Day March 13, 2026

మేధావులతో చర్చించే మూసీపై ముందుకు

– అధికారం ప్రజలపై ఆధిపత్యం చలాయించేందుకు కాదు – ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా అర్ధసత్యాలు ప్రచారం – మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి – మూసీ ఇన్‌వైట్స్ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రజల్ని ఆందోళనకు గురిచేసేలా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, మరికొందరు అసంపూర్ణ సమాచారంతో అర్ధసత్యాలను ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి…

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు

– భారత్‌ను అనుమతించిన అమెరికా వాణిజ్య శాఖ – ఇంధన సంక్షోభానికి తెరదించే యత్నంగా వెల్లడి వాషింగ్టన్‌,‌ మార్చి 13:  ఇరాన్‌ – ఇ‌జ్రాయెల్‌, అమెరికాల ఉద్రిక్తతల నేపథ్యంలో తీవ్ర ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న వేళ ప్రపంచ దేశాలకు కాస్త ఉపశమనం లభించింది. రష్యా చమురు కొనుగోలుకు స్వల్పకాలికంగా అనుమతినిస్తూ అమెరికా ఉత్తర్వులు జారీ చేసింది.…

అమెరికా విమాన వాహక నౌక అబ్రహాం లింకన్‌పై దాడి

– ప్రకటించిన ఇరాన్‌ – ఖండించిన‌ అమెరికా టెహ్రాన్‌,‌ మార్చి 13: అమెరికా విమాన వాహకనౌక అబ్రహాం లింకన్‌పై దాడి చేశామని ఇరాన్‌ ‌ప్రకటించింది. తమ బాలిస్టిక్‌ ‌క్షిపణులు ఈ యుద్ధ విమానాన్ని ఢీకొట్టాయని వెల్లడించింది. దాంతో అది పనిచేయడం లేదని, గల్ఫ్ ‌జలాల నుంచి వెనక్కి తగ్గిందని పేర్కొంది. అయితే అమెరికా ఈ ప్రకటనను…

పనుల పూర్తికి డెడ్ లైన్ పెట్టండి

– పనులు పూర్తి చేయని అధికారులకు నోటీసులు జారీ చేయండి – కాళేశ్వరం అభివృద్ధి పనులపై  మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర ,మార్చి 13 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాలేశ్వరం అభివృద్ధి పనుల ను పూర్తి చేయాల్సిన పనులకు డెడ్ లైన్ పెట్టాలని, అప్పటి వరకు పూర్తి…

ప్రాజెక్టును కాదు.. ఇళ్లు కూల్చడాన్నే వ్యతిరేకిస్తున్నాం

– మూసీ పున‌రుజ్జీవంపై బీజేపీ చీఫ్‌ రామచందర్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మూసీపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల బీజేపీకి ఎలాంటి అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు స్పష్టం చేశారు. మూసీ నది పునరుజ్జీవాన్ని బీజేపీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా…

మావోయిస్ట్ అ‌గ్రనేత సంస్మరణ సభ

– హాజరైన 230 మందికి ఎన్‌ఐఎ ‌నోటీసులు కరీంనగర్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 13: ఇటీవల మావోయిస్టు అగ్రనేత రామచంద్రారెడ్డి (వికల్ప్) అం‌త్యక్రియలు, సంస్మరణ సభకు హాజరైన మాజీ మావోయిస్టులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఎ ‌దృష్టి సారించింది. ఈ క్రమంలో సుమారు 230 మందికి నోటీసులు జారీ చేయడం ఉమ్మడి కరీంనగర్‌, ‌వరంగల్‌ ‌జిల్లాల్లో పెద్ద…

పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన

– పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన – అభివృద్ధి పనులకు సమాంతర ప్రాధాన్యం – రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి తిరుమలాయపాలెం, ప్రజాతంత్ర, మార్చి 13: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలతోపాటు మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం అత్యంత…

మాజీ డీజీపీ హెచ్.జె.దొర మృతికి సీఎం సంతాపం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: మాజీ డీజీపీ హెచ్.జె.దొర మతిపట్ల సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా, డీజీపీగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. పోలీసు శాఖలో పలు సంస్కరణలు తీసుకురావడంతోపాటు శాఖను ప్రజలకు చేరువ చేయడంలో ఆయన ఎంతో…

ఆవిష్కరణలు, పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్

– ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13: ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ రంగాలతోపాటు ఫార్మా, డిఫెన్స్, ఏవియేషన్ పరిశ్రమలకు కూడా నగరం కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఆవిష్కరణలకు,…