Day March 12, 2026

ఇం‌ధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నాం

– ఇప్పటికే ఇరాన్‌తో మంత్రి జైశంకర్‌ ‌చర్చలు – విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌న్యూదిల్లీ, మార్చి 12: ఇంధన భద్రతపై ఇరాన్‌తో చర్చిస్తున్నామ‌ని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ ‌జైస్వాల్‌ అన్నారు. దేశ ఇంధన భద్రతపై ఇరాన్‌తో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ ‌మాట్లాడారని రణధీర్‌ ‌జైస్వాల్‌ ‌వెల్లడించారు. హర్మూజ్ ‌మీదుగా భారత్‌కు…

కాశ్మీర్‌ ‌మాజీ సిఎం ఫరూక్‌పై హత్యాయత్నం

-తృటిలో తప్పించుకున్న అబ్దుల్లా -తనది 20 ఏళ్ల పగ అన్న దుండగుడు జమ్ము, మార్చి 12: జమ్మూకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్‌ ‌సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్‌ను చంపాలనుకుంటున్నానని నిందితుడు…

ఉద్య‌మ‌కారుల సంక్షేమంపై దృష్టి సారించిన స‌ర్కార్‌

– మంత్రి పొన్నం ను క‌లిసిన కోదండ‌రామ్‌, ద‌యాక‌ర్‌ – సీఎంతో ప్ర‌త్యేక స‌మావేశానికి నిర్ణ‌యం హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 12: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని…

న్యాయవ్యవస్థలో అవినీతి రచయితలు

– వారిని దూరంపెట్టాలన్న సుప్రీం ధర్మాసనం న్యూదిల్లీ, మార్చి 12: జాతీయ విద్యా పరిశోధనా శిక్షణ మండలి ఎన్‌సీఈఆర్‌టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయ వ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశాన్ని చేర్చేందుకు కారకులైన వారిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ముగ్గురు నిపుణులతో ఇకపై ఎలాంటి సంబంధాలు కొనసాగించొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను…

నిజామాబాద్‌ ‌జిల్లాలో దారుణ హత్య

– కాంగ్రెస్‌ ‌నేతను హతమార్చిన సమీప బంధువు నిజామాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 12: నిజామాబాద్‌ ‌జిల్లాలో కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, ఇందల్వాయి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి గురువారం దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన జిల్లాలోనే కాక రాష్ట్ర‌ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీసింది. కుటుంబ రాజకీయ విభేదాలు హత్యకు కారణంగా…

బీఆర్‌ఎస్‌ ‌ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు ముగిసింది

-‌ స్పీకర్‌ ‌నిర్ణయంతో ఏకీభవించిన సుప్రీం కోర్టు – తదుపరి విచారణ అవసరం లేదని వ్యాఖ్య న్యూదిల్లీ, మార్చి 12: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ ఎట్టకేలకు ముగిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కొన్నిరోజులుగా తీవ్ర కలకలం రేపిన ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు గురువారం ముగించింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణీత గడువులోగా…

రిటైర్డ్ ఉద్యోగులంటే రేవంత్‌కు చిన్న‌చూపు

– ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌క‌పోవ‌డం దుర్మార్గం – హ‌క్కుల‌ కోసం వేడుకోవాల్సిన దుస్థితి నెల‌కొంది –  ప్ర‌భుత్వంపై హ‌రీష్‌రావు విమ‌ర్శ‌ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకు అంత చిన్న చూపు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.…

తెలంగాణాకు ఐకాన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం

– అభివృద్ధికి రూ.1000 కోట్లతో రూట్ మ్యాప్ – అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నది మా సంకల్పం – మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: ఉస్మానియా విశ్వవిద్యాలయం రాష్ట్రానికి ప్రత్యేక ఐకాన్‌గా నిలిచిందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ‌ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అటువంటి విశ్వవిద్యాలయం…

మహిళ జన్ సున్వాయ్ ద్వారా సమస్యల పరిష్కారం

– దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో విచారణకు నిర్ణయం – పరిష్కార లక్ష్యం 15 వేల నుండి 20 వేల కేసులు – జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ విజయ రహత్కర్ మేడ్చల్, ప్రజాతంత్ర, మార్చి 12 : మహిళ జన్ సున్వాయ్ ద్వారా మహిళల సమస్యలను పరిష్కరించడానికి జాతీయ మహిళా కమిషన్ మీ చెంతకే వచ్చిందని…