖలో కీలక పదవుల నిర్వహణ హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌మాజీ డీజీపీ హెచ్‌.జె దొర మరణించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. కొంత కాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్‌ ‌చేయించుకున్నారు. అనంతరం ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంట్లో బాత్‌రూమ్‌లో పడిపోయారు.…

జైళ్ల‌లోని ఖైదీలను విడుదల చేయాలి

– ‘అర్బన్ నక్సల్స్’ పేరుతో వేధింపులు తగవు – మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు  దేవుజీ డిమాండ్ వరంగల్, ప్రజాతంత్ర, మార్చి 13 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై నిషేధం ఎత్తివేయాలని పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో మాజీ సభ్యుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవుజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.…

అసోంలో రూ.4,500 కోట్ల విలువైన ప్రాజెక్టులు

– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన మోదీ – కామాఖ్య-చర్లపల్లి అమృత్‌ ‌భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌ప్రారంభం గువాహటి, మార్చి1 3: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఆ రాష్ట్రంలో పర్యటించారు. రూ.4,500 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేశారు. షెడ్యూల్‌ ‌ప్రకారం కోకరాఝార్‌లోని బహిరంగ సభలో…

ఖాలీ కాకముందే బుకింగ్స్

– సిలిండర్ల సరఫరాపై నిబంధనలు – కట్టెలను ఆశ్రయిస్తున్న గృహస్థులు, హోటల్ నిర్వాహకులు – గ్యాస్ దొరక్క మూతపడుతున్న హోటళ్లు, హాస్టళ్లు నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: యుద్దం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో గ్యాస్, పెట్రోలు, డీజిల్ సరఫరాలో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్ల కొరత పెరిగింది. ఇదే పరిస్థితి మరికొద్ది…

మూసీ ప్ర‌ణాళిక‌ను త్వ‌ర‌ప‌డి విడుద‌ల చేయొద్దు

– డిప్యూటీ సీఎం క‌లిసిన‌ ఎంజేఏ ప్ర‌తినిధి బృందం – ముందుగా ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ‌ను పాటించాలి – ప్రాజెక్టుపై ప్ర‌జ‌ల్లో విస్తృత చ‌ర్చ జ‌ర‌గాలి – ఎంజేఏ ప్ర‌తినిధుల డిమాండ్‌ – సానుకూలంగా స్పందించిన మంత్రులు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 13: మూసీ జన ఆందోళన్ (ఎంజేఏ)కు చెందిన 12 మందిసభ్యుల ప్రతినిధి బృందం ప్రజాభవన్‌లో…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– సిద్దిపేటలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి – రూ.3.42 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – కబరస్థాన్ సమస్య పరిష్కరిస్తానని హామీ – ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 13: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం…